రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా విజయనగరం, ఆగస్టు 16: క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు భూముల రికార్డుల్లో కొన్ని తేడాలను గుర్తించామని, వాటిని సరిచేయాలని ఆదేశాలు జారీ చేశామని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా చెప్పారు. విజయనగరం జిల్లా పర్యటన సందర్భంగా, ఆయన కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడారు. భూముల రికార్డులను పరిశీలించడానికి, రైతులు, ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి రోజుకో జిల్లా చొప్పున పర్యటిస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా […]
Read Moreపారిశ్రామికాభివృద్ధిపై పారిశ్రామిక వేత్తలు, నిపుణులతో టాస్క్ ఫోర్స్
టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ గా సీఎం చంద్రబాబు, కో ఛైర్మన్ గా టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ సీఎం చంద్రబాబుతో టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ భేటీ – రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చ సిఐఐ ప్రతినిధులతో ను ముఖ్యమంత్రి సమావేశం – అమరావతిలో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్ షిప్ సంస్థ ఏర్పాటుకు నిర్ణయం రాజధానిలో ఇంటర్నేషన్ లా స్కూలు ఏర్పాటుపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా […]
Read More10 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో 10 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. – సత్య ఏసుబాబు డీజీపీ ఆఫీస్కు బదిలీ బదిలీ అయిన ఐపిఎస్ అధికారులు వీరే.. – గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్గా సుమిత్ సునీల్ – అనంతపురం ఎస్పీగా జగదీష్ – విశాఖపట్నం ఏపీఎస్పీ కమాండెంట్గా మురళికృష్ణ – విజయవాడ డీసీపీగా మహేశ్వర్ రాజు – గుంతకల్ రైల్వే ఎస్పీగా రాహుల్ మీనా – ఇంటలిజెన్స్ ఎస్పీగా […]
Read Moreరెడ్ బుక్ అంటే వైసీపీ నేతలకు గుండెదడ!
– తప్పుచేసిన వారు తప్పించుకోలేరు… – నేరం చేయనప్పుడు భయం ఎందుకు? – ప్రజా వినతుల స్వీకరణ అనంతరం మీడియాతో మంత్రి కొల్లు రవీంద్ర మంగళగిరి, మహానాడు: రెడ్ బుక్ చూసి వైసీపీ నేతలు వణికిపోతున్నారని… తప్పు చేసిన వారు ఎప్పటికైనా తప్పించుకోలేరని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మైనార్టీ సెల్ అధ్యక్షుడు మూస్తాక్ […]
Read Moreరఘరామరాజు ‘ఉండి క్యాంటీన్లు’
అన్నక్యాంటీన్లకు సంబంధం లేకుండానే కొత్త ప్రయోగం – దాతల సాయంతో అన్న క్యాంటీన్ల తరహా క్యాంటీన్లు – గ్రామీణ ప్రాంతాల్లో గాంధీజయంతి నాటికి క్యాంటీన్లు -ప్రతిరోజూ 200 మంది పేదలకు ఉచిత భోజనం – దటీజ్..రఘురామకృష్ణంరాజు ఉండి: ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు రూటే సెపరేటు. ఆయన ఏం చేసినా అందులో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఆదరణ లభిస్తున్న అన్న క్యాంటీన్, ఆయన ఉండి నియోజకవర్గ పరిథిలో లేదు. దానితో […]
Read Moreకన్నా సుడిగాలి పర్యటన
సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సత్తెనపల్లి పట్టణం ఆర్టీసీ బస్టాండ్ లో సత్తెనపల్లి – నరసరావుపేట రూట్ కొత్త బస్సు సర్వీసును ప్రారంభించారు. అనంతరం మొదటి టికెట్ కొనుగోలు చేశారు. ముప్పాళ్ళ గ్రామంలో కంచర్ల కృపారావు ఇంటికి టీ బ్రేక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే గ్రామంలో కంచర్ల మణి రావు – కృపారావు […]
Read Moreసాక్షి… జగన్ కరపత్రిక మాత్రమే…
• ఆ పత్రిక, సాక్షి టీవీ ఒక పెద్ద అబద్దాల పుట్ట… • ప్రజలారా… ఆ రాతలు, ఆ మాటలు నమ్మకండి – మండిపడ్డ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మంగళగిరి, మహానాడు: సాక్షి పత్రిక, టీవీ ఒక పెద్ద అబద్దాల పుట్టని, అవి ప్రచురించిన, ప్రసారం చేస్తున్న వార్తలన్నీ అబద్దాలేనని.. సాక్షిలో వస్తున్న వార్తలను రాష్ట్ర ప్రజలు నమ్మవద్దని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పొలిట్ బ్యూరో సభ్యుడు […]
Read Moreఅగ్రి గోల్డ్ భూములను స్వాహా చేసిన వారెందరో..
వారందరినీ ఈ ప్రభుత్వం పట్టుకుంటుందని ఆశిస్తున్నా జోగి రమేష్ ఒక్కడే కాదు… సొంతానికి అగ్రిగోల్డ్ భూములు కాజేసిన వారి జాబితా పెద్దదే గతంలో సిఐడి లో ఉన్నతాధికారిగా పని చేసిన ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి, షాద్ నగర్ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు సాక్షాధారాలున్నాయి పోలీసుల సహకారంతోనే గంజాయి సరఫరా ఉండి ప్రాంతంలో గంజాయిని అరికట్టేందుకు ప్రత్యేక […]
Read Moreఉత్తమ నటుడుగా రిషభ్ శెట్టి
– 70వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించన కేంద్రం న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 70వ జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించింది. కన్నడ సూపర్ డూపర్ హిట్ మూవీ ‘కాంతార’కు అవార్డుల పంట పండింది. ఉత్తమ ప్రేక్షకాదరణ పొందిన చిత్రంగా ఈ సినిమా నిలిచింది. రిషభ్ శెట్టి ఉత్తమ నటుడి అవార్డును కైవసం చేసుకున్నారు. మలయాళ చిత్రం ‘అట్టం’ జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. అవార్డుల వివరాలివి… ఉత్తమ […]
Read Moreహవ్వ.. శ్రీశైలం శిఖరం వద్ద చికెన్ బిర్యానీలా?
– గణపతి విగ్రహం వద్ద అపచారం – చెప్పులతో తిరుగుతూ చికెన్ బిర్యానీ తింటున్న ముస్లిం మహిళలు – భక్తుల తిరుగుబాటుతో పారిపోయిన వైనం – కళ్లు మూసుకున్న శ్రీశైలం ఆలయ అధికారులు – సోషల్మీడియా వైరల్ అవుతున్న చికెన్ బిర్యానీ – దేవాలయ అధికారులపై హిందూ సంస్థల ఆగ్రహం – ఆలయాల్లో అన్యమతస్తుల లెక్క తేల్చరా? – ఆలయ ఉద్యోగులు సెల్ఫ్ డిక్లరేషన్ ఎందుకివ్వరు? – ఉద్యోగులకు సర్కారు […]
Read More