-నా బలం.. నా బలగం మీరే -మల్కాజిగిరిలో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే -మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నిక అభ్యర్థిది కాదు. ముఖ్యమంత్రిది -ఉదయం 7 గంటలకే నాయకులు బస్తీ బాట పట్టాల్సిందే మల్కాజిగిరి పార్లమెంట్ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను సీఎం గా ఇప్పుడు ఇక్కడ మాట్లాడగలుగుతున్నానంటే. ఆ గొప్పతనం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ నాయకులది. ఆనాడు నాయకులు అమ్ముడుపోయినా కార్యకర్తలు భుజాలపై మోసి గెలిపించి నన్ను ఢిల్లీకి పంపించారు. […]
Read Moreఆందోళన వద్దు అండగా ఉంటాం
-మంత్రి జూపల్లి కృష్ణారావు రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయంగా ముందుకుపోతుందని… రైతుల సంక్షేమం విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని, అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు భరోసా ఇచ్చారు. నిజామాబాద్ జిల్లాలోని అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో మంత్రి గురువారం స్వయంగా పర్యటించి పరిశీలించారు. రైతులకు ఎకరానికి రూ.10 వేల పరిహారం ఇస్తాం అన్నారు. ముఖ్యమంత్రి ప్రతి నిర్ణయం పేదల కోసమేనన్నారు. ఈ […]
Read Moreచివరిగడియల్లో వైసిపి డ్రగ్స్ మాఫియా జాక్ పాట్!
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జగన్ ముఠా పాపాల పుట్ట ఒక్కొక్కటిగా బద్దలవుతోంది. ఇక ఎలాగూ అధికారంలోకి రావడం అసాధ్యమని తేలిపోవడంతో ఆఖరి గడియల్లో వైసిపి చీకటి మాఫియాలు జాక్ పాట్ లు కొట్టే పనిలో నిమగ్నమయ్యాయి. కొద్దిసేపటి క్రితం విశాఖ తీరంలో బ్రెజిల్ నుంచి తరలిస్తున్న 25వేల కిలోల డ్రగ్స్ పట్టుబడ్డాయన్న వార్త నన్ను కలవరానికి గురిచేసింది. విశాఖలోని ఓ ప్రైవేట్ […]
Read Moreబీఆర్ఎస్ పార్టీ ఖాళీ కావడం ఖాయం
మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అరచిగీపెట్టినా, కాంగ్రెస్ పార్టీపై లేని ఆరోపణలు చేస్తున్నా ఆ పార్టీ ఖాళీ ఖావడం ఖాయమని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు విలేఖరుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు అధికార కాంక్షతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ ఖావడం […]
Read Moreటీడీపీ జాతీయ కార్యాలయంలో ఘనంగా నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు
టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మనువడు నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. అనంతరం నేతలు మాట్లాడుతూ… దేవాన్ష్ భవిష్యత్తులో ఉన్నత స్ధాయికి ఎదగాలని ఆకాక్షించారు. దేవాన్ష్ అంటే చంద్రబాబు నాయుడుకి, బాలకృష్ణకి ఎంతో ఇష్టమన్నారు. ప్రతి ఏటా దేవాన్ష్ పుట్టిన రోజు సంధర్బంగా నారా లోకేశ్ దంపతులు తిరుమలలో అన్నదానం చేయటం […]
Read Moreజగన్ పాలన మొత్తం దోపిడీల పర్వమే
– ప్రతి రోజు మీ పొలాలు, స్థలాలు ఉన్నాయో లేదో చూసుకోండి – వైసీపీ నేతలకు ఏది కనిపించినా దోచేస్తున్నారు – చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రభవిష్యత్తు బాగుంటుంది – బద్వేల్ నియోజకవర్గ ప్రజలకు భువనేశ్వరి పిలుపు బద్వేల్, పోరుమామిళ్ల: జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలన మొత్తం దోపిడీల పర్వంగా కొనసాగిందే తప్ప, సామాన్యులకు లాభకరమైన పనులేవీ వైసీపీ ప్రభుత్వం చేయలేదని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు సతీమణి […]
Read Moreఆయన ఏమైనా బందిపోటా?
పార్టీలో చేరుకుంటే అక్రమ కేసులు అధికారం ఎవరికి శాశ్వతం కాదు ప్రజాపాలన గాలికి ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి శిక్ష వేస్తాం పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రజలకు సేవ చేయడం కంటే ప్రతిపక్షాలను వేదించడమే కాంగ్రెస్ పని అయిపోయింది. పార్టీలో చేరుకుంటే అక్రమ కేసులు పెడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనని గాలికి వదిలేసింది. అక్రమ […]
Read Moreప్రకృతి ప్రేమికుడు కేసీఅర్
– ఎక్స్ లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దశాబ్దాల పాటు ధ్వంసమైన అడవులను కంటికి రెప్పలా కాపాడిన దార్శనికుడు కేసీఆర్ సమైక్య రాష్ట్రంలో.. ఆగమైన అడవిసంపద చుట్టూ.. అందమైన పచ్చని పందిరి అల్లిన.. ప్రకృతి ప్రేమికుడు కేసీఅర్ గారు.. తెలంగాణలో మహోద్యమంలా సాగిన ఆనాటి హరితహారం… 230 కోట్ల మొక్కలు నాటాలన్న సంకల్పం ప్రపంచ చరిత్రలోనే… మూడో అతిపెద్ద మానవ ప్రయత్నం సుమారు 15 వేల నర్సరీల పెంపకం […]
Read Moreప్రకృతి మాత్రమే శాశ్వతం
– అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకృతి మాత్రమే శాశ్వతమైనదనే సత్యాన్ని గుర్తిస్తే, మానవ మనుగడకు ఆధారంగా నిలుస్తున్న అడవులను జాగ్రత్తగా కాపాడుకునేలా ఉద్యమించేందుకు ప్రేరణ లభిస్తుందని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రకృతిని సంరక్షిస్తూ, ప్రకృతితో మమేకమై జీవించడమే అర్థవంతమైన జీవితమని మంత్రి తెలిపారు. ప్రపంచ అటవీ దినోత్సవాన్నిపురస్కరించుకుని మంత్రి కొండా సురేఖ తన భావాలను పంచుకున్నారు. అడవులను […]
Read Moreకేంద్రానికి ఎన్నికల సంఘం షాక్
వాట్సాప్లో ‘వికసిత్ భారత్’ సందేశాలు వద్దు వాట్సాప్లో ‘వికసిత్ భారత్’ సందేశాలను పంపడం ఆపి వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. గత పదేళ్లలో కేంద్రం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ‘వికసిత్ భారత్ సంపర్క్’ పేరిట కేంద్రం వాట్సాప్ లో ఓ మెసేజ్ పంపుతోన్న సంగతి తెలిసిందే.
Read More