చంద్రబాబు పాలనలోనే పారిశ్రామిక రంగం పునరుజ్జీవనం

– వైసీపీ పాలనలో అన్ని రంగాలు భ్రష్టుపట్టుకుపోయాయి – బాబు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే పారిశ్రామిక రంగంలో కీలక నిర్ణయాలు – ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు అనుగుణం పరుగులు – గత ఐదేళ్ళ రాక్షస పాలనలో వ్యవస్థలు అస్తవ్యస్తం – రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు బాబు ఎన్నుకున్నది పారిశ్రామిక రంగాన్నే… – దాదాపు రూ.10 లక్షల కోట్ల […]

Read More

శ్రీవారి సేవకు కోటి రూపాయల టికెట్!

స్వామి వారి సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు కనులారా చూసి తరించవచ్చు తిరుమల : ఏపీలో కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడిని దర్శించు కోవాలనుకునే భక్తులెందరో. అలా వచ్చే భక్తులు శ్రీవారిని కళ్లారా చూడ్డానికి ఎన్నో రకాల ఆర్జిత సేవలు అందుబాటులో ఉన్నాయి. అలాంటి సేవల్లో ఈ ప్రత్యేకమైన సేవ కూడా ఒకటి. ఓ రోజంతా కల్పిస్తోంది ఒక ప్రత్యేకమైన సేవ. అదే శ్రీవారి ఉదయాస్తమానసేవ. ఈ […]

Read More

వరద బాధితులకు చేయూత

-నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మైలవరం నియోజకవర్గంలో వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ కొనసాగుతూనే ఉంది. తాజాగా రామ్ కో ఇండ్రస్టీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వరద బాధితులకు చేయూతనందించారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పశ్చిమ ఇబ్రహీంపట్నంకు చెందిన సుమారు 700 మంది వరద బాధిత కుటుంబాలకు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు నిత్యవసర వస్తువులను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వసంత […]

Read More

మైసూరులో రేవ్‌పార్టీ

50 మందికిపైగా అరెస్ట్..శాంపిళ్లు సేకరణ అపస్మారక స్థితిలో 15 మందికిపైగా యువతులు చట్టపరమైన చర్యలు తప్పవన్న సీఎం సిద్ధరామయ్య కర్ణాటకలోని మైసూరులో మరో రేవ్‌పార్టీని పోలీసులు భగ్నం చేశారు. 50 మందికిపైగా అరెస్ట్ చేశారు. మైసూరు తాలూకాలోని మీనాక్షిపుర సమీపంలోని ఓ ప్రైవేటు ఫాం హౌస్‌లో రేవ్‌పార్టీ జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి భగ్నం చేశారు. పోలీసులిచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ […]

Read More

2025 ఫిబ్రవరిలో భూమ్మీదకి రానున్న సునీతా విలియమ్స్

ఈరోజు అంతరిక్ష కేంద్రానికి విజయవంతంగాచేరుకున్న స్పేస్ ఎక్స్ క్రూ-9 కొన్ని నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకు పోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ ను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా ప్రయత్నాలు సఫలం అవుతున్నాయి. నాసా, స్పేస్ఎక్స్ చేపట్టిన క్రూ-9 మిషన్ ను శనివారం రాత్రి ప్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి లాంచ్ చేశారు. కొన్ని గంటల తరువాత సోమవారం తెల్లవారుజామున స్పేస్ఎ క్స్ […]

Read More

ట్రావెల్ బస్ టైర్ పేలి పలువురికి తీవ్ర గాయాలు

బెంగళూరు నుంచి వరంగల్ వైపు వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు సోమవారం ఘోర ప్రమాదానికి గురైంది. వివరాల్లోకి వెళ్తే..జనగామ మండలం యశ్వంతపూర్ వద్ద వరంగల్ జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. రన్నింగ్‌లో బస్సు టైర్ ఒక్కసారిగా పేలడంతోనే అదుపుతప్పి బస్సు బోల్తా పడినట్లు తెలిసింది. బస్సు బెంగళూరు నుంచి వరంగల్‌కు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకున్న ట్టు తెలుస్తుంది, ఈ ఘటన తో బస్సులో ప్రయాణిస్తున్న […]

Read More

విజయవంతంగా కొనసాగుతున్న రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమెరికా పర్యటన

గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం 50వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండపల్లి డల్లాస్ ఎయిర్పోర్ట్ లో మంత్రి కొండపల్లికి తెలుగు సంఘాల ఘనస్వాగతం అమరావతి: రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమెరికా పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది. నిన్నటి వరకు వాషింగ్టన్ డిసీ లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన నిన్న […]

Read More

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు రండి

-సీఎం చంద్రబాబును ఆహ్వానించిన మంత్రి, అధికారులు విజయవాడ, మహానాడు: ఇంద్రకీలాద్రిపై కొలువైఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో వచ్చే నెల మూడోతేదీ నుండి జరగనున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఆలయ అధికారులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబును వేదపండితులు ఆశీర్వదించి అమ్మవారి ప్రసాదాన్ని అందించారు.

Read More

ఆధునిక దేవాలయం నాగార్జునసాగర్ డ్యాం సందర్శన

– టి. లక్ష్మీనారాయణ, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక కృష్ణా నదిపై నిర్మించిన బహుళార్థ సాధక ప్రాజెక్టు నాగార్జునసాగర్ తెలుగు ప్రజలకు గర్వకారణం. పదుల వేల కుటుంబాలకు జీవనాధారం. ఈ ప్రాజెక్టుకు 1955 డిసెంబర్ 10న నాటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ శంకుస్థాపన చేయగా, 1967 ఆగస్టు 4న ఆనాటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాలువలకు నీటిని విడుదల చేసి […]

Read More

ఆదివారం కూల్చివేతలు ఎందుకు?

– హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం! హైదరాబాద్‌, మహానాడు: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హైడ్రా(హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ)పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశం మేరకు విచారణకు హైడ్రా కమీషనర్ రంగనాథ్ వర్చువల్‌గా హాజరయ్యారు. కోర్టు రంగనాథ్‌కు చీవాట్లు పెట్టింది. హైకోర్టు ఏమన్నదంటే… ఆదివారం రోజు ఎందుకు కూల్చివేతలు చేశారో చెప్పండి. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేతలు చేస్తున్నారో చెప్పండి. పత్రికలు చెప్పినట్లు వింటున్నారా లేక […]

Read More