-ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: గుంటూరు జిల్లాలో మొట్టమొదటి సారిగా జాబ్ మేళాను నిర్వహించబోతున్నామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. శుక్రవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మెగా జాబ్ మేళా బ్రోచర్ ను హెచ్ ఆర్ & కో ప్రతినిధులు, ఎన్డీయే కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు […]
Read Moreబాలకృష్ణా రెడ్డి మృతి దిగ్భ్రాంతికరం
– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, మహానాడు: ప్రముఖ తెలంగాణవాది, మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి మృతి దిగ్భ్రాంతికరం… వారు మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. చిన్నతనం నుంచి జాతీయవాద రాజకీయాలకు, బీజేపీతో సన్నిహితంగా ఉంటూ […]
Read Moreగ్రామీణ రహదారుల పునరుద్ధరణ కోసం రూ.24 కోట్లు మంజూరు
– మంత్రి సీతక్క హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో చెరువులు, కుంటలు, వాగులు ఇతర జలాశయాలపై నిర్మించిన అక్రమ కట్టడాలను గుర్తించి, వాటి పూర్తి వివరాలతో వెంటనే నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటిసరఫరాల శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని గ్రామీణ రహదారుల పునరుద్ధరణ కోసం తక్షణావసరంగా రూ.24 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఆమె సచివాలయంలో తమ శాఖ కార్యదర్శి లోకేశ్కుమార్, కమిషనర్ అనితా రామచంద్రన్లతో […]
Read Moreరైతన్నలారా.. రుణమాఫీ కాలేదనే కారణంతో ఆత్మహత్యలు చేసుకోకండి
– రుణమాఫీ కాలేదని ఆత్మహత్య చేసుకున్న రైతు మృతదేహాన్ని గాంధీలో సందర్శించిన హరీష్ రావు హైదరాబాద్: రుణమాఫీ కాలేదన్న కారణంతో మేడ్చల్ కు చెందిన రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. పంట పండించే రైతన్న ప్రాణం కోల్పోయి గాంధీ ఆసుపత్రి మార్చురీలో ఉండటం మనస్సును కలిచివేసింది. రైతన్నలారా.. రుణమాఫీ కాలేదనే కారణంతో దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి. ధైర్యాన్ని కోల్పోకండి.బిఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. ప్రతి రైతుకు […]
Read Moreజిట్టా బాలకృష్ణ రెడ్డి మృతికి సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అకాల మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మంచి మిత్రుడిని, సన్నిహితుడిని కోల్పోయానని ఆవేదన చెందారు. యువతను ఐక్యం చేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు జిట్టా అని సీఎం అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. […]
Read Moreవరద బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం
– ఎమ్మెల్యే కన్నా లక్ష్మినారాయణ సత్తెనపల్లి, మహానాడు: వరద బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే కన్నా లక్ష్మినారాయణ భరోసా ఇచ్చారు. 15వ డివిజన్ గాంధీ కాలనీ లో యద్ద ప్రాతిపదికన జరుగుతున్న వరద సహాయక చర్యలు ఎమ్మెల్యే శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితుల వద్దకు వెళ్ళి నిత్యావసర సరుకులు సరఫరా చేసి, ధైర్యం చెప్పారు.
Read Moreజిట్టా కన్నుమూత
భువనగిరి: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయన గత కొంతకాలంగా సికింద్రాబాద్ యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు భువనగిరికి తరలించారు. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత జిట్టా బాలకృష్ణారెడ్డి పార్టీ యువజన సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. కానీ, 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ […]
Read Moreఎమ్మెల్యే ఆదిమూలంపై కేసు నమోదు
– నేడో, రేపో పదవికి రాజీనామా చేసే అవకాశం తిరుపతి, మహానాడు: తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో సస్పెండ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు నమోదు అయింది. బాధితురాలు వరలక్ష్మి ఫిర్యాదు మేరకు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్స్ వల్ హెరాస్ మెంట్ చేస్తూ, శారీరకంగా అనుభవిస్తూ, తనని రేప్ చేసినట్టు బాధితురాలు ఫిర్యాదు చేసింది. భీమాస్ పారడైజ్ రూమ్ […]
Read Moreఅవివేకంతోనే జగన్ అర్థంపర్థం లేని ఆరోపణలు
– రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ అమరావతి, మహానాడు: ఐదేళ్ల పాలనలో ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి అరాచక పాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి విపత్తు సమయంలో కూడా అవివేకంతో అర్థం పర్ధం లేని ఆరోపణలను చేస్తుండటం తనలోని సైకోతత్వాన్ని ఇంకా ప్రదర్శిస్తున్నారని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మండిపడ్డారు. ముంపునకు గురై తీవ్ర నష్టాన్ని చవిచూసిన బాధితులందరిని ప్రభుత్వం […]
Read Moreఆపత్కాలంలో ప్రజలకు అండగా ప్రభుత్వం
• నిత్యావసర సరుకుల కిట్లను ప్రతి బాధిత కుటుంబానికీ చేర్చే బాధ్యత తీసుకున్నాము • బాధితుల కష్టాన్ని తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నం ఇది • నిత్యావసరాలను ఇంటింటికీ చేర్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి • రేషన్, ఆధార్ కార్డులు లేకున్నా వివరాలు నమోదు చేసుకుని పంపిణీ • విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాలకు ఉచిత నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ […]
Read More