గాలివాటంగా వచ్చిన గెలుపు కాదు ఈ విజయం కార్యకర్తలకు అంకితం కూటమి ఘనవిజయానికి కారణమైన కార్యకర్తలు, నేతలకు ధన్యవాదాలు, అభినందనలు తెలిపిన చంద్రబాబు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, నేతలతో టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ టెలీకాన్ఫరెన్స్ పాల్లొన్న ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, బూత్ స్థాయి కార్యకర్తలు టెలీకాన్ఫరెన్స్ లో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే… కూటమి విజయం వెనుక నాయకులు, కార్యకర్తల […]
Read Moreటీఎస్పీఎస్సీ గ్రూప్1 పరీక్షల నిర్వహణలో పారదర్శకంగా నిర్వహించాలి
– యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సెవెళ్ళ మహేందర్ భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ అధ్యక్షతన టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి కి గ్రూప్ 1 నోటిఫికేషన్సం బంధించినటువంటి అవకతవకలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ళ మహేందర్ మాట్లాడుతూ.. గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులు ఎంపిక విషయంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీను ఏదైతే 1:100 ప్రకారం […]
Read Moreరామోజీ కి పురందేశ్వరి నివాళులు
– రామోజీ కుటుంబసభ్యులకు పురందేశ్వరి పరామర్శ ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత స్వర్గీయ రామోజీరావు చిత్రపటానికి నివాళులు అర్పించి న బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు దంపతులు. అనంతరం రామోజీరావు కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు.
Read Moreబాబుకు నిరుద్యోగుల కృతజ్ఞతలు
– థాంక్యూ సీఎం సార్ ఫర్ మెగా డీఎస్సీ.. – తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఘనస్వాగతం గుంటూరు జిల్లా తెలుగు విద్యార్థి అధ్యక్షులు మన్నవ వంశీకృష్ణ ఆధ్వర్యంలో “థాంక్యూ సీఎం సార్ ఫర్ మెగా డీఎస్సీ” అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మెగా డిఎస్సీ పై మొట్టమొదటి సంతకం పెట్టి 16347 ఉద్యోగాల్ని […]
Read Moreదివ్యాంగునికి రూ.3 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి :- కడప పట్టణం, రాజారెడ్డి వీధికి చెందిన కనపర్తి మనోజ్ కుమార్ అనే దివ్యాంగునికి సీఎం చంద్రబాబు నాయుడు రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. తాను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నానని, వైద్యం కోసం సాయం చేయాలని మనోజ్ కుమార్ ముఖ్యమంత్రికి విన్నవించారు. శనివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసి మనోజ్ తన సమస్యను వివరించారు. వీల్ చైర్ కే పరిమితమైన మనోజ్ కు […]
Read Moreకమాండ్ కంట్రోల్ సెంటర్ లో రేవంత్ రెడ్డి
మంత్రులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవి గుప్త.
Read Moreకూతురు ఐఏఎస్.. తండ్రి ఎస్పీ
– కలెక్టర్ కూతురుకు.. ఎస్పీ తండ్రి సెల్యూట్ ఆ దృశ్యం… అందరినీ కదిలించింది. ఆమె విజయం.. ఆ కన్నతండ్రికి గర్వకారణమైంది. తెలంగాణ పోలీస్ అకాడెమీకి వచ్చిన ట్రైనీ ఐఏఎస్ కూతురైన ఉమా హారతికి.. ఎస్పీ ర్యాంక్ ఆఫీసరైన తండ్రి వెంకటేశ్వర్లు సెల్యూట్ కొట్టారు.
Read Moreఅన్నా క్యాంటీన్ ను పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర
తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఆంధ్ర రాష్ట్రంలో నూతనంగా ప్రారంభించబోయే అన్నా క్యాంటీన్లు దృష్టిలో పెట్టుకొని మచిలీపట్నం నియోజకవర్గంలో నూతనంగా ప్రారంభించబోయే అన్నా క్యాంటీన్ ను పరిశీలించిన మైన్స్ ఎక్సైజ్ జియాలజీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర.
Read Moreప్రజలను నేరుగా కలవనీయండి
బారికేడ్లు వద్దు.. సెక్యూరిటీకి సీఎం ఆదేశం పార్టీ ఆఫీసు సిబ్బందితో భేటీ పనితీరుకు అభినందన సీఎం హోదాలో తొలిసారి పార్టీ ఆఫీసుకు బాబు విజయవాడ: ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించాక మొదటి సారి సిఎం నారా చంద్రబాబు నాయుడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. చంద్రబాబు నాయుడుకి నేతలు, కార్యకర్తలు పార్టీ కార్యాలయం వద్ద ఘన స్వాగతం పలికారు. తనను కలవడానికి వచ్చిన సామాన్యులతో చంద్రబాబు నాయుడు ఫోటోలు […]
Read Moreబీసీల బతుకులు మార్చేలా ఐదేళ్లూ పని చేద్దాం
బీసీల అడ్డా తెలుగుదేశం పార్టీ వీరంకి వెంకట గురుమూర్తితో బీసీ సంక్షేమ మంత్రి సవితమ్మ రాష్ట్రంలోని ప్రతి బీసీ బిడ్డకు న్యాయం చేసేలా అను నిత్యం పనిచేద్దామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పేర్కొన్నారు. విజయవాడలోని నివాసంలో సవితమ్మను బీసీ సాధికార సమితి ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి ఆధ్వర్యంలో బీసీ సాధికార సమితి నాయకులు కలిశారు. రాష్ట్రంలో సగానికి పైగా జనాభా బీసీలే ఉన్నప్పటికీ […]
Read More