సత్తెనపల్లి అభివృద్ధికి కృషి

ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు : సత్తెనపల్లి పట్టణంలో శుక్రవారం శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోని టిడ్కో గృహాలు, షాదీఖానా, పంచాయతీ రాజ్‌ గెస్ట్‌ హౌస్‌ లను పరిశీలించి, పెండిరగ్‌ పనులను ప్రారంభించి, త్వరితగతిన పూర్తి చేయాలి అని అధికారులకు తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే పనులను వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేయకుండా పక్కన పెట్టేసి, ఐదు సంవత్సరాల కాలం వృధా […]

Read More

వర్గీకరణపై తీర్పు చరిత్రాత్మకం

బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేంద్ర కుమార్‌ గుంటూరు, మహానాడు : ఎస్సీ వర్గీకరణపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమని బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్‌ అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ తీర్పు సాంఘిక సమన్యాయం చేసిందన్నారు. ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ మాట్లాడుతూ గతంలో పరిపాలించిన కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కేవలం మాటలకే […]

Read More

ఉద్యోగులు, పెన్షనర్లకూ చంద్రబాబు మొండిచేయి

పీఆర్‌సీ ఊసే ఎత్తడం లేదు. మధ్యంతర భృతి లేదు పెన్షనర్లకు గత బకాయిలు కూడా చెల్లించడం లేదు హామీ ఇచ్చినట్లు పెన్షనర్ల కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి – ఏపీఎన్‌జీవో మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ సలహాదారు ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి తాడేపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగస్తులకు మేలు చేస్తామని, ఎన్నికల ముందు హామీ ఇచ్చారని.. కానీ ఇప్పుడు చంద్రబాబు మాటలు ఆ హామీల అమలుపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయని ఏపీఎన్‌జీవో సంఘం […]

Read More

క్లీన్‌ నరసరావుపేట లక్ష్యం

ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు నరసరావుపేట, మహానాడు : నరసరావుపేట పట్టణాన్ని క్లీన్‌ అండ్‌ గ్రీన్‌గా మార్చడమే లక్ష్యంగా ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు అడుగులు వేస్తున్నారు. వార్డు సిబ్బందిని, కార్యకర్తల్ని వెంటబెట్టుకుని తిరుగుతూ స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌ నిర్వహించారు. నరసరావుపేట పట్టణంలోని 6,9,18,27వ వార్డుల్లో శానిటేషన్‌ కార్యక్రమాలు నిర్వహించారు. ఫాగింగ్‌ చేపట్టారు. చీపురుపట్టి రోడ్లు ఊడ్చారు. కాలువలు శుభ్రం చేశారు. కాలువల సమీపంలో పెరిగిన పిచ్చి మొక్కల్ని […]

Read More

వర్గీకరణ ఉద్యమానికి ప్రాణ వాయువు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి

అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ సామాజిక వర్గంలోని ఉప కులాల మధ్య ఏర్పడిన విద్యా, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక విషయాల్లోని అసమతుల్యత ఎస్సీ ఉప కులాల వర్గీకరణ ఉద్యమానికి ఊపిరిపోసింది. ఈ ఉద్యమానికి ప్రాణ వాయువుగా ‘మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి’ నిలిచింది. 1970 దశకం నాటికే అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్సీ సామాజిక వర్గంలో వివిధ ఉప కులాలు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ ఫలాలు పొందుతున్న […]

Read More

విమానాశ్రయ ఏర్పాటుకు భూముల పరిశీలన

మాచర్ల, మహానాడు: మాచర్ల మండలం నాగార్జున సాగర్‌లో పల్నాడు జిల్లా కలెక్టర్‌ అరుణ్‌ కుమార్‌ శుక్రవారం పర్యటించారు. ఎన్డీయే ప్రభుత్వం సాగర్‌లో నూతనంగా 1800 ఎకరాలల్లో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన నేపథ్యంలో కలెక్టర్‌ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.కలెక్టర్‌ సాగర్‌లోని ఫ్లైటెక్‌ ఏవియేషన్‌కు చేరుకొని ఆ సంస్థ ఎండీ కెప్టెన్‌ మమత తో చర్చించారు. అనంతరం విమానాశ్రయం ఏర్పాటు కు కావాల్సిన భూములను పరిశీలించారు.

Read More

ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

టీడీపీ ఎస్సీ సెల్ నేత కోడూరి అఖిల్ హర్షం విజ‌య‌వాడ‌: ఎస్సీ వర్గీకరణపై దేశ అత్యున్న న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది. ఎస్సీల ఉపవర్గీకరణకు రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించింది. ఎస్సీల వర్గీకరణకు చెల్లుబాటుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. ఈ తీర్పు పై టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు కోడూరు అఖిల్ హర్షం వ్యక్తం […]

Read More

హోంగార్డు కాదు.. సైకో

ఈ చిత్రహింసలు భరించలేం చచ్చిపోవాలనిపిస్తోంది కోమాళ్లపూడి దంపతుల ఆక్రోశం (బహదూర్) పోలీసన్నలకు విజ్ఞప్తి. ఒక హోంగార్డుకు ఇంత బలం ఎక్కడిదో? తన సహచర కుటుంబం ఆధీనంలో స్థలాన్ని స్వాధీనం చేసుకోవటానికి.. ఏకంగా సైకో అవతారం ఎత్తటం ఎంత వరకూ సబబు? అధికారులు అతడికే మద్దతు ఎందుకు ఇస్తున్నారు? నిజంగా.. చట్టప్రకారం న్యాయం అతడి పక్కనే ఉంటే.. సాయం చేయటంలో ఎలాంటి అభ్యంతరం లేదు. కేవలం హోంగార్డుగానే ఇంతగా అరాచకం సృష్టించాలా? […]

Read More

వల్లభనేని వంశీని అరెస్ట్ చేయలేదు

– కృష్ణాజిల్లా ఎస్పీ గంగాధర్ విజ‌య‌వాడ‌: హైదరాబాద్ నుండి గన్నవరం లోని తన ఇంటికి వచ్చిన వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అని వార్తలు రావడంతో అలాంటిది ఏం లేదు కృష్ణాజిల్లా ఎస్పీ గంగాధర్ మీడియాకు తెలిపారు. అయితే గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి కేసులో వంశీ అనుచరులను ఇద్దరిని అరెస్ట్ చేయునట్లు ఎస్పీ తెలిపారు.వంశీ అనుచరులైన రమేష్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా రిమాండ్ కోర్టు […]

Read More

ఫ‌లించిన విజ‌య‌వాడ‌ ఎంపి కేశినేని శివ‌నాథ్ కృషి

త్వ‌ర‌లో మల్లవల్లి అశోక్ లేలాండ్ ప్లాంట్ పునఃప్రారంభం అంగీకారం తెలిపిన‌ అశోక్ లేలాండ్ ఛైర్మ‌న్ ధీర‌జ్ జి. హిందూజ‌ విజ‌య‌వాడ‌: గ‌త ప్ర‌భుత్వ నిరంకుశ ప‌రిపాల‌నకి విసిగిపోయి, వారి విధానాల‌తో ఫ్యాక్ట‌రీ న‌డ‌ప‌లేక మూసివేసిన అశోక్ లేలాండ్ సంస్థ కృష్ణ‌జిల్లా బాపులపాడు మండలంలోని మ‌ల్ల‌వ‌ల్లిలో తయారీ ప్లాంట్ ను పునః ప్రారంభించేందుకు సిద్దమ‌వుతుంది. 2019లో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మూసివేసిన ఫ్యాక్ట‌రీని తిరిగి ప్రారంభించాల‌ని కోరుతూ విజ‌య‌వాడ ఎంపి […]

Read More