తెలంగాణ ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు

తెలంగాణ రాష్ట్రంలోని అధిక శాతం ఆలయాల్లో లడ్డూలు ఇతర ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిని ఇప్పటినుంచి ప్రైవేట్ సంస్థల నుంచి కాకుండా ప్రభుత్వ సంస్థ అయినా విజయ డైరీ నుంచి కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భక్తుల్లో ఆందోళన మొదలైంది. దేవాలయాల్లో లడ్డూ అంటేనే భక్తులు భయపడుతున్నారు. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కీలక […]

Read More

రేవంత్.. గజినీ అయ్యావా? గతం మరిచిపోయావా?

– రైతు దీక్ష లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి – చనిపోయిన రైతుల కుటుంబాల ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించిన బీజేపీ నేతలు హైదరాబాద్ వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ సమక్షంలో కేవలం అధికారంలో వచ్చేందుకు రైతులను ఆదుకుంటామని రేవంత్ హామీ ఇచ్చారు. దాదాపు 81 వేల కోట్లు ఖర్చు చేసి ప్రతి ఏటా రైతులను ఆదుకుంటామని చెప్పిన మాట మరిచిపోయారా? మరిచిపోయినట్లు నటిస్తున్నారా? రేవంత్ గజినీ అయ్యావా? […]

Read More

పౌష్టికాహారంపై అవగాహన అవసరం

– ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు: పౌష్టికాహారంపై అందరికీ అవగాహన అవసరమని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. పౌష్టికాహర మాసోత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. చిన్నపిల్లలు, స్త్రీలలో పౌష్టికాహారం లోపాన్ని నివారించడానికి సంబంధిత ఆరోగ్య సిబ్బంది కృషి చేయాలని కోరారు. తినే ఆహారంపైన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని, సంపూర్ణ ఆరోగ్యానికి పౌష్టికాహారం ఎంతో అవసరమన్నారు. పౌష్టికాహారం దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షిస్తుందని, ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం […]

Read More

దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలి

-లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడారన్న దానికి ఆధారాలు ఏంటి? – కల్తీ నెయ్యి లడ్డూలో వాడారో లేదో పూర్తిగా తెలియకుండా ముఖ్యమంత్రి ఎలా ప్రకటన చేస్తారు? – రెండో అభిప్రాయం తీసుకోకుండానే ముఖ్యమంత్రి మీడియాతో ఎలా మాట్లాడారు? – కల్తీ నెయ్యిని వినియోగించినట్లు ఎలా తెలిసింది? – సిట్ సరిగ్గా విచారణ జరపగలదా? – ఘజియాబాద్, మైసూర్ లలో ఉన్న ల్యాబ్ లలో నెయ్యి శాంపిల్స్ ను ఎందుకు […]

Read More

హిందూ ధార్మిక దేవాలయాలపై కోర్టుల జోక్యం తగదు

నేరం జరిగిన ప్రదేశంలో కేసు పై విచారణ చేపట్టకుండా సుప్రీంకోర్టులో విచారణ చేయడం హాస్యాస్పదం హిందూధర్మిక సంస్థల్లో అన్యమత ఉద్యోగస్తులను తొలగించాలని సుప్రీంకోర్టు ఎందుకు ఉత్తర్వులు ఇవ్వలేక పోతుంది బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ అమరావతి:తిరుమల లడ్డు వివాదాల్లో కల్తీ నెయ్యి విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ తిరుమల మాజీ ట్రస్ట్ బోర్డ్ […]

Read More

భవానీ దీక్ష స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

– 11 రోజులపాటు రాజకీయాలకు పూర్తి దూరం – పూర్తిగా మహాశక్తి అమ్మవారి సేవకే పరిమితమైన సంజయ్ – 2011లో ఒక్కడితో మొదలైన బండి సంజయ్ భవానీ దీక్ష – నేడు సంజయ్ తోపాటు వేలాది మంది భవానీ దీక్ష స్వీకరణ – 14 ఏళ్లుగా ప్రతి ఏటా క్రమం తప్పకుండా దీక్ష స్వీకరిస్తున్న సంజయ్ – నిత్యం వేలాది మందికి అన్నదానం చేస్తున్న బండి సంజయ్ – పేద, […]

Read More

త్వరితగతిన సమస్యల పరిష్కారానికి కృషి

– ఎమ్మెల్యే గళ్లా మాధవి గుంటూరు, మహానాడు: పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి సోమవారం తన కార్యాలయంలో ప్రజల నుండి పలు సమస్యల పై అర్జీలను స్వీకరించారు. ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం హయాంలో వివిధ కారణాలతో తమ పెన్షన్ల ను తొలగించారని, తిరిగి వాటిని పునరుద్ధరించి తమకు ఆదుకోవాలని పలువురు వృదులు కోరారు. అలాగే గుజ్జనగుండ్లలోని మారుతి నగర్ హరిజన కాలనీలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవటంతో వలన […]

Read More

డిస్కో డాన్సులు నేర్పిందే మీ చెల్లి

– బీఆర్ఎస్ ట్రోల్ చేస్తున్న ఫొటోల్లో తప్పు ఏముందో కేసీఆర్ భార్య శోభమ్మ చెప్పాలి. – సిగ్గు లజ్జ ఉంటే బట్టలు లేకుండా తిరుగు – ఉన్నత వర్గం అనే బలుపు బీఆర్ఎస్ కి ఉంది. – ట్రోలింగ్ పై కేటీఆర్, హరీష్ స్పందించాలి – కేసీఆర్ భార్యకు మంత్రి కొండా సురేఖ సూటి ప్రశ్న హైదరాబాద్: ఇంచార్జి మినిస్టర్ గా మెదక్ జిల్లాకు వెళ్ళాను. ఎంపీ రఘునందన్ చేనేత […]

Read More

పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

వేమూరు, మహానాడు: కొల్లూరు మండలం ఎంపీడీవో ఆఫీస్ లో పౌష్టికాహార మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో వేమూరు శాసన సభ్యుడు నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. గర్భిణులకు శ్రీమంతాలు, చిన్న పిల్లలకు అన్నప్రాసన మహోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు మాట్లాడుతూ పిల్లలకి రెండేళ్ళు వచ్చేవరకు పౌష్టికాహారం ఇవ్వకపోతే ఏం జరుగుతుందో చిన్నపిల్లల తల్లులకు వివరించే బాధ్యత సిబ్బంది మీద ఉందన్నారు. ఐసీడీఎస్‌ ప్రాజెక్టు ద్వారా చిన్నపిల్లలకు ఏ వయసులో ఏ […]

Read More

కన్న కూతుర్ని పొట్టనపెట్టుకున్నారు

– నిందితులపై కఠిన చర్యలు తీసుకోండి – స్పందనలో బాధితురాలి ఫిర్యాదు గుంటూరు, మహానాడు: తన కూతురు చదువుకుంటున్న సమయంలో బండారు ఆనంద్ అనే ఆటో డ్రైవర్ పరిచయం పెంచుకుని ప్రేమ పేరిట పెళ్లి చేసుకున్నాడని, తన కూతురు నిండు గర్భిణీ అని చూడకుండా కొట్టడంతో కోమాలోకి వెళ్లిపోయి చనిపోయిందని మృతురాలి తల్లి శంకర లీల సోమవారం స్పందన లో అధికారులకు ఫిర్యాదు చేసింది. 2022 జులై నాలుగో తారీఖు […]

Read More