జగన్‌ ముఠా మింగిన ప్రతి పైసా కక్కించి తీరుతాం

-ఇసుక, మద్యం సహా అన్ని శాఖలలో అవినీతి -వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు వినుకొండ: ఐదేళ్లుగా అడ్డుఅదుపూ లేని దోపిడీతో జగన్‌ రెడ్డి ముఠా మింగిన ప్రతిపైసా కక్కించి తీరుతామని వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు అన్నారు. అప్పటివరకు తాడేపల్లి నుంచి బయటకు దారి తీసే ప్రతిమార్గంలో పోలీసు లు నిశితంగా నిఘా పెట్టాలని సూచించారు. తాడేపల్లి ప్యాలెస్‌, చుట్టుపక్కల ప్రాంతాల్లోనే వైకాపా దొంగలు స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారన్న సమాచారం నేపథ్యంలో ఈ […]

Read More

తెలుగురాష్ట్రాల కేంద్రమంత్రులకు కీలక శాఖలు

తెలంగాణ/అమరావతి: మూడోసారి కొలువు దీరిన ప్రధాని మోదీ క్యాబినెట్‌లో ఈసారి ఎన్నడూ లేని విధంగా తెలుగురాష్ట్రాలకు చెందిన కేంద్రమంత్రులకు కీలక శాఖలు కేటాయించారు. తెలంగాణకు చెందిన కిషన్‌ రెడ్డికి బొగ్గు, గనుల శాఖ… బండి సంజయ్‌కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రామ్మోహన్‌ నాయుడుకు పౌర విమాన యాన శాఖ, శ్రీనివాసవర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రిగా…. పెమ్మసాని చంద్రశేఖర్‌కు గ్రామీణాభివృద్ధి […]

Read More

అమరావతి రైతుల ఘోష వింటారా…మోదీజీ!

-ఈసారైనా ఇచ్చిన మాట నిలుపుకుంటారా? -పదేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో రాజధానికి శంకుస్థాపన -ఐదేళ్ల జగన్‌ విధ్వంస పాలనలో ఆగిన పనులు -మూడు రాజధానులంటూ ప్రజలతో చెలగాటం -ఐదేళ్లుగా భూములిచ్చిన రాజధాని రైతుల ఉద్యమం -నిద్రాహారాలు మాని ప్రాణాలు అర్పించిన అమరులు -వేధించి వందలాది కేసులు పెట్టిన జగన్‌ ప్రభుత్వం -కూటమి గెలుపుతో మరోసారి రాజధానిపై ఆశలు -మూడోసారి ఎన్నికైన తర్వాత తొలిసారి వస్తున్న ప్రధాని -అమరావతి అభివృద్ధికి నిధులు […]

Read More

నరసరావుపేట, సత్తెనపల్లిలో బాలయ్య జన్మదిన వేడుకలు

కేక్‌ కట్‌ చేసిన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్న అభిమానులు, టీడీపీ నాయకులు నరసరావుపేట/సత్తెనపల్లి: యువరత్న నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు నరసరావుపేట, సత్తెనపల్లిలో ఎన్‌బీకే అభిమానులు, టీడీపీ, నాయకులు, కార్యకర్తల మధ్య ఘనంగా జరిగాయి. నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఆదిత్యబాబు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో పల్నాడు జిల్లా ఐటీడీపీ అధికార ప్రతినిధి గుత్తా అంకమ్మ చౌదరి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేక్‌ […]

Read More

వైసీపీకి మేయర్‌ దంపతుల రాజీనామా

నెల్లూరు:  వైసీపీకి నెల్లూరులో బిగ్‌ షాక్‌ తగిలింది. నెల్లూరు మేయర్‌ స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తామంతా నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వెంట నడుస్తామని ప్రకటించారు. తమకు శ్రీధర్‌ రెడ్డి వల్లే మేయర్‌ పదవి వచ్చిందని, అధికార పార్టీ బెదిరింపుల వల్లే అప్పుడు పార్టీని వీడామని తెలిపారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా శ్రీధర్‌రెడ్డి తనకు కార్పొరేటర్‌ టికెట్‌ ఇచ్చారని వివరించారు.

Read More

గంజాయి ముఠా అరెస్ట్‌

తెనాలి: గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రెండురోజుల క్రితం తనను కలిసిన పోలీసులకు గంజాయిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్‌ను కోరారు. దాంతో నిఘా పెట్టిన పోలీసులు గంజాయి విక్రయిస్తున్న బాలాజీరావుపేటకు చెందిన ఎనిమిది మందినిని అరెస్టు చేశారు. వారి దగ్గర రూ.40 వేల విలువైన రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. త్రీటౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read More

అంబటి రాంబాబుకు చీర, జాకెట్‌, పూలు

ఆయన ఇంటికి వెళ్లిన తెలుగు విద్యార్థి నేతలు సుకన్య, సంజనాలతో ప్రమాణస్వీకారానికి ఆహ్వానం అడ్డుకున్న పోలీసులు…సత్తెనపల్లిలో ఉద్రిక్తత సత్తెనపల్లి: మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. తెలుగు విద్యార్థి నేతలు ఆయనకు చీర, జాకెట్‌, పూలు ఇచ్చేందుకు వెళ్లారు. సుకన్య, సంజనాలతో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానం పలికేందుకు వెళ్లారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో అంబటి ఇంటి ముందు వాటిని కుర్చీలో పెట్టి వెళ్లారు. […]

Read More

భువనేశ్వరి, లోకేష్‌ను కలిసిన చదలవాడ దంపతులు

నరసరావుపేట: ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నారా భువనేశ్వరి, నారా లోకేష్‌లను కుటుంబంతో నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు దంపతులు కలిసి అభినందనలు తెలిపారు. నరసరావుపేట వంటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసే అవకాశం చంద్రబాబు ప్రోత్సాహంతో మాత్రమే సాధ్యమైందని చదలవాడ పేర్కొన్నారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని శాసనసభకు పంపించిన ఘనత చంద్రబాబు, తెలుగు దేశం పార్టీది మాత్రమేనన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం కృషి చేస్తానని […]

Read More

ఇక అమరావతికి కొత్త కళ

ప్రమాణస్వీకారం లోపు పరిశుభ్రత పనులు యుద్ధప్రాతిపదికన యంత్రాలతో చిల్లచెట్ల తొలగింపు రహదారులను బాగుచేయిస్తున్న అధికారులు కరకట్టపై విద్యుద్దీపాల పునరుద్ధరణకు చర్యలు కొత్త ప్రభుత్వంతో సీఆర్‌డీఏలో కదలిక ఆగిపోయిన భవన నిర్మాణాలపై సీఎస్‌ ఆరా విధ్వంస పాలన నుంచి కోలుకుంటున్న ప్రజలు అమరావతి: ఐదేళ్ల విధ్వంసం, అరాచకానికి ప్రత్యక్ష నిదర్శంగా నిలిచిన రాజధా ని అమరావతి ఇప్పుడిప్పుడే మెల్లగా కోలుకుంటోంది. రాజధాని అమరావతిలో గడచిన ఐదేళ్లలో ఒక్క ఇటుక కూడా పెట్టకుండా […]

Read More

వీధి దీపాలను తక్షణమే బాగుచేయించండి

48 గంటల్లో కార్యాచరణ ప్రణాళిక అవసరమైన మెటీరియల్‌కు ప్రతిపాదనలు తాగునీటి రిజర్వాయర్లను శుభ్రం చేయండి కలుషిత నీటి సరఫరా ఫిర్యాదులపై స్పందించండి పూడికతీత ఫొటోలను గ్రూప్‌లో పోస్ట్‌ చేయాలి గుంటూరు కమిషనర్‌ చేకూరి కీర్తి ఆదేశం నగర సమస్యలపై అధికారులతో సమీక్ష గుంటూరు: నగరపాలక సంస్థ పరిధిలోని వీధి దీపాలు అన్నీ వెలిగేలా చర్యలు తీసుకోవాలని, వీధి దీపాలకు సంబంధించి ప్రజల నుండే అందే ఫిర్యాదులు 48 గంటల్లో పరిష్కరించేలా […]

Read More