సత్తెనపల్లి : తన సత్తెనపల్లి నియోజకవర్గంలో 236, 237, 253, 254 వార్డుల్లో రీ పోలింగ్ని ర్వహించాలని మంత్రి అంబటి రాంబాబు వేసిన పిటీషన్పై హైకోర్టులో గురువారం హైకోర్టు విచారణ చేసింది. మొత్తం నాలుగు పోలింగ్ బూత్లలో రీ పోలింగ్ జరపాలని అంబటి కోర్టులో పిటిషన్ వేశారు. అంబటి పిటిషన్పై హైకోర్టులో విచారణ ముగిసింది. పిటీషన్పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.
Read Moreబుద్ధుడి మార్గం అనుసరణీయం
జేసీవీ రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి గుంటూరులో ఘనంగా బుద్ధ జయంతి బుద్ధ జయంతిలో వక్తలు గుంటూరు, మహానాడు : దేశం ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమస్యల పరిష్కారానికి బుద్ధుడి మార్గం అనుసరణీయమని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు. గుంటూరు విజేత కాన్సెప్ట్ స్కూలులో గురువారం బుద్ధ జయంతి వేడుకలు నిర్వహించారు. సభకు సెంటర్ ఫర్ సోషల్ సైకాలజీ అధ్యక్షుడు ప్రొఫెసర్ […]
Read Moreకుప్పకూలిన ఎమ్మెల్యే కొడాలి
గుడివాడ: ఎమ్మెల్యే కొడాలి నానికి అస్వస్థతకు గురయ్యారు. గురువారం తన నివాసంలో నందివాడ మండల వైసీపీ నాయకులతో మాట్లాడుతూ సోఫాలోనే ఒక్కసారిగా కొడాలి కుప్పకూలిపోయారు. దీంతో అప్రమత్తమైన నేతలు, గన్మెన్లు సపర్యలు చేసి వైద్యులకు సమాచారం అందించారు. దానితో ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. కొడాలి ఇటీవలి కాలంలో అనారోగ్యంతో ఉన్న విషయం తెలిసిందే.
Read Moreడ్రగ్స్తో అగ్రనటులకూ లింకులు?
– సినిమాను చాకి‘రేవ్’పెడుతున్న పార్టీలు! -రేవ్ పార్టీ ఫీజు 50 లక్షలా? -మత్తుకు సినిమా చిత్తయిందా? -ఖాకీ విచారణ కంటితుడుపేనా? -స్టార్లతో ఖాకీలు కుమ్మక్కువుతున్నారా? -నాటి డ్రగ్స్ కేసు అటకెక్కిందా? -ఆ కేసులో రాజకీయ పార్టీ నేతల హస్తం? -రేవంత్ ప్రభుత్వం చర్యలు తీసుకోదా? ( అన్వేష్) సినిమా.. అదో గమ్మతు లోకమే కాదు.. గ‘మత్తు’ లోకం కూడా! హీరోలు, హీరోయిన్లు తేడా ఏమీలేదు. అంతా మత్తుకు దాసాహమే. ఒకప్పుడు […]
Read Moreకేసీఆర్ పాలనలో రోగుల ఊపిరే ఆగింది
అప్పటి కరెంట్ కోతలు గుర్తులేదా? పార్టీ కరపత్రంలో సిగ్గులేకుండా దుష్ప్రచారమా.. టీపీసీసీ ఉపాధ్యక్షురాలు శోభారాణి మండిపాటు హైదరాబాద్, మహానాడు : బీఆర్ఎస్ నేతలపై టీపీసీసీ ఉపాధ్యక్షురాలు శోభారాణి ఫైర్ అయ్యారు. గాంధీ భవన్లో గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎక్కడ చిన్న అవకాశం దొరికినా గగ్గోలు పెడుతున్నారు. ఆ పార్టీ కరపత్రం నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా వార్తలు రాస్తున్నాఃరు. […]
Read Moreహేమ బ్లడ్ టెస్టులో డ్రగ్స్ పాజిటివ్ రిపోర్టు
– అవును.. హేమ డ్రగ్స్ తీసుకుంది – తనపేరు కృష్ణవేణి అని చెప్పిన హేమ – 87 మందికి పాజిటివ్ – బెంగుళూరులో డ్రగ్స్ పార్టీ – సినీ సెలబ్రెటీల హల్చల్ – మాకు సంబంధం లేదంటూ వీడియోలు వైరల్ – పోలీసుల దర్యాప్తులో పాజిటివ్ కేసులు బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పార్టీలో పాల్గొన్న మొత్తం 109 మంది శాంపిల్స్ సేకరించి బ్లడ్ […]
Read Moreబాండ్ పేపర్ రాసిచ్చి రైతులను మోసగిస్తారా?
అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే లేకుంటే అసెంబ్లీ సమావేశాలను స్తంభింపజేస్తాం తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి జగిత్యాల పర్యటనలో మాజీ మంత్రి హరీష్రావు జగిత్యాల, మహానాడు : జగిత్యాల జిల్లా కొడిమియల్ మండల్ పూడూరు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు గురువారం సందర్శిం చారు కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడి తడిసిన ధాన్యాన్ని పరిశీలిం చారు. ఈ సందర్భంగా రైతులు […]
Read Moreముస్లింలకు ఓబీసీ కోటా రద్దు సబబే…
కలకత్తా హైకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం బెంగాల్ విధానమే ఏపీ, తెలంగాణలో ఉంది రెండు రాష్ట్రాలకు కలకత్తా తీర్పు వర్తిస్తుంది మమతాబెనర్జీ, ప్రతిపక్ష పార్టీలకు చెంపపెట్టు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ హైదరాబాద్, మహానాడు : పశ్చిమబెంగాల్లో ముస్లింలకు కల్పించిన ఓబీసీ రిజర్వేషన్ను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పు మమతాబెనర్జీ, ప్రతిపక్ష పార్టీలకు చెంపపెట్టు నిర్ణయమని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు […]
Read Moreఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితం
ఆ పార్టీకి రెండు, మూడు చోట్ల డిపాజిట్లే ఎక్కువ జూన్ 5 తర్వాత వారికి కేఏ పాల్ గతే కవిత పనివల్ల పక్క రాష్ట్రాలకు వెళ్లలేకపోతున్నాం సన్నబియ్యాన్ని ప్రోత్సహించేందుకే బోనస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్, మహానాడు : పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. గాంధీభవన్లో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కవిత జైలుకు పోయింది, తమ ప్రభుత్వం […]
Read Moreకృష్ణానది నుంచి లక్షల టన్నుల ఇసుక తరలింపు
తవ్వకాలకు అనుమతి లేదన్న మైనింగ్ డీడీ అక్రమార్కులకు కొమ్ముకాసిన కంచకచర్ల పోలీసులు ఇసుక మాఫియాపై ఏం సమాధానం చెబుతారు? కోర్టును ఆశ్రయిస్తామంటున్న గ్రామాల ప్రజలు కంచికచర్ల, మహానాడు : ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలోని చెవిటికల్లు, గని ఆత్కూరు, మున్న లూరు గ్రామాల గుండా ప్రవహించే కృష్ణానది నుంచి అక్రమంగా లక్షల టన్నుల ఇసుకను తరలించి ఇసుక అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. ఇసుకను తవ్వడా నికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తేల్చి […]
Read More