పరిశ్రమలకు అవసరమైన స్కిల్స్ కు సీడ్ యాప్ తో శిక్షణ

– చైర్మన్ దీపక్ రెడ్డి గుణపాటి విజయవాడ, మహానాడు: పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన యువతను అందించేలా సీడ్ యాప్ ద్వారా కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పన, వ్యవస్థాపన అభివృద్ధి సంస్థ (సీడ్ యాప్) నూతన చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన దీపక్ రెడ్డి గుణపాటి తెలిపారు. డాక్టర్ నందమూరి తారక రామారావు పరిపాలనా భవనం రెండో బ్లాక్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పన, వ్యవస్థాపన […]

Read More

సుప్రీంకోర్టు సూచన ప్రభుత్వాలకు చెంపపెట్టు!

– ఏపీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిలా రెడ్డి విజయవాడ, మహానాడు: తిరుమల లడ్డూ కల్తీపై చేసిన సుప్రీంకోర్టు సూచన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెంపపెట్టు లాంటిది… కేంద్రం దర్యాప్తు చేయాలని, సీబీఐ తో విచారణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ముందునుంచే వాదిస్తోందని ఏపీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో ఏమన్నారంటే… ఇవ్వాళ(సోమవారం) సుప్రీం ఇచ్చిన సూచన కాంగ్రెస్ పార్టీ డిమాండ్ కి బలం […]

Read More

వరద బాధితులకు విరాళాలు

– మంత్రి లోకేష్‌కు అందజేసిన దాతలు ఉండవల్లి, మహానాడు: వరద బాధితులను ఆదుకునేందుకు ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి పలువురు ప్రముఖులు విరాళాలు అందజేశారు. కేరళకు చెందిన పెన్వర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫిలిప్స్ థామస్ రూ.50 లక్షలు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శశి ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు బి.వేణుగోపాల కృష్ణ రూ.25 లక్షలు, గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశం […]

Read More

దసరా ఉత్సవాలకు మంత్రి లోకేష్‌కు ఆహ్వానం

అమరావతి, మహానాడు: దేవీ నవరాత్రి ఉత్సవాలకు మంత్రి నారా లోకేష్ ను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వయంగా ఆహ్వానించారు. అమరావతి సచివాలయంలో సోమవారం రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీరామ్ సత్యనారాయణ, శ్రీశైలం, విజయవాడ దేవస్థాన ఇఓలు.. వేద పండితులతో కలిసి దసరా ఉత్సవాలకు గౌరవప్రదంగా ఆహ్వానించారు. వేద ఆశీర్వచనాలతో లోకేష్ ను వేద పండితులు ఆశీర్వదించగా, ఘనంగా సత్కరించి శరన్నవరాత్రి ఉత్సవాలకు విచ్చేయాలని […]

Read More

మ్యారేజ్ బ్రోకర్ అవతారమెత్తి, ఆడపిల్లల జీవితాలతో టీచర్‌ ఆటలు!

• ప్రజల ప్రాణాలతో నకిలీ డాక్టర్ల చెలగాటం… మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి పేరుతో వైద్యం • పోటెత్తిన భూ బాధితులు.. న్యాయం చేయాలంటూ విన్నపాలు • చొక్కా విడిపించి దళితున్ని అవమానించిన పోలీసులు.. చర్యలకు వినతి – గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు స్వీకరించిన మంత్రి, ఎమ్మెల్సీలు మంగళగిరి, మహానాడు: బడిలో పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన టీచర్ మ్యారేజ్ బ్రోకర్ గా మారి మోసం చేస్తున్నాడని.. ఎవరైనా ఆడపిల్లలు మ్యారేజ్ కోసం ఆయన దగ్గరకు […]

Read More

తిరుమల పవిత్రతను కాపాడాలి

– కలెక్టరేట్‌ ఎదుట వీహెచ్‌పీ ధర్నా గుంటూరు, మహానాడు: తిరుమల తిరుపతి ఆలయ పవిత్రతను కాపాడాలని, హిందూ దేవాలయాలను ప్రభుత్వం నుండి విముక్తి కలిగించి హిందూ ధార్మిక సంస్థలకు అప్పగించాలని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ఎదురుగా సోమవారం ధర్నా జరిగింది. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. అఖిల భారత స్థాయి విశ్వహిందూ పరిషత్ పిలుపుమేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. […]

Read More

చింతలమ్మ తల్లి దేవస్థానం అభివృద్ధికి సహకరించండి

– బ్యాంకు రుణంతో కొనుగోలు చేసిన గేదెలు వరదల్లో గల్లంతయ్యాయి – స్థలాన్ని కబ్జా చేసి వైసీపీ నేతలు రాత్రికి రాత్రి రహదారి నిర్మించారు – 37 వ రోజు మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు విన్నపాల వెల్లువ – ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని మంత్రి భరోసా అమరావతి, మహానాడు: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 37వ రోజు “ప్రజాదర్బార్” కు విన్నపాలు వెల్లువెత్తాయి. […]

Read More

అమృతహస్తాలు!

– మంత్రి లోకేష్‌కు విరాళాలు అందజేసిన ప్రముఖులు ఉండవల్లి, మహానాడు: వరద బాధితులను ఆదుకునేందుకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి పలువురు ప్రముఖులు విరాళాలు అందజేశారు. విజయవాడకు చెందిన ఇండిపెండెంట్ స్కూల్స్ మేనేజ్ మెంట్స్ అసోసియేషన్(ఐసీఎంఏ) ప్రతినిధులు రూ.50 లక్షల విరాళం, అనంతపురానికి చెందిన కేఎమ్ షకీల్ సఫి నేతృత్వంలో ఏపీ వక్ఫ్ ఇన్ స్టిట్యూషన్స్, ముతవల్లీస్ అండ్ మేనేజింగ్ కమిటీస్ వెల్ఫేర్ అసోసియేషన్ […]

Read More

విశిష్ట అతిథి అశోక్ గజపతి రాజు

– గుంటూరులో పీవీజీ రాజు శతజయంతి సభ – ఆహ్వానించిన గజల్‌ శ్రీనివాస్‌, వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి గుంటూరు, మహానాడు: ఠాగూర్ మెమోరియల్ ట్రస్ట్ కార్యదర్శి, రెడ్ క్రాస్ ఉపాధ్యక్షుడు పి. రామచంద్ర రాజు ప్రముఖ గాయకుడు డాక్టర్‌ గజల్ శ్రీనివాస్ సోమవారం విజయనగరంలో పి. అశోక్ గజపతి రాజు స్వగృహంలో కలిసి అక్టోబర్ చివరి వారంలో గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరుప తలపెట్టిన పూసపాటి విజయరామ […]

Read More

‘మంగళగిరి’ నుంచి స్కిల్ సెన్సస్ కు శ్రీకారం!

– పైలట్ ప్రాజెక్టుగా అమలుకు యంత్రాంగం సర్వసన్నద్ధం అమరావతి, మహానాడు: దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న స్కిల్ సెన్సస్ ప్రాజెక్టుకు మంగళగిరి నియోజకవర్గం నుంచి శ్రీకారం చుట్టారు. పైలట్ ప్రాజెక్టుగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు తుళ్లూరు మండలంలో స్కిల్ సెన్సస్ చేపట్టనున్నారు. స్కిల్ సెన్సస్ కోసం 100 గ్రామ సచివాలయాల పరిధిలో సెన్సెక్స్ సేకరణకు సంబంధించిన లాగిన్ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో 1,35,914 గృహాలు, తుళ్లూరు మండలంలో […]

Read More