‘పుష్ప.. పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదే లే’ అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గడ్డం కింద చెయ్యి పెట్టి అడ్డంగా తిప్పితే.. వరల్డే షేకయింది. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్’ అంటే స్టార్స్ అందరూ ఫైర్ లెక్క ఫీలయ్యారు.. ఇలా ఒక్కటేమిటి పుష్ప రాజ్గా అల్లు అర్జున్, ఆ పుష్పరాజ్ని క్రియేట్ చేసిన క్రియేటర్గా సుకుమార్ ఒక హిస్టరీనే క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆ ‘పుష్ప’కు కంటిన్యూగా రాబోతోన్న […]
Read More‘దచ్చన్న దారిలో త్యాగాల పాట’ ఆవిష్కరణ
నేర్నాల క్రియేషన్స్ బ్యానర్లో తెలంగాణను సాధించుకుని పదేళ్లు కావొస్తున్న సందర్భంగా దచ్చన్న దారిలో త్యాగాల పాటల చిత్రీకరణ చేశారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలిచ్చిన అమరవీరుల త్యాగాలను స్మరించుకునేలా ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాటకు కాన్సెప్ట్, రచన, గానం, దర్శకత్వం నేర్నాల కిషోర్ వహించారు.ఈ పాటలో 200 మందికి పైగా కళాకారులు నటించారు.ఈ పాట చిత్రీకరణ కరీంనగర్ జిల్లాలోని ప్రసిద్ధ కొత్తగట్టు, మొలంగూర్ […]
Read Moreకొత్తదనమున్న చిత్రాలను ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు – నందమూరి బాలకృష్ణ
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటించారు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఇప్పటికే […]
Read Moreఆరోగ్య బీమా రంగంలోకి ఎల్ఐసీ
వ్యాపారాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వ రంగంలోని భారతీయ జీవిత బీమా కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఆరోగ్య బీమా రంగంలోకి ప్రవేశించేందుకు ప్రయ త్నాలు మొదలుపెట్టింది. ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ్ మొహంతి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అవకాశం లభిస్తే ఇతర ఆరోగ్య బీమా కంపెనీలను కొనుగోలు చేసి వ్యాపారం పెంచుకునేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. అయితే ఇది ఇంకా ప్రతిపాదన దశలోనే ఉందని, దీనిపై ఇంకా అంతర్గత చర్చ జరుగుతుందని వివరించారు.
Read Moreవారంలో జాన్వి పెళ్లి…?
శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. హిందీలో ఈమె నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమా విడుదలకు రెడీ అయ్యింది. క్రికెట్ నేపథ్యంలో సాగే ఆ సినిమా పై జాన్వీ కపూర్ చాలా ఆశలు పెట్టుకుంది. సినిమా కోసం చాలా కష్ట పడినట్లు చెప్పుకొచ్చింది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా గత రెండు వారాలుగా మీడియాలో తెగ సందడి […]
Read Moreరాష్ట్రంలో ద్విముఖ వ్యూహంతో జే గ్యాంగ్ భూ దోపిడీ
-పవర్ ప్రాజెక్టుల పేరుతో నాలుగు లక్షల ఎకరాలకు టెండర్ -షిరిడి సాయి, ఇండో సోలార్లకు దోచిపెట్టిన జగన్ -మెగా ఇంజనీరింగ్, యాక్సిస్ ఎనర్జీలకు ధారాదత్తం -ఫలితంగా ఎన్నికలకు వేల కోట్ల క్విడ్ ప్రోకో -పవర్ ప్రాజెక్టుల అగ్రిమెంట్ల రద్దుతో తన సంస్థలకు మేళ్లు -విశాఖ, ఉత్తరాంధ్రలోనూ పెద్దఎత్తున భూమాఫియాకు తెర -విశాఖలో నిత్యకృత్యమైన వైకాపా నాయకుల అరాచకాలు -ప్రత్యేక టాస్క్ఫోర్స్తో విచారణ అవసరం ఉంది -బీజేపీ ముఖ్య అధికారప్రతినిధి లంకా […]
Read Moreగ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది : కృష్ణ చైతన్య
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఇప్పటికే […]
Read Moreవిజయవాడలో ఆరుగురు అధికారుల సస్పెన్షన్
-మరో ఇద్దరికి షోకాజ్ నోటీసులు -కలుషిత నీటి సరఫరానే కారణం విజయవాడ: కలుషిత నీటి సరఫరా విషయంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన అధికారులపై చర్యలు చేపట్టారు. ఆరుగురు అధికారులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మొగల్రాజపురంలో కలుషిత నీరు తాగి వ్యక్తి మృతిచెం దగా ఆస్పత్రిలో 24 మంది చికిత్సపొందుతున్నారు. దీంతో మొగల్రాజపురంలో ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు […]
Read Moreకౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్
-ఖచ్చితమైన ఫలితాలను వేగవంతంగా ప్రకటించాలి -ఫలితాల వెల్లడిలో ఏ మాత్రం జాప్యం చేయొద్దు -ముందస్తు ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలి -విద్యుత్ సరఫరాలో జాగ్రత్తలు తీసుకోవాలి -పాస్ లేకుండా ఎవరినీ అనుమంతించొద్దు -లెక్కింపు పూర్తయ్యాక సీల్ వేసి భద్రపరచాలి -అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం అమరావతి: దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరడంతో వచ్చే నెల 4వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిం చేందుకు […]
Read Moreటీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మి దంపతుల అరెస్ట్
-హత్యాయత్నం కేసులో నిందితులుగా గుర్తింపు -మరో ఇద్దరిని కూడా అరెస్టు చేసిన అలిపిరి పోలీసులు తిరుపతి: హత్యాయత్నం కేసులో టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మితో పాటు భర్త గిరీష్ చంద్రారెడ్డి, మరో ఇద్దరిని అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 25వ తేదీన తిరుపతి ఎన్జీవో కాలనీలో వెంకటశివారెడ్డి అనే వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. అపార్ట్మెంట్ ముందే బైక్తో శివారెడ్డిని అడ్డగించి ఇద్దరు వ్యక్తులు మొద్దు కత్తితో తలపై నరకడంతో […]
Read More