– ‘ముద్రన్న’.. జగనన్న దగ్గరకెళుతున్నాహో… ( మార్తి సుబ్రహ్మణ్యం) కాపుజాతిపిత.. కాపురత్న.. కాపుకులశేఖర .. కిర్లంపూడి కాపుపీఠాథిపతి శ్రీమాన్ ముద్రగడ పద్మనాభం గారు.. వైసీపీ అధినేత-ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డిగారి దివ్యసముఖంలో, ఈనెల 14న తాడేపల్లిలోని జగన్మోహన్రెడ్డి స్వగృహంలో వైసీపీ తీర్ధం తీసుకుని జగన్గారి ఆశీర్వాదం తీసుకోబోతున్నారు. కాబట్టి రాష్ట్రంలో కాపుజాతి కదలివచ్చి తాడేపల్లిని తరింపచేసి, మీరు తెచ్చుకునే ఉప్మా తిని, మేము మోగించే కంచాల విజయధ్వనులు విని ఆనందించాల్సిందిగా ప్ధ్రార్ధన. […]
Read Moreప్రభాస్..హను ఈమెని ఎవరు సెలెక్ట్ చేశారు?
‘సీతా రామం’ సినిమాతో నటన పరంగా మంచి మార్కులు కొట్టేసిన బ్యూటీ మృణాల్ఠాకూర్. టాలీవుడ్ లో తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది ఈ భామ. అప్పటి నుంచి ఆమెకి భారీ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ‘హాయ్ నాన్న’ సినిమాతోను ఆకట్టుకున్న మృణాల్, విజయ్ దేవరకొండ కి జోడీగా త్వరలో ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో పలకరించనుంది. ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, ప్రభాస్ సరసన హీరోయిన్గా ఆమెకి […]
Read More‘శ్వాగ్’ క్వీన్ రుక్మిణి దేవి
శ్రీవిష్ణు పుట్టినరోజు సందర్భంగా, దర్శకుడు హసిత్ గోలీతో చేస్తున్న కొత్త సినిమాకి ‘శ్వాగ్’ అనే టైటిల్ హిలేరియస్ వీడియో ద్వారా మేకర్స్ అనౌన్స్ చేశారు . టైటిల్, కాన్సెప్ట్ వీడియో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. శ్రీవిష్ణు, హసిత్ గోలి రీయూనియన్ గా వస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా […]
Read Moreబ్రాండింగ్ చేయడానికి నేను సరిపోతానా అనుకున్నా? – ఆకాష్ పూరి
యంగ్ హీరో ఆకాష్ పూరి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. తొలిసారి ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ క్లాత్ బ్రాండింగ్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ క్రేజీ మెన్స్ క్లాత్ బ్రాండింగ్ గా పేరు తెచ్చుకుంటోంది. ఈ క్లాతింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయడం హ్యాపీగా ఉందంటున్నారు ఆకాష్ పూరి. ఇవాళ హైదరాబాద్ లో జరిగిన ఈ బ్రాండింగ్ లాంఛ్ […]
Read Moreషూటింగ్ త్వరగా అవ్వడానికి అసలు కారణం అదే – దర్శకుడు నవీన్ రెడ్డి
సాయిరామ్ శంకర్, యషా శివకుమార్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీనారాయణ పొత్తూరు సమర్పణలో సాయి తేజ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పోతూరు నిర్మించిన చిత్రం ‘వెయ్ దరువెయ్’. మార్చి 15న సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు నవీన్ రెడ్డి మీడియాతో తన సినీ జర్నీ గురించి విశేషాలను పంచుకున్నారు… *మాది కృష్ణాజిల్లా దగ్గర నూజివీడు. మా బంధువులు కృష్ణాజిల్లా డిస్ట్రిబ్యూషన్ […]
Read Moreపాతబస్తీలో ‘పతంగ్’ లిరికల్ వీడియో సాంగ్
ఇప్పటి వరకు భారతీయ సినిమాలో ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు ప్రేక్షకులు చూసి వుంటారు. కాని తొలిసారిగా పతంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పతంగ్’. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిషన్ సినిమాస్ పతాకంపై విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకుడు. నాని బండ్రెడ్డి క్రియేటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో ఇన్స్టాగ్రమ్ సెన్సేషన్ ప్రీతి […]
Read Moreబీజేపీ ఎంపీ అభ్యర్ధులు ఖరారు
– రాజమండ్రి నుంచి పురందేశ్వరి – హిందూపురం నుంచి సత్యకుమార్ – ఏలూరు నుంచి సుజనా చౌదరి – అనకాపల్లి నుంచి సీఎం రమేష్ – అరకు నుంచి కొత్తపల్లి గీత – రాజంపేట నుంచి కిరణ్కుమార్రెడ్డి – బీజేపీకి పెరిగిన అసెంబ్లీ సీట్లు – 6 నుంచి 9 లేదా 10 అసెంబ్లీ సీట్లు? – జనసేన కోటా నుంచి బీజేపీకి ఒక ఎంపీ, 4 అసెంబ్లీ సీట్లు […]
Read Moreఇక ‘పంఖా’ హవా పడకేసినట్లే!
ఇప్పుడు బీజేపీ కూడా టీడీపీకి తోడయింది కాబట్టి.. రాగల ప్రమాదాన్ని తెలివైన మీడియా అధిపతులు గ్రహించడానికి, పెద్దగా సమయం పట్టదు. రేపటి నుంచి సర్వేలో పేరుతోనో, టీడీపీ వార్తలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారానో తమ ‘ముందస్తువిధేయత’ సంకేతాలు పంపినా ఆశ్చర్యం లేదు. ఇప్పటివరకూ వైసీపీ భజనబృందంలో శాశ్వత సభ్యత్వం తీసుకున్న ఇలాంటి మీడియా అధిపతులు, ‘అవసరాల కోసం’ తాత్కాలిక సభ్యత్వం తీసుకున్న మీడియా అధిపతులు, ఇక తమ దారి […]
Read Moreకూల్చే పాలన కావాలా? నిర్మించే ప్రభుత్వం కావాలా?
– సత్తెనపల్లి లో కన్నా భారీ ర్యాలీ సత్తెనపల్లి: పట్టణంలో టీడీపీ అభ్యర్ధి, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విజయాన్ని కాంక్షిస్తూ టీడీపీ-జనసేన కార్యకర్తలు మాదల గ్రామం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీతో సత్తెనపల్లి లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఓపెన్టాప్ వాహనాలలో ఎంపి అభ్యర్ధి లావు శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక టీడీపీ-బీజేపీ నేతలతో భారీ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ..‘ రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వం అంతరించి, రామరాజ్యం […]
Read Moreయరపతినేని కోసం గురజాల వెళదాం
– హైదరాబాద్లోని గురజాల నియోజకవర్గ ప్రజలతో యరపతినేని ఆత్మీయ సమ్మేళనం హైదరాబాద్: గురజాల టీడీపీ అభ్యర్ధి యరపతినేని శ్రీనివాసరావు విజయం కోసం హైదరాబాద్లో నివసిస్తున్న గురజాల వాసులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించారు. ఆ మేరకు హైదరాబాద్లో నివసిస్తున్న గురజాల వాసులతో యరపతినేని ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు ప్రముఖులు.. అందరికీ అందుబాటులో ఉంటూ, ఫోన్లో మాట్లాడినా స్పందించే యరపతినేనిని గురజాలలో గెలిపించుకోవలసిన అవసరం అందరిపైనా […]
Read More