నటుడు సాయి ధరమ్ తేజ్‌పై దాడి

తృటిలో తప్పిన ప్రమాదం పిఠాపురం : జనసేన అధినేత పవన్‌కు ప్రచారం చేస్తున్న ఆయన మేనల్లుడు, సినీ నటుడు సాయి ధరమ్ తేజ్‌పై దుండగులు దాడికి ప్రయత్నించారు. జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో.. మెగా కుటుంబానికి చెందిన సినీ నటుడు సాయి ధరమ్ తేజ్‌పై కొందరు దుండగులు దాడికి ప్రయత్నించారు. జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో, ఆకతాయిలు ఆయనపై […]

Read More

నెలరోజుల్లో రాష్ట్రానికి శని వదిలి ప్రజాప్రభుత్వం రాబోతోంది

-ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో… ఈ లోకేష్‌ తగ్గేదే లేదు -కూటమి విజయదుందుభి వార్తలతోనే అరాచక శక్తులు పరార్‌ -చంద్రబాబు సీఎం అయిన వందరోజుల్లో రాష్ట్రానికి పెట్టుబడుల వరద -పెండిరగ్‌ ప్రాజెక్టులు పూర్తిచేసి గోదావరి జిల్లాలకు న్యాయం చేస్తాం -ఏలూరు యువగళం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ ఏలూరు: మన ఇంట్లో దొంగలు పడితే ప్రజలంతా తిరుగుబాటు చేసి తరిమికొడతాం. రాష్ట్రంలో ముఖ్యమం త్రిగా 420 ఉన్నారు, […]

Read More

నెల రోజులు ఓపిక పట్టండి…యువత భవిష్యత్‌ మారుస్తాం

-ఏలూరు యువగళంలో యువత ప్రశ్నలకు నారా లోకేష్‌ సమాధానాలు నేడు రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు. లక్షలు ఖర్చుపెట్టి పిల్లలను చదివిస్తు న్నారు. పాదయాత్రలో వారి ఆవేదన నాకు అర్థమైంది. అందుకే చంద్రబాబు గారు ఒక్కో జిల్లాకు ఒక్కో ప్రాధాన్యం ఇచ్చి అభివృద్ధి వికేంద్రీకరణ చేశారు. పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. టీడీపీ హయాంలో 6 లక్షల ఉద్యోగాలు కల్పించారు. నెలరోజులు ఓపిక పట్టండి వచ్చే […]

Read More

యాదవులకు అండగా ఉంటా: సుజనా చౌదరి

విజయవాడ, మహానాడు: యాదవుల కష్టసుఖాల్లో అండగా ఉంటానని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. పశ్చిమ నియోజకవర్గ టీడీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడు నమ్మి భానుప్రకాష్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో భవానిపురంలోని ఓ ఫంక్షన్‌ హాలులో ఆదివారం యాదవుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సుజనా ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యాదవులు విశ్వాసానికి మారుపేరని, వారిని ఆర్థికంగా ఉన్నత స్థానాని కి తీసుకువచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పారు. […]

Read More

జనసైనికులకు అండగా ఉంటా..కూటమిని గెలిపించండి

– పవన్‌కళ్యాణ్‌ మానవతావాది…నేనూ అభిమానినే.. -విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి విజయవాడ, మహానాడు: ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయం కోసం బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి పిలుపునిచ్చారు. ఆదివారం విజయవాడ సితార కన్వెన్షన్‌ హాలులో జనసేన పార్లమెంట్‌ కోఆర్డినేటర్‌ అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో జనసేనలో భారీ ఎత్తున చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సుజనాచౌదరి ముఖ్యఅతిథిగా […]

Read More

స్థిరాస్తులే లేని జగన్‌ కుటుంబానికి లక్షల కోట్ల ఆస్తులా?

` తన తండ్రి ఒక్క స్థిరాస్తి కూడా ఇవ్వలేదంట..అఫిడవిట్‌లో చెప్పాడు ` ఆయనపై 32 క్రిమినల్‌ కేసులు… అన్నీ మనీలాండరింగ్‌ కేసులే ` కంపెనీలు అన్నీ ప్రైవేటువే… ఒక్కటి కూడా లిమిటెడ్‌ కంపెనీ లేదు ` లిమిటెడ్‌ కంపెనీలైతే గుట్టు బయటపడుతుందన్న భయం ` వైఎస్‌ సీఎం అయ్యాక లక్షల కోట్లు కొట్టేసిన జగన్‌ ` ఆయన ఆస్తుల విలువ రూ.8,23,600 కోట్లు ` ఎప్పటి విలువనో చూపి అసలు […]

Read More

ఉగ్రవాద వైసీపీని ఇంటికి పంపాలి

కూటమి ప్రభుత్వం పెద్దన్నలా పని చేస్తుంది అన్ని కులాలను, మతాలను, వర్గాలను కలుపుకొని వెళ్తాం బయటికి క్లాస్ వార్ అనే జగన్, చేసేదంతా గుత్తాధిపత్యమే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు జీవో ఎందుకు తెచ్చారు? చెల్లికే ఆస్తులివ్వని వాడు మనకేం న్యాయం చేస్తాడు పోలవరం గురించి అడిగితే డ్యాన్సులు చేసే మంత్రి మనకు వద్దు పొన్నూరు వారాహి విజయభేరీ సభలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  కూటమి ప్రభుత్వం […]

Read More

నా అల్లుడి వెనుక పవన్‌కళ్యాణ్‌, బాబు

`ఓటమి భయంతో దుష్ప్రచారం చేయిస్తే భయపడతానా `నా కుమార్తె పిల్లలతో నా సంరక్షణలో ఉంది `ఎన్నికల వేళ నీచ రాజకీయాలు మానుకోండి `రాజకీయ లబ్ధి కోసమే కుటుంబ విషయాల్లో జోక్యం `సత్తెనపల్లి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు సత్తెనపల్లి, మహానాడు : సత్తెనపల్లి వైసీపీ కార్యాలయంలో వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు ఆదివారం విలేకరుల సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో తన అల్లుడు చేసిన వ్యాఖ్యలపై […]

Read More

ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి ఓటుహక్కును తిరస్కరించరాదు

`స్పాట్‌లోనే ఫారం 12ను స్వీకరించి ఓటుహక్కును కల్పించండి `రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా ఆదేశం అమరావతి, మహానాడు : ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి ఓటుహక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించవద్దని, స్పాట్‌లోనే ఫారం 12 ను స్వీకరించి అర్హులైన ఉద్యోగులందరికీ ఓటుహక్కును కల్పించాలని రాష్ట్ర ప్రధాని ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా జిల్లా ఎన్నికల అధికారులు, ఆర్వోలకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు ఓటర్లు […]

Read More

టీడీపీపై తప్పుడు ప్రచారం…ఎన్నికల సంఘం సీరియస్‌

` సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఆదేశం అమరావతి, మహానాడు: సోషల్‌ మీడియాలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆదివారం టీడీపీ ఫిర్యాదు చేసింది. ఇంటింటికీ పింఛన్లు అందకపోవడానికి చంద్రబాబే కారణమని ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. వైసీపీ సోషల్‌ మీడియా ఇన్‌చార్జ్‌ సజ్జల భార్గవ రెడ్డి ఆధ్వర్యంలో ఓటర్లను, పింఛన్‌ లబ్ధిదారులను తప్పుదోవ పట్టించేలా ఫోన్లు చేశారని, […]

Read More