కబ్జాలకు నేతల అండ దురదృష్టకరం

– మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవేదన కాకినాడ: ప్రస్తుతం భూముల ఆక్రమణలు, కబ్జాలు పెరిగిపోయాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కబ్జాదారులకు నేతలు అండగా ఉండటం దురదృష్టకరమన్నారు. కాకినాడలో నిర్వహించిన అఖిల భారత తెలుగు సాహితీ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేశా.. పెదవి విరమణ చేయలేదు. తెలుగు భాష, సాహిత్యం వ్యాప్తి చేసేందుకు కృషి చేస్తా. భాష భావ వ్యక్తీకరణకు దోహదం చేస్తుంది. […]

Read More

న్యాయ వృత్తికి అభివందనం

– న్యాయవాదుల ఆత్మీయ సమావేశంలో డా. పెమ్మసాని గుంటూరు: న్యాయానికి అన్యాయం జరక్కుండా న్యాయ దేవతను కంటికి రెప్పలా కాపాడుతున్న న్యాయవాదులకు అభివందనం చేస్తున్నా అన్నారు గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి డా. పెమ్మసాని చంద్రశేఖర్.శనివారం గుంటూరు జిల్లా టిడిపి కార్యాలయంలో జిల్లా టిడిపి లీగల్ సెల్ అధ్యక్షుడు చుక్కపల్లి రమేష్ నేతృత్వoలో న్యాయవాదుల ఆత్మీయ సమావేశo జరిగింది. ఈ సమావేశానికి డా.పెమ్మసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో […]

Read More

ప్రభుత్వం అంటే.. జగన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ్ రెడ్డి

బీసీలకు తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు – టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి కడప: 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీల కలయిక చారిత్రాత్మకమైంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమిని పార్టీ సభ్యులుగా మేము అందరం స్వాగతిస్తున్నాం. రాష్ట్రంలో నెలకొన్న క్లిష్టపరిస్థితుల ఆధారంగా అధినేత చంద్రబాబు నాయుడు పొత్తు నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ నిరంకుశ పాలనను తుదముట్టించేందుకు BJP-TDP-JSP కలిసి పోటీ చేయనున్నాయి. జగన్ రెడ్డి […]

Read More

స్వర్గానికి రోడ్డు మార్గం

భూమి నుండి స్వర్గానికి చేరుకోడానికి ఏకైక మార్గం భారతదేశ ఆఖరి గ్రామం, బద్రీనాథ్ క్షేత్రం నుండి 5km దూరం లో వుండే చిన్న గ్రామం, ఈ గ్రామం చివర నుండి సరస్వతి నది కొంత దూరం ప్రవహించాక అలకనంద నదిలో కలిసి అంతర్వాహినిగా ప్రవహి స్తుంది. ఇక్కడే సరస్వతీమాత ఆలయం కూడా ఉంటుంది. పాండవులు ఈ మార్గం ద్వారానే స్వర్గానికి చేరుకున్నారని ప్రతీతి ఈ సరస్వతినది పక్కన – భీమపుల్ […]

Read More

కూల్‌డ్రింక్స్ వద్దు..కొబ్బరిబోండం ముద్దు

వచ్చేది ఎండాకాలం డ్రింకులు అలవాటు ఉన్నవారు తాగడం మానేయండి. కొత్త జనరేషన్ కి అలవాటు చేయకండి తాగే వారిని నివారించండి. కూల్ డ్రింక్స్ బదులు కొబ్బరి బొండాలు, మజ్జిగ, సబ్జాగింజలు, రాగిజావ లాంటి ఆరోగ్యకరమైన పానీయాలు తాగండి. కొబ్బరి బొండాలు విస్తృతంగా తాగడం వల్ల ఆదాయం మొత్తం భారతదేశంలోనే ఉంటుంది. తిరిగి ఆ డబ్బు ఈ దేశంలోనే ఖర్చవుతుంది కాబట్టి మన సంపద మన దేశంలోనే ఉంటుంది. మన యొక్క […]

Read More

తీన్మార్.. జోర్‌దార్

-టీడీపీ-బీజేపీ-జనసేన ‘మూడొ’చ్చింది! – ముగిసిన పొత్తు చర్చలు -అమిత్‌షా-నద్దాతో ఫలించిన బాబు చర్చలు – బీజేపీకి 5 అసెంబ్లీ-6 అసెంబ్లీ సీట్లు – జనసేన-బీజేపీకి 30 అసెంబ్లీ స్థానాలు – పొత్తు వివరాలను పార్టీ నేతలకు వివరించిన బాబు – రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీ పొత్తు పెట్టుకున్నామన్న బాబు – రెండుసార్లు అమిత్‌షా-నద్దాతో భేటీ అయిన బాబు – ఏపీలో టీడీపీ-బీజేపీ-జనసేన మధ్య పొడిచిన పొత్తు – నేటి […]

Read More

సంస్కృతి , ఆధ్యాత్మికత భారతదేశ సాఫ్ట్ పవర్స్

– కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మన కల్చరల్, స్పిరిచువల్ గైడెన్స్ ద్వారా యావత్ ప్రపంచాన్ని మనం ప్రభావితం చేస్తున్నాం. ఓ సానుకూల మార్గం వైపు ప్రపంచాన్ని తీసుకెళ్తున్నాం. అందులో స్వామి వివేకానంద మొదలుకుని.. అనేకమంది మహానుభావులు.. మన గొప్పతనాన్ని, మన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెబుతున్నాం. అందుకే యావత్ ప్రపంచం ఇవాళ భారతదేశం వైపు గౌరవ భావంతో చూస్తోంది. కరోనానంతర పరిస్థితుల్లో ఆధ్యాత్మిక భావన మరింత పెరిగింది.భారతదేశం హిందూ, బౌద్ధ, జైన, […]

Read More

అధునాతన నైపుణ్య కేంద్రాలుగా ఐటీఐలు

కొత్తగా 9 లాంగ్ టర్మ్, 23 షార్ట్ టర్మ్ కోర్సులు రూ.2700 కోట్ల ఖర్చుతో వర్క్ షాపుల నిర్మాణం టాటా టెక్నాలజీస్ తో ఎంవోయూ చేసుకున్న ప్రభుత్వం ఈ అకడమిక్ ఇయర్ నుంచే ప్రారంభానికి సన్నాహాలు టాటా ప్రతినిధులతో సమావేశమైన ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ఐటీఐ కాలేజీలను అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా (స్కిల్లింగ్ సెంటర్లు) తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగు ముందుకేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 65 […]

Read More

అవినీతిలో జగన్ ప్రభుత్వం

హిందూ ఆలయాలలో అపచారం జరుగుతోంది నెల్లూరు లో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పోలింగ్ బూత్ కమిటీల సభ్యులు తో సమావేశం   నెల్లూరు మహాకవి తిక్కన నడియాడిన నేలలోకి రావడం చాలా సంతోషంగా ఉంది.ఆయన మహాభారతాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించారు.నరేంద్ర మోడీ అందిస్తున్న చక్కటి పాలన చూసి పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ పార్టీని వదిలి బిజెపిలోకి వస్తున్నారు.దేశంలోనే కాదు విదేశాలకు వెళ్లినా […]

Read More

జగన్ నాయకత్వంలో రాష్ట్రం వంచనకు గురైంది

-మేదరమెట్ల ‘సిద్ధం’ సభలో మళ్లీ ప్రజలను మోసం చేయడానికి సిద్ధం – ఇవి సిద్ధం సభలు కాదు-అబద్ధాల సభలు* – మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ జగన్ నాయకత్వంలో రాష్ట్రం వంచనకు గురైందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన మాటలు .. మళ్లీ మోసానికి ఒడిగట్టిన జగన్ […]

Read More