– ఆరు రోజుల్లో 76వేల దరఖాస్తులకు పరిష్కారం – రెవెన్యూ సిబ్బంది కి అభినందనలు – రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత ప్రభుత్వం ఎంతో హడావిడిగా ఎలాంటి ఆధ్యనం చేయకుండా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల […]
Read Moreజగన్ కు ప్రజలు అంతిమ యాత్ర సినిమా చూపిస్తారు
-అవినాష్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం -పెనుగొండ శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లక్ష కోట్లు దొబ్బేసి జైల్లో ఉండివచ్చిన వ్యక్తి జగన్. మద్యం ద్వారా ఎలా సంపాదించాలి? క్వారీల్లో ఎలా డబ్బులు సంపాదించాలి…ఇసుకలో ఎలా డబ్బులు లోపేలో ఆలోచన ఉంటుంది. కానీ ఉత్తరాంధ్రకు వెల్లిన తనకు విజన్ ఉంది అంటున్నాడు. విశాఖ వెళ్లి మళ్లీ సిద్ధం అంటన్నాడు..మీకు ప్రజలు అంతిమ యాత్ర సినిమా […]
Read More38 ఎకరాల అప్పగింతకు చొరవ చూపించాలి
– మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి కి జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ హౌజింగ్ సొసైటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విజ్ఞప్తి హైదరాబాద్ : సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి జవహర్ లాల్ నెహ్రు జర్నలిస్ట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ హౌజింగ్ సొసైటీకి పేట్ బషీరాబాద్ లో కేటాయించిన 38 ఎకరాలు అప్పగింతకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేలా చొరవ చూపించాలని మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ […]
Read Moreవైసీపీకి నేను మూర్ఖుడిని
-షర్మిలనే తనకు రక్షణ లేదని చెబుతుంటే ప్రజలకెలా రక్షణ ఉంటుంది? -బాబాయిని ఎవరు చంపారు? -టీడీపీ అంటే కార్యకర్తల పార్టీ -మడకశిర శంఖారావం సభలో యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో నేను ఇక్కడకు రాలేకపోయాను, క్షమించండి. ఉమ్మడి అనంతపురం అదిరిపోయింది. లేపాక్షి వీరభద్ర ఆలయం, సుగూరు ఆంజనేయస్వామి దేవాలయం భగవాన్ సత్యసాయి నిలయం ఉన్న పుణ్యభూమి ఈ అనంతపురం. ప్రపంచంలోనే అతిపెద్ద పవిత్రమైన తిమ్మమ్మ మర్రిమాను ఉన్న […]
Read Moreదళితులంటే అంత చులకనా?
-బాబు హయాంలోని ఐదేళ్ల అప్పును జగన్ ఏడాదిలోనే చేశారు -ఫిర్యాదులు చేస్తే చంపేస్తారా? -నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఐదేళ్లలో చేసిన అప్పులను, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఏడాది కాలంలోనే చేశారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు తెలిపారు. పైగా చంద్రబాబు నాయుడు కంటే తామే తక్కువ అప్పులను చేశామని జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ సభ్యులు, వైకాపా నాయకులు చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు. గురువారం […]
Read Moreఅక్కచెల్లెమ్మలకు జగన్ రెడ్డి నమ్మక ద్రోహం
-చేయూత కాదు….జగన్ రెడ్డి చేతివాటం -ఆర్థిక సాయం పేరుతో అక్కచెల్లెమ్మలను నమ్మకద్రోహం -45ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ. 3 వేల హామీకి తూట్లు – టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మాటల్లో నా అక్కచెల్లెమ్మలంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పే జగన్ రెడ్డి చేతల్లో వారిని నట్టేట ముంచుతున్నాడు. ఇవాళ అనకాపల్లి జిల్లాలో చేయూత పథకం 4వ విడత నిధుల విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలను […]
Read Moreప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ
– తాజా మార్గదర్శకాల పై రాజకీయ పార్టీలు అవగాహన పెంచుకోవాలి – రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా అమరావతి, మార్చి7: రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు ఎన్నికల ప్రక్రియపై సమగ్ర అవగాహన ఏర్పర్చుకుని రాష్ట్రంలో త్వరలో జరుగబోయే ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ఎంతో పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న […]
Read Moreసాయి సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన రఘువీర్ రెడ్డి
చింతపల్లి మండల కేంద్రంలోని శ్రీ సాయి సన్నిధి సాయి బాబా దేవాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడు, టి .పి.సి.సి ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి సాయిబాబా దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.. దేవరకొండ లో యువజన కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కు వెళ్తు మార్గ మధ్యలో సాయి నాధుడిని దర్శించుకున్నారు.. అనంతరం ఆలయకమిటీ సభ్యులు శాలువాతో ఆయనను ఘనంగా […]
Read Moreపెరుగుతున్న ధరలు.. పరుగులు తీస్తున్న జీవితాలు
అందరు వెతికేది Exctra income కోసమే. ఇదే బాటలో తెలుగు మహిళ ఫౌజియా జోమోన్ స్టాక్ మార్కెట్ లో అడుగు పెట్టింది . విజయం సాధించింది . స్టాక్ మార్కెట్ అంటేనే నష్టపోతామని భయపడే ఈ రోజుల్లో సరైన అవగాహన- క్రమశిక్షణ ఉంటే దీంట్లో విజయం సాధించడం సాధ్యమే అని నిరూపించిన మహిళ. ప్రతి మహిళ ఎంత చదువుకున్న అమ్మ అయ్యాక పిల్లల బాధ్యత అనే ఒక్క మెట్టు దగ్గర […]
Read Moreభారీ మెజార్టీయే మనందరి లక్ష్యం
– యువజన కాంగ్రెస్ శ్రేణుల కృషి మరువలేనిది – నల్గొండ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీయే మనందరి లక్ష్యం – టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి దేవరకొండ: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో యూత్ కాంగ్రెస్ శ్రేణుల కృషి మరువలేనిదన్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి. దేవరకొండలోని పీపీఆర్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ అధ్యక్షతన ఏర్పాటు […]
Read More