– ప్రజల భద్రతే ముఖ్యం తప్ప మత విశ్వాసాలు కాదు – బుల్డోజర్ జస్టిస్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఢిల్లీ: ప్రజల భద్రతే ముఖ్యం తప్ప మత విశ్వాసాలు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భారతదేశం లౌకిక దేశమని గుర్తుచేస్తూ రోడ్లను ఆక్రమించిన ఆలయాలు, దర్గాలు, గురుద్వారాలు ఏ మతానికి చెందిన కట్టడాలైనా సరే.. తొలగించాల్సిందేనని తేల్చిచెప్పింది. ప్రజల భద్రత విషయంలో రాజీ ధోరణి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడదని వివరించింది. […]
Read Moreసీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ భారత్
రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు 70 ఏళ్లు, ఆపై వయసున్నవారికి ఆయుష్మాన్ భారత్ పేర్లు నమోదుకోసం మొబైల్ యాప్, వెబ్ పోర్టల్ మిగతా ఆరోగ్య బీమా పథకాల లబ్దిదారులకు వర్తింపు (శివ శంకర్. చలువాది) కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం. పేదలకు ఆరోగ్య బీమాను అందజేస్తోంది. ఈ పథకం కింద రూ.5 లక్షల వరకు వైద్య చికిత్సకు సాయం అందుతుంది. అయితే, […]
Read Moreతెలంగాణలో పోలీసు వ్యవస్థ ఉందా?
-బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో గూండా రాజ్ తీసుకొచ్చింది. భౌతికదాడులతో ప్రతిపక్షాలను, ప్రశ్నించేవారిని అడ్డుకోవాలని చూస్తోంది. ఓ వైపు రాహుల్ గాంధీ.. మొహబ్బత్ కా దుకాణ్ అని దేశమంతా తిరుగుతున్నాడు. కానీ తెలంగాణలో మాత్రం గూండారాజ్, హత్యారాజ్ నడుస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యే […]
Read Moreవేయి గోవులు ఇస్తా.. లక్ష గోవులు సమకూరుస్తా
* సొంత డెయిరీ ఏర్పాటు చేయండి! * టీటీడీకి రామచంద్ర యాదవ్ సూచన * “తిరుమల పరిరక్షణ పాదయాత్ర” ముగింపులో సంచలన ప్రకటన * రోజుకి 30 టన్నుల నెయ్యి తయారీకి కీలక సూచనలు * 10 వేల మందికి ఉపాధి కల్పించే ప్రణాళిక సూచన.. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ సంచలన ప్రకటన చేశారు.. తిరుమలలో సొంత డెయిరీ ఏర్పాటు చేసి, సొంతంగా నెయ్యి తయారీకి తన […]
Read Moreఅర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్
– డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చెరుకుంపాలెం, మహానాడు: ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోందని, ఇందులో భాగంగానే సరైన సమయానికి పింఛన్లు పంపిణీ చేస్తోందని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ఈ మేరకు ఆమె దర్శి మండలం, చెరుకుంపాలెంలో మంగళవారం జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, మాట్లాడారు. మన ప్రభుత్వం – ప్రజా ప్రభుత్వం అంటూ ముఖ్యమంత్రి […]
Read Moreమద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
– గడువు ఈ నెల 9 అమరావతి, మహానాడు: నూతన మద్యం పాలసీ అమలుకు సంబంధించి మంగళవారం నుండి దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించామని అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. దీనికి సంభందించిన ఆర్డినెన్స్ జారీ అయ్యుందని, దరఖాస్తులు మూడు విధాలుగా సబ్మిట్ చేయవచ్చన్నారు. పూర్తి ఆన్లైన్ విధానంలో డెబిట్, క్రెడిట్ కార్డుల నుండి పేమెంట్ ఒక విధానం కాగా, బ్యాంకు చలానా ద్వారా రెండో […]
Read Moreఅభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యం
– మంత్రి సవిత పెనుకొండ, మహానాడు: రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం ఎన్డీయే కూటమి ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత అన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజవర్గం పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలోని 12, 13వ వార్డుల్లో మంగళవారం జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫించన్ దారులతో మంత్రి సవిత మాట్లాడారు. చంద్రన్న ప్రభుత్వం […]
Read Moreఅమెరికాలో స్పీకర్ అయ్యనపాత్రుడికి జీవిత సాఫల్య పురస్కారం
– గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం స్వర్ణోత్సవం వాషింగ్టన్: రెండు రోజుల పాటు విజయవంతంగా, అత్యంత ఘనంగా నిర్వహించిన గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం(జీడబ్ల్యుటీసీఎస్) స్వర్ణోత్సవ వేడుకలు చరిత్రలో నిలిచిపోతాయని అధ్యక్షుడు కృష్ణ లాం తెలిపారు. ఈ ఉత్సవంలో అతిరథ, మహారథులైన పలు రంగాల ప్రముఖులు పాల్గొన్నారు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యనపాత్రుడు కి..జీవన సాఫల్య పురస్కారాన్ని సంఘం అధ్యక్షుడు కృష్ణ లాం, […]
Read Moreభారతీయ తత్వచింతనతోనే ప్రపంచ సమస్యలు పరిష్కారం
– భారతీయ తత్వ బోధనలను పాఠశాల విద్యా ప్రణాళికలో భాగం చేయాలి – భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గుంటూరు, మహానాడు: నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు భారతీయ తత్వ చింతనే పరిష్కారమని భారత పూర్వ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చెప్పారు. ప్రముఖ భారతీయ తత్వవేత్త ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి శత జయంతి సందర్భంగా సోమవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ సచ్చిదానంద […]
Read Moreప్రమాణాల మెరుగుదల, టీచర్స్ కెపాసిటీ బిల్డింగ్ పై దృష్టి పెట్టండి
– స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీల ఫీడ్ బ్యాక్ కు ప్రత్యేక యాప్ అవసరం – పాఠశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష అమరావతి, మహానాడు: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాల మెరుగుదలకు ప్రధానోపాధ్యాయులు, సెకండరీ గ్రేడ్ టీచర్లకు సాల్డ్ ప్రాజెక్టు ద్వారా సమగ్ర శిక్షణ ఇచ్చి, కెపాసిటీ బిల్డింగ్ చేయాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. పాఠశాల […]
Read More