జయ జయహే గీతానికి ప్రభుత్వం ఆమోదం

-జూన్‌ 2న దశాబ్ది ఉత్సవాల్లో జాతికి అంకితం చేస్తాం -తెలంగాణ తల్లి విగ్రహం, చిహ్నం మారుస్తాం -కేబినెట్‌లో చర్చించి అందరూ ఆమోదించాకే నిర్ణయం -తప్పుడు ప్రచారం లేకుండా అసెంబ్లీలో కూడా చర్చిస్తాం -రెండింటి నమూనాలను ఇంకా ఖరారు చేయలేదు -తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు -ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌: జయ జయహే తెలంగాణ గేయాన్ని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తెలంగా […]

Read More

పోస్టల్‌ బ్యాలెట్లపై కోర్టులో వైకాపా పిటిషన్‌

-సీఈసీ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ వ్యాజ్యం -ఇంప్లీడ్‌ అయిన టీడీపీ తరపున న్యాయవాదులు అమరావతి: రిటర్నింగ్‌ అధికారి నియమించిన గెజిటెడ్‌ అధికారుల సంతకం చేసి పోస్టల్‌ బ్యాలెట్‌ వేసిన వారిని గుర్తిస్తే చాలు. వారి పేరు, హోదా, చిరునామా రాయకపోయినా పోస్టల్‌ బ్యాలెట్‌ చెల్లుబాటు అవుతుందని ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేస్తూ గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. రెండురోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల ప్రధా నాధికారి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ […]

Read More

ఫీజుల నియంత్రణ కమిటీ ఏమైంది రేవంత్‌?

-ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నా స్పందించారా? -విద్యాశాఖ మీ దగ్గరే ఉందిగా దోపిడీ కనిపించలేదా? -స్కూళ్ల నుంచి ఏమైనా కమీషన్లు దండుకుంటున్నారా? -హామీలు నెరవేర్చడానికి మూడునెలలు చాలు -బీజేపీ అధికారి ప్రతినిధి రాణిరుద్రమదేవి చురకలు హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ దేవి మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. విద్యాసంవత్సరం మొదలవుతున్నా ఫీజుల రెగ్యులేషన్‌ కమిటీ ఏర్పాటు చేస్తామని చేయలేదు. విద్యాశాఖ మీ […]

Read More

ఆస్కార్‌ గ్రహీత కీరవాణి సంగీతం ఇస్తే తప్పేంది?

-సిగ్గుగా లేదా కేసీఆర్‌..ఇవిగో మీ ఘనకార్యాలు -టీపీసీసీ అధికార ప్రతినిధి మొగుళ్ల రాజిరెడ్డి హైదరాబాద్‌: టీపీసీసీ అధికార ప్రతినిధి మొగుళ్ల రాజిరెడ్డి గురువారం మీడియా సమావేశంలో కేసీఆర్‌పై ఫైర్‌ అయ్యారు. కేసీఆర్‌, కేటీఆర్‌ మీ ప్రభుత్వంలో మీరు చేసిన ఘనకార్యాలు గుర్తు తెచ్చుకోండి. తెలంగాణకు చెందిన గాయకుడు అందెశ్రీ పాడిన గేయానికి సంగీతం ఆస్కార్‌ అవార్డు కీరవాణి అందిస్తే తప్పింటి? అని ప్రశ్నించారు. గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించకపోవడం సిగ్గుచేటు. […]

Read More

రాష్ట్రంలో విత్తనాల కొరత లేదు

-కుట్రపూరితంగా ప్రతిపక్ష పార్టీల దుష్ప్రచారం -రైతులు ఎవరూ ఆందోళన చెంద వద్దు -రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ చిన్నారెడ్డి -ఖరీఫ్‌ పంటలపై మంత్రి తుమ్మలతో చర్చలు హైదరాబాద్‌: రాష్ట్రంలో అన్ని రకాల పంటల విత్తనాల నిల్వలు ఉన్నాయని, విత్తనా ల కొరత లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ జి.చిన్నారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో వానాకాలం వ్యవసాయ సీజన్‌ ఖరీఫ్‌లో పండిరచాల్సిన పంటలపై ప్రభుత్వ సన్నద్ధతపై రాష్ట్ర వ్యవసాయ […]

Read More

భారత నేవీ చేతికి మరో బ్రహ్మాస్త్రం

-త్వరలో చేరనున్న రాఫెల్‌ మెరైన్‌ ఫైటర్‌ జెట్స్‌ -భారత్‌, ఫ్రాన్స్‌ మధ్య ఒప్పందం దిశగా అడుగులు దిల్లీ: ఆత్మనిర్భర్‌ భారత్‌, దేశ రక్షణ విషయంలో తగ్గేదేలేదన్న మోదీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మేడిన్‌ ఇండియా యుద్ధనౌక విక్రాంత్‌తో జోడిగా ఫ్రాన్స్‌ నుంచి 26 రాఫెల్‌ మెరైన్‌ ఫైటర్‌ జెట్స్‌ కొనుగోలుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు భారత్‌- ఫ్రాన్స్‌ మధ్య రాఫెల్‌ మెరైన్‌ ఫైట్‌ జెట్స్‌ కొనుగోలుకు […]

Read More

కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు వినిపించింది. దేశ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అయిన నైరుతి రుతుపవనాలు (సౌత్‌ వెస్ట్‌ మాన్‌సూన్‌) దేశ ప్రధాన భూభాగంలోకి ప్రవేశించినట్లు తెలిపింది. ఇవి గురువారం ఉదయం కేరళను తాకాయని ఐఎండీ అధికారికంగా వెల్లడిరచింది. లక్షద్వీప్‌, కేరళలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితు లు అనుకూలంగా ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే మూడు లేదా […]

Read More

నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్‌ అగ్నిబాణ్‌

-షార్‌ నుంచి మరో ప్రయోగం విజయవంతం -దేశంలో మొదటి క్రయోజనిక్‌ ఇంజిన్‌ ఆధారిత రాకెట్‌ శ్రీహరికోట: ప్రైవేట్‌ రాకెట్‌ అగ్నిబాణ్‌ ప్రయోగం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం షార్‌ నుంచి దీనిని ఐదవ ప్రయ త్నంలో నింగిలోకి దూసుకెళ్లింది. దేశంలోనే మొదటి సెమీ క్రయోజనిక్‌ ఇంజిన్‌ ఆధారిత రాకెట్‌గా అగ్నిబాణ్‌ గుర్తింపు పొందింది. అగ్నికుల్‌ కాస్మోస్‌ ప్రైవేట్‌ స్టార్టప్‌కు చెందిన సంస్థ అగ్నిబాణ్‌ రాకెట్‌ ప్రయోగం చేపట్టింది. […]

Read More

ఆదోని ఓటర్లపై వైసీపీ అభ్యర్థి అసహనం

-డబ్బు తీసుకున్నారు..ప్రశ్నించే హక్కులేదని మండిపాటు -అభివృద్ధి చేసినా బీజేపీ అభ్యర్థికి సహకరించారని ఆగ్రహం -ఊరికి ఉపకారం..శవానికి సింగారం కూడదని వ్యాఖ్యలు ఆదోని, మహానాడు: ఆదోని ఇలవేల్పు మహాయోగి లక్ష్మమ్మ అమ్మ వారిని ఆదోని వైసీపీ అభ్యర్థి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో సంచలన వాఖ్యలు చేశారు. ఆదోని ప్రజలు పథకాలు తీసుకుని బీజేపీ అభ్యర్థికి సహకరించారని, తనపై ఆయన అసత్య ఆరోపణలు చేసినా ప్రజలు ఎవరూ ప్రశ్నించలేదని ఆవేదన […]

Read More

పల్నాడు జిల్లాలో కౌంటింగ్‌ రౌండ్ల సమాచారం

నరసరావుపేట 18 చిలకలూరిపేట 18 పెదకూరపాడు 19 సత్తెనపల్లి 20 వినుకొండ 22 మాచర్ల 22 గురజాల 22 నరసరావుపేట: పల్నాడు జిల్లాకు సంబంధించి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కౌంటింగ్‌కు సంబంధించి పోలింగ్‌ బూత్‌లు, రౌండ్ల వివరాలు ఇలా ఉన్నాయి. నరసరావుపేట నియోజకవర్గంలో 245 పోలింగ్‌ బూత్‌లు ఉండగా 18 రౌండ్లలో కౌంటింగ్‌ జరగనుంది. చిలకలూరిపేట నియోజవర్గంలో 241 పోలింగ్‌ బూత్‌లు ఉండగా 18 రౌండ్లు, పెదకూరపాడు నియోజకవర్గంలో 266 […]

Read More