కాళేశ్వరంపై చర్చకు సిద్ధమా?

– కుంగింది మూడు పిల్లర్లే కాదు – మల్లన్నసాగర్ నిర్మాణంతో అక్కడ భూకంపం వచ్చే ప్రమాదం – బీఆర్‌ఎస్‌కు ప్రొఫెసర్ కోదండరాం సవాల్ హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ ఇచ్చిన నివేదికపై బీఆర్‌ఎస్ చర్చకు రావాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం సవాల్ చేశారు. అది అవినీతితో నిండిన ప్రాజెక్టు అని ఆరోపించారు. ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్ హన్మంతరావు చెప్పినా వినిపించుకోకుండా, కేసీఆర్ కాళేశ్వరం నిర్మించారని విమర్శించారు. కాళేశ్వరం […]

Read More

భట్టి విక్రమార్క ద్రోహి!

నా దయతోనే భట్టి ఎమ్మెల్సీ అయ్యాడు నాకు ఖమ్మం సీటు రాకుండా అడ్డుకుంటున్నాడు నేను నాన్ లోకలయితే రేణు, నాదెండ్ల లోకలా? కాంగ్రెస్‌కు బీసీలు అవసరం లేదా? మాజీ ఎంపి హన్మంతరావు సంచలన ఆరోపణలు ఢిల్లీ: మాజీ ఎంపి, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పై సంచలన ఆరోపణలు చేశారు. తనకు ఖమ్మం సీటు రాకుండా భట్టి అడ్డుపడుతున్నాడని, తన కుటుంబం కోసం […]

Read More

జగన్ పాలనలో సీమ ప్రజల బతుకు ఛిద్రం!

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ ది దరిద్రపాదం. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా అనంతపురం జిల్లా ప్రజలు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. శంఖారావం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా రాయదుర్గం నియోజకవర్గం మాల్యం గ్రామంలో సాగునీరు లేక బీడువారిన పొలాలు, గతుకుల రోడ్లు చూసి చలించిపోయాను. ప్రజల కష్టాలను గాలికొదిలేసి… ల్యాండ్, శ్యాండ్, వైన్, మైన్ ల పేరుతో ప్రజల రక్తాన్ని తాగుతున్న […]

Read More

తెలుగుదేశం జనసేన బిజెపి కలయికతో విజయ దుందుభి

– మాజీ మంత్రి పల్లె రాష్ట్రంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితులు చక్కబెట్టుటకై చంద్రబాబు నాయుడు పొత్తు నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ బీసీలకు పుట్టినిల్లు లాంటిది బీసీలను తెలుగుదేశం పార్టీని వేరు చేసి చూడలేము. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉంది ఉచితంగా దొరికే ఇసుకను సైతం పక్క రాష్ట్రాలకు అమ్ముకుంటూ కోట్ల రూపాయలు తమ ఖాతాలో […]

Read More

అప్పుల్లో ఉన్న ఏపీని ఆదుకోవాలంటే బిజెపి అవసరం

– చెవిరెడ్డి కుటుంబ పాలనను సాగనంపాలి – చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు, చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జి పులివర్తి నాని చంద్రగిరి: వైసీపీ అన్యాయాలు, నియంతృత్వ పోకడలతో పార్టీని వీడి టీడీపీ చేరుతున్నట్లు పెరుమాళ్, ఎంపిటిసి మహేశ్వరి తెలిపారు. నాపై నమ్మకంతో టీడీపీలో చేరిన పెరుమాళ్, మహేశ్వరి వారి అనుచరులకు నా కృతజ్ఞతలు స్థానికంగా ఉన్న డ్రైనేజీ, ఇంటి స్థలాలు, నిరుద్యోగ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తా. తుమ్మలగుంటలో పేద ప్రజల […]

Read More

శంఖారావం సభను విజయవంతం చేద్దాం

– మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి అనంతపురం : తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం సభను విజయవంతం చేద్దామని అనంతపురం మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి పేర్కొన్నారు. ఆదివారం అనంతపురం అర్బన్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ మార్గాల్లో ప్రజా చైతన్యం కలిగించడానికి పార్టీకి పూర్వ వైభవం తేవాలని నారా లోకేష్ గతంలో పాదయాత్ర చేయడం జరిగిందన్నారు. […]

Read More

దటీజ్ కన్నా !

-జగన్ సభకు ఆర్టీసీ బస్సులు -బస్సుల్లేక అల్లాడిన సత్తెనపల్లి జనం -పల్లెలకు వెళ్లేందుకు జనం అవస్థలు -రంగంలోకి దిగిన కన్నా లక్ష్మీనారాయణ -సత్తెనపల్లిలో కారు-ఆటోడ్రైవర్లకు పిలుపు -కార్లు, ఆటోల్లో జనాలను గ్రామాలకు తరిలించిన కన్నా -కన్నాకు కృతజ్ఞతలు చెప్పిన గ్రామాల ప్రజలు (అన్వేష్) ఎంకి పెళ్లి సుబ్బిచావుకు రావడమంటే ఏమిటో సత్తెనపల్లి గ్రామీణ ప్రజలు ఆదివారం అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. సీఎం జగన్ నిర్వహిస్తున్న సిద్ధం సభకు సత్తెనపల్లి డిపోకు చెందిన […]

Read More

దుష్టశిక్షణ… శిష్టరక్షణ కోసమే పొత్తులు

బీజేపీ మూల సిద్దాంతం అట్టడుగు వర్గాల సంక్షేమమే. కోటి మంది అభిప్రాయాలు సేకరించడమే లక్ష్యం బీజేపీ ప్రచార రథాలను ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అమరావతి : టీడీపీతో పొత్తు ఖరారు అయ్యింది. ఎన్ని సీట్లు, ఎక్కడనుంచి పోటీ అనేది రెండు రోజుల్లో తేలిపోతుంది. రాముడు అంతటి వాడు అందరి సహకారం తీసుకున్న విషయం ప్రస్తావిస్తూ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి పొత్తుల అవసరం ఉంది. రాష్ట్ర […]

Read More

ఈ సర్కారును కూల్చే మొనగాడు ఉన్నాడా?

-మేడ్చల్ ప్రజా దీవెన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకపోవడంతో… గత పదేళ్లలో ఈ ప్రాంత అభివృద్ధి ఆగిపోయింది.ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యలను వేగంగా పరిష్కరించి.. అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నాం. ఆరు నెలల్లో ప్రభుత్వం కూలుతదని కొందరు మాట్లాడుతున్నరు..మేం అల్లాటప్పాగా అధికారంలోకి వచ్చిన వాళ్లం కాదు..ఈ ప్రభుత్వాన్ని కూల్చేంత మొనగాడు ఎవడైనా ఉన్నాడా…?మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే.. ఫామ్ హౌస్ గోడలే […]

Read More

ప్రజల కోసమే పొత్తు

– జనసేన దళపతి పవన్‌ కళ్యాణ్‌ ట్వీట్‌ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దశాబ్ద కాలంగా నెలకొన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ గందరగోళాలకి కారణాలు… ఏపీ విభజన, అర దశాబ్దంపాటు వైసీపీ పాలనలోని పాలసీ టెర్రరిజం. అవినీతి, ఇసుక ఇతర విలువైన ఖనిజాలు, సహజ వనరుల దోపిడీ, మద్యం మాఫియా. దేవాలయాలను అపవిత్రం చేయడం, ధార్మిక సంస్థ టీటీడీని ఏటీఎంగా మార్చడం. బెదిరింపులు, ప్రతిపక్ష నాయకులు.. వారి పార్టీల కార్యకర్తలకు తీవ్ర […]

Read More