టిడ్కో ఇళ్లను సందర్శించిన బీజేపీ నేతలు

-మౌలిక సదుపాయాలు కల్పించటంలో ప్రభుత్వం విఫలం -కనీస సౌకర్యల కోసం వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ -అడవి తక్కెళ్ల పాడులోని టిడ్కో ఇళ్లను సందర్శించిన బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ, బిజెపి జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్, బిజెపి నేతలు గుంటూరు: అడవితక్కెళ్లపాడులోని టిడ్కో ఇళ్లను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ, ఇతర బీజేపీ ముఖ్య నేతలు గురువారం సందర్శించారు. ఈ […]

Read More

యువనేత సమక్షంలో టీడీపీలో చేరిన 75 కుటుంబాలు

-పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన లోకేష్ -యువనేత నారా లోకేష్ కు పుట్టపర్తి లో అపూర్వ స్వాగతం -మలివిడత శంఖారావం యాత్రలో పాల్గొనేందుకు పుట్టపర్తి చేరుకున్న యువనేత నారా లోకేష్ -లోకేష్‍కు అపూర్వ స్వాగతం పలికిన ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు -సుగురు ఆంజనేయస్వామి ఆలయంలో నారా లోకేశ్ పూజలు -ఆలయం వద్ద యువనేతకు పెద్దఎత్తున స్వాగతం పలికిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు -యువనేతకు […]

Read More

ఎమ్మెల్యే ఆళ్ల కనిపించడం లేదు

– పెమ్మసానికి రైతుల ఫిర్యాదు – పసుపు రైతులకు అండగా టిడిపి – రైతుల రిలే నిరాహారదీక్షకు డాక్టర్ పెమ్మసాని మద్దతు మంగళగిరి: నష్టపోయిన పసుపు రైతుకు మార్కెట్ రేటు, ప్రస్తుత రేటుకు ఉన్న వ్యత్యాసాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత జగన్ ప్రభుత్వంపై ఉందని గుంటూరు టీడీపి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. దుగ్గిరాల తహసిల్దార్ కార్యాలయం ఎదుట రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష నిరవధికంగా ఆరో […]

Read More

50 కోట్ల విలువైన దళితుల భూమిని కాజేసిన కిలాడి కిలారి రోశయ్య

-కలెక్టర్ వేణుగోపాల రెడ్డి తో కుమ్మక్కయ్యారు -కిలాడి రోశయ్య పై విచారణ చేసే దమ్ము జగన్ రెడ్డికి ఉందా? – టిడిపి సీనియర్ నేత ధూళిపాళ్ల సవాల్ గుంటూరు: రూ. 50 కోట్ల రూపాయల విలువ చేసే దళితుల భూములు దోచుకున్న కిలాడీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య పై ప్రత్యేక విచారణ చేయించే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా అని పొన్నూరు మాజీ ఎమ్మెల్యే,సంగం డైరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర […]

Read More

రైతులను నట్టేట ముంచిన జగన్ ప్రభుత్వం

– కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమార స్వామి ధ్వజం విజయవాడ: రైతు ల వద్ద కొనుగోలు చేసి న ధాన్యానికి ప్రభుత్వం బకాయిలు తీర్చలేదు.సరికదా తడిసిన ధాన్యానికి తేమ శాతం పేరుతో మిల్లర్లు అన్యాయం చేస్తే ప్రభుత్వం పట్టించుకోదు. ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ నుండి రైతు లు ఆనందంగా ఉన్నారని మాటలు వల్లె వేయడం పై కుమార స్వామి దుయ్యబట్టారు.ఈ మేరకు మీడియా కు బిజెపి రాష్ట్ర […]

Read More

కూల్చే పాలన కావాలా? నిర్మించే పాలన కావాలా?

*- వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువు *- ప్రజల ఆస్తులను జగన్ అమ్మేస్తున్నాడు జాగ్రత్త *- మీ ఓటు మాత్రమే మిమ్మల్ని రక్షిస్తుంది *- కళ్యాణదుర్గం మహిళలకు భువనేశ్వరి హెచ్చరిక ఆంధ్రప్రదేశ్ ను కూల్చే ప్రభుత్వం కావాలా? నిర్మించే పాలన కావాలో రాష్ట్ర ప్రజలే తేల్చుకోవాలని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. నిజం గెలవాలి పర్యటన సందర్భంగా అనంతపురంజిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గం వెళ్లిన భువనేశ్వరి నియోజకవర్గ మహిళలు […]

Read More

పోలింగ్ బూత్ వీడియోగ్రఫీ ఏర్పాటు చేయాలి

• ఉద్యోగ నేత వెంకట్రామిరెడ్డి పై చర్యలు తీసుకోండి • తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కింజారపు అచ్చెన్నాయుడు • పోలింగ్ బూత్ లపై ప్రధాన ఎన్నికల అధికారికి రెండు లేఖలు రాసిన అచ్చెన్నాయుడు రాష్ట్రంలో 3,005 సున్నితమైన పోలింగ్ బూత్ లకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలి.పోలింగ్ బూత్ ల బయట, లోపల వీడియోగ్రఫీని ఏర్పాటు చేయడంతో పాటు మైక్రో అబ్సర్వర్‌లను నియమించాలి. శాంతిభద్రతలకు బాధ్యత వహించే పోలీసు […]

Read More

దువ్వాడపై క్రిమినల్ కేసు పెట్టండి

– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు • ఎన్నికల ప్రధానాధికారికి రెండు లేఖలు రాసిన  అచ్చెన్నాయుడు • ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై సీఈసీకి  అచ్చెన్నాయుడు ఫిర్యాదు 2021-22 స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి, అక్రమల కేసుల పెట్టి అరెస్టు చేయించాడు.ఇప్పుడు అదే పునరావృతం చేస్తానని బహిరంగంగా ప్రకటిస్తున్నాడు. దువ్వాడ శ్రీనివాస్‌పై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించి క్రిమినల్ కేసులు నమోదు […]

Read More

ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం పేరుతో డ్రామాలాడిన జగన్ రెడ్డి

• ఎన్నికల్లో లబ్ధికోసమేనని పసిగట్టిన పశ్చిమ ప్రకాశం జిల్లా రైతులు • గుండ్లకమ్మ ప్రాజెక్ట్ లో 3 గేట్లు పెట్టని ముఖ్యమంత్రి ప్రాజెక్టులు ప్రారంభిస్తుంటే పశ్చిమ ప్రకాశం వాసులు ఫక్కున నవ్వుకున్నారు • ప్రాజెక్ట్ పరిధిలో 11 ముంపు గ్రామాలుంటే, 7 వేలమంది రైతులకు రూ.1500కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంది • ఫీడర్ కాలువ లైనింగ్ పనులు, కొల్లం వాగు వద్ద హెడ్ రెగ్యులేటరీ వర్క్స్ పూర్తికాలేదు • డిస్ట్రిబ్యూటరీ […]

Read More

యువతరం ఏకం కావాలి ..వైసీపీకి చరమగీతం పాడాలి

– శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపు – విద్యార్థి సంఘర్షణ ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావం – విద్యార్థుల కోసం నాగశ్రావణ్ చేపట్టిన దీక్ష చరిత్రలో నిలిచిపోతుందని ప్రశంస విజయవాడ: రాష్ట్రప్రభుత్వ తీరుతో నష్టపోయిన ప్రతీ యువకుడు తిరుగుబాటు చేయాల్సిన సమయం వచ్చిందని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. తమ హక్కుల సాధనకు యువతరం అంతా ఏకం కావాలని, వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పడాలని […]

Read More