ప్రతీ పౌరుడికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు

ఎంతమంది నవ్వుతూ ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లారనేది ముఖ్యం వైద్యం అందించడం ఒక సామాజిక బాధ్యత వరంగల్ లో హెల్త్ టూరిజం, ఎకో టూరిజం అభివృద్ధి చేస్తాం వరంగల్ మెడికవర్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ : వైద్య రంగాన్ని విస్తరించాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఇక్కడ హాస్పిటల్ ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. విద్య, వైద్యం, విద్యుత్ అందుబాటులో ఉంటే విశ్వనగరంగా అభివృద్ధి సాధ్యమవుతుంది. […]

Read More

బీజేపీ వైపు ఉద్యోగ సంఘాల చూపు?

– ఉద్యోగ సంఘాలు…బీజేపీ యూటర్న్‌ – సీఎం రేవంత్‌ అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వకుండా అగౌరవం – వేచి చూసీ చూసీ విసిగెత్తిపోయి… – జేఏసీ మీటింగ్‌ పెట్టి అల్టిమేటం జారీ చేసినా కనీసం పట్టించుకోని రేవంత్‌ – టీఎన్‌జీవో, టీజీవోల అధ్యక్షులు, ముఖ్య నేతలంతా బీజేపీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు – ఇక బీజేపీ స్టాండ్ ? – ఉద్యోగ సంఘాల నేతలు ఢిల్లీలో బిజీ ( దండుగుల శ్రీనివాస్‌ […]

Read More

అరుంధతి రాయ్‌కు ఇక నోబెల్ అవార్డే తరువాయి..

అరుంధతి రాయ్‌కు పెన్ ప్రింటర్ ప్రైజ్ వచ్చింది. ఈ దేశ రాజ్యాంగానికి, సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా పేలాపన చేసిన అరుంధతి రాయ్‌పై దేశంలో చట్టపరమైన విచారణ మొదలైన తరుణంలో ఆమెకు విదేశీ పెన్ ప్రింటర్ ప్రైజ్ వచ్చింది! లోగడ ఆమెకు బూకర్ బహుమతి వచ్చింది. ఆ బహుమతితో ప్రాచుర్యంలోకి వచ్చి ఆమె దేశ వేర్పాటువాద శక్తుల్లో భాగమవడం మనం చూశాం. కాశ్మీర్ నరమేధాన్ని, కాశ్మీర్ హిందూ మహిళల మానభంగ ఘట్టాన్ని ఒక […]

Read More

మూడు వారాలుగా రాష్ట్రంలో టీడీపీ, జనసేన శ్రేణుల విధ్వంసం

– మా పార్టీ కార్యాలయాల్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారు – రాష్ట్రంలో అరాచకం నెలకొంది, తక్షణమే దాడులు ఆపాలి · జోక్యం చేసుకోవాల్సిందిగా గవర్నర్‌ను కోరాం · వైయస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి · ప్రభుత్వ భవనాలపైనా దాడులకు తెగబడుతున్నారు · శాంతిభద్రతలు క్షీణించినా పోలీసులు చోద్యం చూస్తున్నారు · నిబంధనల ప్రకారం పార్టీ ఆఫీసులు కట్టుకుంటున్నా దుష్ప్రచారం తగదు: వైవీ సుబ్బారెడ్డి – వైఎస్‌ఆర్‌సీపీ […]

Read More

తిరుమల కొండపై లెక్కకు మించి పాపాలు

స్వరూప పీఠానికి పప్పుబెల్లాల్లా భూములు అనుమతులు లేకుండానే నిర్మాణాలు బాబు సర్కారు చర్యల కొరడా ఝళిపిస్తుందా? (వాసు) ఐదేళ్లలో తిరుమల కొండపై లెక్కకు మించి పాపాలు. వసతి గదుల నుంచి దర్శనం టికెట్ల వరకు అంతా రాజకీయం. అవినీతే రాజ్యం. శారదా పీఠానికి ప్రభుత్వ భూములను మిఠాయిల్లా పంచిపెట్టారనే ఆరోపణలు. కాల్వను కబ్జా చేసి నిర్మాణం చేపట్టారని ఆగ్రహాలు. ఇంతకీ తిరుమల కొండపై ఐదేళ్లపాటు ఏం జరిగింది? వాటన్నింటిని చంద్రబాబు […]

Read More

బాబు కార్యసాధకుడు

– సినీ నటుడు సుమన్‌ తిరుపతి : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యసాధకుడు అని ప్రముఖ సినీ నటుడు సుమన్‌ కొనియాడారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘చంద్రబాబు పాలనలో అమరావతి రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతోంది. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించబోతున్నారు. గతంలో ఉద్యోగాలు లేకుండా యువత ఎన్నో ఇబ్బందులు పడ్డారు. సినీ పరిశ్రమలోని వారు కూడా పలు సమస్యలను ఎదుర్కొన్నారు. […]

Read More

బాబు గారు…మోడీ పిలక మీ చేతుల్లోనే ఉంది

పోలవరం ప్రాజెక్టు నిర్లక్ష్యం ఖరీదు అక్షరాల 76 వేల కోట్లు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విజయవాడ: కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లు… పోలవరం విధ్వంసానికి అసలు కారకులు బీజేపీ,టీడీపి,వైసీపీ పార్టీలే. ప్రాజెక్టు కట్టి 28లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఆశయమయితే…పంతాలు పట్టింపులకు పోయి జీవనాడి పై ఇన్నాళ్లు జరిగింది రాజకీయ దాడి తప్పా మరోటి కాదు. విభజన సమయంలో పోలవరానికి కాంగ్రెస్ […]

Read More

ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించిన శ్రీరాం రాజగోపాల్ తాతయ్య

జగ్గయ్యపేట : జగ్గయ్యపేట పట్టణంలో బస్టాండ్ వద్దగల స్మైల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఆరోగ్యశ్రీ సేవలు మరియు E.H.S సేవలను జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హాస్పటల్ యాజమాన్యం డా: సందీప్, డా: వెంకట్, డా: అవినాష్, రిటైర్డ్ ఉద్యోగులు, హాస్పిటల్ సిబ్బంది, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read More

డిజిపిని కలిసిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావు ని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో ద్వారకా తిరుమల రావుని కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా పల్నాడులోని పలు ముఖ్యమైన అంశాలపై డిజిపితో శ్రీకృష్ణదేవరాయలు చర్చించారు. శ్రీకృష్ణదేవరాయలు వెంట నరసరావుపేట నియోజకవర్గ జనసేన సమన్వయ కర్త సయ్యద్ జిలాని, సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు […]

Read More

తెలంగాణలో పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం

తుర్కపల్లి నుంచి కొండగట్టు వరకూ నీరా‘జనం’ హైదరాబాద్: ఎన్నికల్లో విజయానంతరం ఉప ముఖ్యమంత్రి హోదాలో కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దర్శనానికి బయలుదేరిన పవన్ కళ్యాణ్ కి తెలంగాణలో జనసేన శ్రేణులు అడుగడుగునా ఘన స్వాగతం పలికాయి. హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద గుమ్మడికాయలతో దిష్టి తీసి హారతులు ఇచ్చి సాగనంపారు. తుర్కపల్లి, శామీర్ పేట, సిద్ధిపేట, కరీంనగర్, గంగాధర తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభిమానులు, […]

Read More