మీ అఫిడవిట్‌కు, ఆస్తులకు ఎందుకంత తేడా?

 -విడుదల రజనీకి పెమ్మసాని వరుస ప్రశ్నలు  – భారీగా వాలంటీర్లు, వైసీపీ నేతల చేరిక గుంటూరు: ‘ఆమె అంత జన హృదయ నేత అయితే చిలకలూరిపేట నుంచి మడమ ఎందుకు తిప్పారు? రిటర్నింగ్‌ అధికారికి ఆమె సమర్పించిన అఫిడవిట్‌కు, ఆస్తులకు ఏమైనా సంబంధం ఉందా?’ అని గుంటూరు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ ప్రశ్నించా రు. గుంటూరులోని స్థానిక 33వ డివిజన్లో సుమారు వాలంటీర్లతో సహా 180 […]

Read More

ఐదేళ్ల వైసీపీ పాలనపై చార్జిషీట్‌

మాఫియా రాజ్యం, అవినీతి, నేరాల్లోనే అగ్రస్థానం అరాచకాలే తప్ప అభివృద్ధి పట్టని ప్రభుత్వం నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు నరసరావుపేట, మహానాడు : వైసీపీ ఐదేళ్ల పాలనలో అన్యాయాలు, అక్రమాలు, అవినీతే తప్ప అభివృద్ధి లేదని నరసరావు పేట టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవిందబాబు పేర్కొన్నారు. టీడీపీ కార్యాల యంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కూటమి తరపున ఐదేళ్ల వైసీపీ పాలనపై చార్జిషీట్‌ […]

Read More

ఎన్డీయే కోసం పాటల ‘విజయం’

పాటలను విడుదల చేసిన టిడి జనార్దన్ తెలుగుదేశం- జనసేన- బి జె పి పార్టీల అభ్యర్థుల విజయానికి దోహద పడేలా టి డి పి సాంస్కృతిక విభాగం రాష్ట్ర మాజీ నాయకులు ప్రముఖ సినీ నటులు,రచయత డాక్టర్ చిట్టినేని లక్ష్మీనారాయణ రచించి,సంగీతం సమాకూర్చిన ‘విజయం’అనే వీడియో సాంగ్ ను హైదరాబాద్ లోని టీడీపీ జాతీయ కార్యాలయంలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు టీ డీ జనార్దన్ విడుదల చేశారు. . […]

Read More

అబద్ధమే చెబుతాం.. అయితే ఏంటట?

– తుస్సుమన్న జగన్ మేనిఫెస్టో – మద్యనిషేధ హామీతోనే ఎత్తిపోయిన నమ్మకం – మద్యనిషేధం తర్వాతనే ఓట్లు అడుగుతానన్న జగన్ – భగవద్గీత-ఖురాన్-బైబిల్‌పై ప్రమాణం – సీపీఎస్‌పై మొదలైన మోసం మద్యపాన నిషేధం వరకూ – జగన్‌కు తెలియక సీపీఎస్‌పై హామీ ఇచ్చారన్న సజ్జల – మెగా డీఎస్సీపై నాలుకమడతేసిన జగన్ – అటకెక్కిన అవుట్‌సోర్సింగ్/కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ – పోలవరంపై పనిచేయని జగన్, మంత్రుల కాకిలెక్కలు – మేనిఫెస్టోను […]

Read More

అభివృద్ధి ప్రస్తావన లేని వైకాపా మేనిఫెస్టో

ఓట్లు దండుకునేందుకు పథకాల కొనసాగింపు జనచైతన్య వేదిక అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి గుంటూరు, మహానాడు : వైసీపీ శనివారం విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వలేదని, ప్రజల సొమ్ముతో ఓట్లు దండుకునే పథకాల కొనసాగింపునకు ప్రాధాన్యం ఇచ్చారని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి విమర్శించారు. గుంటూరు జన చైతన్య వేదిక హాలులో ఆదివారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్‌సత్తా జిల్లా కార్యదర్శి ఎన్‌.అరవింద్‌, […]

Read More

మే 1న ఇంటి దగ్గరే పెన్షన్లు పంపిణీ చేయాలి

వినుకొండలో కూటమి శ్రేణుల నిరసన కార్యక్రమం పాల్గొన్న టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు వినుకొండ, మహానాడు: రాష్ట్రవ్యాప్తంగా మే 1వ తేదీనే లబ్దిదారులకు ఇళ్ల దగ్గరే పింఛన్లు పంపిణీ చేయాలని కోరుతూ వినుకొండ 14వ వార్డులో టీడీపీ శ్రేణులు ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. వినుకొండ కూటమి అభ్యర్థి జి.వి.ఆంజనేయులు, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కొనిజేటి నాగశ్రీను రాయల్‌, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. జీవీ మాట్లాడుతూ గత నెలలో 32 మంది […]

Read More

వేగేశన సతీమణి ప్రచారం

బాపట్ల, మహానాడు : బాపట్ల నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశన నరేంద్రవర్మ రాజు సతీమణి హరి కుమారి ఆదివారం పిట్టలవానిపాలెం మండలం, భవనంవారిపాలెం గ్రామంలో విస్తృత ప్రచా రం చేపట్టారు. బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలు వెంటరాగా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. సూపర్‌ సిక్స్‌ పథకాలతో పాటు లోకల్‌ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. అలాగే స్థానిక సమస్యలపై స్పందిస్తూ బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా వేగేశన నరేంద్ర […]

Read More

గ్రామాల్లో సమస్యలు పరిష్కరిస్తాం

టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి, మహానాడు : రాజమహేంద్రవరం రూరల్‌ కడియం మండలం జెగురుపాడు టీడీపీ గ్రామ కమిటీ నాయకు లు మర్రిడి రమేష్‌, పాతురి రాజేష్‌ ఆధ్వర్యంలో ఆదివారం మీ ఇంటికి మీ గోరంట్ల కార్యక్ర మం నిర్వహించారు. ముందుగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే అభ్యర్థి గోరం ట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. అనంతరం పలువురు వైసీపీ నాయకులు ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. […]

Read More

బోండా ఉమ సమక్షంలో టీడీపీలో చేరిక

విజయవాడ, మహానాడు : సింగ్‌నగర్‌లోని సెంట్రల్‌ నియోజకవర్గం కార్యాలయంలో ఆదివారం సెంట్రల్‌ నియోజకవర్గ అధికార ప్రతినిధి రఘు నాయకత్వంలో కాపు సంఘాల నేతలు, కార్యకర్తలు 122 మంది టీడీపీలో చేరారు. టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సెంట్రల్‌ నియోజకవర్గం కోఆర్డినేట ర్‌ నవనీతం సాంబశివరావు, వీఎంసీ కార్పొరేషన్‌ ఫ్లోర్‌ లీడర్‌ నెలిబండ్ల బాలస్వామి, చిన్న, నరేంద్ర నాయుడు, […]

Read More

నంద్యాలలో వైసీపీకి భారీ షాక్‌

టీడీపీలోకి 12వ వార్డు నాయకులు శిల్పా కుటుంబ పాలన నచ్చకే వలసలు ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూక్‌ సమక్షంలో చేరిక నంద్యాల : జగన్‌ విడుదల చేసిన మేనిఫెస్టోతో జగన్‌ రాజకీయ అస్త్రసన్యాసం చేస్తాడని, తమ సూపర్‌ సిక్స్‌ ముందు వారి మేనిఫెస్టో వెలవెలబోయిందని మాజీ మంత్రి, నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్‌.ఎం.డి.ఫరూక్‌ అన్నారు. 12వ వార్డుకు చెందిన వైసీపీ నాయకులు ఇసుక డిపో చాంద్‌బాషా, బషీర్‌, అప్సర్‌, షేరు, […]

Read More