– ప్రజా తీర్పును జగన్ రెడ్డి ఒప్పుకో లేకపోతున్నాడు • ఆధారాలేవు, అనుమానాలు ఉన్నాయంటూ ప్రజా తీర్పును అపహాస్యం చేసేలా జగన్ రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటు • బటన్ లు నొక్కి నూటికి నూరు శాతం ప్రజలకు మేలు చేశాననడం జగన్ రెడ్డి అధికార బ్రాంతికి నిదర్శనం • జగన్ రెడ్డి ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలని చూసి ప్రతిపక్ష నేతలను జైలుకు పంపాడు • ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా […]
Read Moreమంగళగిరి పోలీస్ స్టేషన్ లో పొన్నవోలుపై ఫిర్యాదు
– చంద్రబాబు, లోకేష్ లపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన పొన్నవోలుపై కేసు నమోదు చేయాలి -టిడిపి పరిశోధన & సమాచార కమిటి సభ్యులు తోపూరి గంగాధర్ మంగళగిరి: టిడిపి అధినేత చంద్రబాబు, నారా లోకేష్ లపై పొన్నవోలు సుధాకర్ రెడ్డి, యూట్యూబ్ లో విడుదల చేసిన వీడియోలలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ..పొన్నవోలుపై కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలంటూ మాట్లాడారన్నారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో తెదేపా […]
Read Moreరైతులకు అందుబాటులో ఉండాలి
– వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడ: వ్యవసాయశాఖ,పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తమ నివాసంలో వ్యవసాయ,పశుసంవర్ధక,మత్స్య,మార్కెటింగ్,సహకార మరియు పాడి పరిశ్రమ శాఖల ఉన్నత అధికారులుతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదితో ఖరీఫ్ సీజన్ సమీపించిన తరుణంలో విత్తనాలు మరియు ఎరువులు కొరత రాకూడదని,పంటలకు నాణ్యమైన పురుగులు మందులు అందించాలని,ఈ నెల 18 న రైతన్నలకు అందించబోయే కిసాన్ తదితర […]
Read Moreపొన్నం ప్రభాకర్ మరో కుంభకోణం
-ఛలో మొబిలిటీకి ఏ లెక్కన కాంట్రాక్ట్ ఇచ్చారు? -ప్రాజెక్టు ను ఎందుకు గోప్యంగా ఉంచారు? -ఆఫ్ లైన్ టెండర్లు ఎందుకు పెట్టారు? -కోట్ల రూపాయల దందా -స్కాంలతో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డంగా దొరికిపోతుంది -లిక్కర్ నుండి మొదలు బియ్యం స్కామ్ వరకు అన్ని స్కాంలే -కాంగ్రెస్ స్కాం లపై బి ఆర్ ఎస్ నేత క్రిశాంక్ మంత్రి పొన్నం ప్రభాకర్ మరో కుంభకోణం చేశారు. ఆర్టీసి లో ఒక పెద్ద […]
Read Moreపట్టు వదలని ‘విక్రమార్కుడు’
(మధు) పేదల రక్షణ కవచం నిజాయితీకి నిలువెత్తు రూపం అక్రమార్కులకు కొదమ సింహం అపర చాణిక్యుడు పట్టు వదలని విక్రమార్కుడు స్నేహమంటే ప్రాణం భూమి పుత్రుడా భట్టి జయహో జననాయక శతమానం భవతి హృదయంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకునే నాయకులే నూతన చరిత్రను సృష్టిస్తారు. సామాన్యులు, బడుగులు, అట్టడుగు వర్గాల జీవితాలకు ఒక కొత్త దిశ, దశను అలాంటివారే ప్రసాదించగలరు. డాక్టర్ బాబా సాహెబ్ భీంరావు రాంజీ అంబేద్కర్, మహాత్మాగాంధీ, […]
Read Moreవిద్యార్థుల మధ్యన జన్మదిన వేడుకలు చేసుకోవడం అదృష్టం
-ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం -ప్రపంచం తో పోటీపడే విధంగా అద్భుతమైన మానవ వనరులుగా విద్యార్ధుల్నీ తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం -ఇంటర్నేషనల్ స్కూల్స్ కు దీటుగా సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు -సాంఘీక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ విద్యార్థుల మధ్యన జన్మదిన వేడుకలు నిర్వహించిన డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క -ఉప ముఖ్యమంత్రి భట్టికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, దీపదాస్ మున్షీ, మంత్రులు […]
Read Moreతుమ్మలకు రైతుల కృతజ్ఞతలు
-డ్రిప్ – స్ప్రింక్లర్ యూనిట్లకు రాయితీ -ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల ఆదేశం -రాయితీ విడుదల చేసినందుకు రైతుల కృతజ్ఞతలు హైదరాబాద్: సచివాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్, కో-ఆపరేషన్, మరియు జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ని ఉద్యానశాఖ అధికారులు మరియు మైక్రో ఇరిగేషన్ కంపెనీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. గత సంవత్సర కాలంగా ఆయిల్ పామ్ తోటలు వేసిన రైతులకు మొదటి నాలుగు సంవత్సరాలకు అంతర్ […]
Read Moreఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి
– ఐదేళ్లు చాలా ఇబ్బందులు పడ్డాం – మంత్రులతో ఏపీజేఏసీ అమరావతి సంఘం నేతల భేటీ విజయవాడ: ఎన్డీయే కూటమి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయన్న ఆశ ఉద్యోగుల కుటుంబాల్లో ఉందని ఏపీజేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరి జనరల్ పలిశెట్టి దామోదర్రావు, అసోసియేట్ చైర్మన్ ఫణి పేర్రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త పాలన కోసం ఉద్యోగులంతా ఎదురుచూశారన్నారు. ఈ మేరకు వారు […]
Read Moreఇది ఎంక్వైరీ కమిషన్ కాదు.. రాజకీయ కమిషన్
-రేవంత్ రాజకీయ డ్రామాలో నరసింహారెడ్డి పావు -ఆంధ్ర పాలకులు విసిరిన పాచిక రేవంత్ రెడ్డి -కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్టుగా కమిషన్ పనితీరు – ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ రేవంత్ రెడ్డి ఆడుతున్న రాజకీయ డ్రామాలో జస్టిస్ నరసింహారెడ్డి పావుగా మారిండు. చీకటి నిండిన తెలంగాణలో కరెంటు వెలుగు జిలుగులు నింపిన దార్శనికుడు కేసిఆర్. విద్యుత్తు లోటు నుంచి ఉత్పత్తి స్థాయికి ఎదగటం అనేది […]
Read Moreమీకు రక్షణ కల్పించడం మా బాధ్యత
– మంత్రి కొండాను కలిసిన అటవీశాఖ అధికారులు -అమ్మా.. మా ప్రాణాలకు రక్షణ కల్పించండి – ఫారెస్టు అధికారులకు మంత్రి సురేఖ అభయం అటవీ భూముల రక్షణలో భాగంగా నిర్వరిస్తున్న విధులకు భంగం కలిగిస్తూ, తమ పై దాడులకు దిగుతున్న వారి పై లా అండ్ ఆర్డర్ ప్రకారం చర్యలు చేపట్టి, తమకు భరోసా కలిగించాలని కోరుతూ తెలంగాణ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ శనివారం అటవీశాఖ మంత్రివర్యులు సురేఖని […]
Read More