ప్ర‌జారోగ్యంపై రేవంత్ రెడ్డి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌

-531 సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్‌, 193 ల్యాబ్ టెక్నీషియ‌న్‌, 31 స్టాఫ్ న‌ర్సుల భ‌ర్తీకి రంగం సిద్ధం – త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్ల జారీ హైద‌రాబాద్‌: ప్ర‌జారోగ్యంపై ప్ర‌త్యేక దృష్టి పెట్టిన రాష్ట్ర ప్ర‌భుత్వం వివిధ ఆసుప‌త్రులు, విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీపై దృష్టిసారించింది. ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత ప్ర‌జారోగ్యంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌ప‌ర్చుతున్నారు. ప్ర‌తి వ‌ర్షాకాలం రాష్ట్రంలో డెంగీ, ఇత‌ర విష జ్వ‌రాలు ప్ర‌బ‌లుతున్నాయి. […]

Read More

ఎమ్మెల్సీ మధుకు గుత్తా పరామర్శ

హైదరాబాద్: ఇటీవల అనారోగ్యానికి గురైన శాసన మండలి సభ్యుడు తాత మధు ని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరామర్శించారు . నేడు హైదరాబాద్ లోని వారి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు . ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య , మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు , బి ఆర్ యస్ ఎల్పీ సెక్రెటరీ రమేష్ రెడ్డి తదితరులు […]

Read More

జస్టిస్ నర్సింహారెడ్డి గారూ…స్వచ్ఛందంగా వైదొలగండి

-మీ విచారణలో నిష్పాక్షికత ఎంతమాత్రం కనిపించడం లేదు -నేను హాజరై ఏం చెప్పినా ప్రయోజనం లేదు -చట్టపరంగా, నిబంధనలకు అనుగుణంగా విద్యుత్ కొనుగోళ్లు -విద్యుత్‌ కొనుగోలు విషయంలో కమిషన్‌కు కేసీఆర్ లేఖ -విద్యుత్ కొనుగోళ్లపై విచారణ కమిషన్ తీరుపై అసంతృప్తి -జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌కు బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ లేఖ విద్యుత్ కొనుగోళ్లపై సీఎం రేవంత్‌రెడ్డి సర్కారు వేసిన జస్టిస్ నర్శింహారెడ్డి కమిషన్ తీరుపై మాజీ సీఎం కేసీఆర్ నిప్పులు […]

Read More

విద్యార్థులకు స్టూడెంట్ కిట్ పంపిణీ

చిలకలూరిపేట:ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో పేట నియోజవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావును వారి స్వగృహంలో ఆర్ వి ఎస్ సి వి ఎస్ హై స్కూల్ సిబ్బంది శాలువాతో ,పూలమాలతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు స్టూడెంట్ కిట్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉప్పలపాటి వెంకటేశ్వరరావు ఉపాధ్యాయులు టి.సత్యనారాయణ ,టి.సుధాకర్ హరిప్రసాద్, […]

Read More

విద్యాదీవెన, వసతిదీవెన బకాయిల వివరాలు ఇవ్వండి!

-రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాకల్టీ ఖాళీలపై నివేదిక సమర్పించండి -ఉన్నత విద్యాశాఖ అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశం అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిల వివరాలను సమర్పించాలని రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉండవల్లిలోని నివాసంలో ఉన్నత విద్య శాఖ ముఖ్య అధికారులతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… తాను పాదయాత్ర […]

Read More

టీడీపీ కార్యకర్తలు, నేతలతో సీఎం నారా చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

-కూటమి ఘనవిజయానికి కారణమైన కార్యకర్తలు, నేతలకు ధన్యవాదాలు, అభినందనలు తెలిపిన చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ లో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు:- • కూటమి విజయం వెనుక నాయకులు, కార్యకర్తల కష్టం, కృషి ఎంతో ఉంది • 20 ఏళ్లలో గెలవని సీట్లు కూడా ఈసారి మనం గెలిచాం. ఈ విజయం కార్యకర్తలకు అంకితం చేస్తున్నా. • కూటమి విజయం సాధారణమైంది కాదు…గాలివాటంగా వచ్చిన గెలుపు కాదు. ప్రజలు […]

Read More

గుంటూరులో నిరుద్యోగ యువత విజయోత్సవ ర్యాలీ

-ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ డిఎస్సి అభ్యర్థులు, తెలుగుయువత విద్యార్థులతో గుంటూరు పశ్చిమ శాసససభ్యురాలు గళ్ళా మాధవి భారీ ర్యాలీ లాడ్జి కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తెలుగు యువత ఆధ్వర్యంలో విజయోత్సవ యాత్ర నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునిరుద్యోగ యువతకు ఇచ్చినహామీ మెగా డిఎస్సి మొదటి సంతకాన్ని పెట్టి వారి భవిష్యత్ కు బంగారు బాటవేశరని కొనియాడారు. “జాబులు ఇచ్చేది బాబే – జాబులు తెచ్చేది బాబే “అంటూ […]

Read More

జగన్ అరాచకాల ప్రక్షాళనకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు ప్రారంభమే

ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాజీ ముఖ్యమంత్రి జగన్‌ జమానా అరాచకాల ప్రక్షాళనలో ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు తొలి అడుగు మాత్రమే అన్నారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. ఒక్కసంతకంతో రాష్ట్రవ్యాప్తంగా ఇన్ని సంబరాలు చేసుకుంటున్నారంటేనే జగన్‌రెడ్డి నాడు తీసుకున్న నిర్ణయం ఎంత దుర్మార్గమైనదో అర్థం చేసుకోవచ్చన్నారాయన. అదే కారణంగా ప్రజలు వైకాపా ప్రభుత్వాన్ని ఈడ్చి కొట్టినా ఇంకా ఆ రాక్షసచట్టం మంచిదేనంటూ జగన్ సమర్థించుకోవాలని […]

Read More

విద్యావ్యవస్థలో మార్పులకు మంత్రి నారా లోకేష్ శ్రీకారం

-డ్రాప్ అవుట్స్, మౌలికసదుపాయాలపై ఉన్నతాధికారులతో సమీక్ష -ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జులై 15 నాటికి పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాక్ పాక్ ఇవ్వాలని కీలక నిర్ణయం అమరావతి: ఏడాదిలోగా పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి లోకేష్ శనివారం […]

Read More

ఉన్నతాధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమావేశం

రాష్ట్ర వ్యవసాయశాఖ,పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నేడు తమ నివాసంలో వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్, సహకార మరియు పాడి పరిశ్రమ శాఖల ఉన్నత అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది ఐఏఎస్ తో ఖరీఫ్ సీజన్ సమీపించిన తరుణంలో విత్తనాలు మరియు ఎరువులు కొరత రాకూడదని, పంటలకు నాణ్యమైన పురుగుల మందులు అందించాలని, ఈ నెల 18న రైతన్నలకు […]

Read More