జగన్‌ వల్లే ఉపద్రవం!

– ఐదేళ్ళ పాలనలో బుడమేరును గాలికొదిలేశారు – ఎమ్మెల్యే చదలవాడ ఆరోపణ విజయవాడ, మహానాడు: విజయవాడకు వరదలపై కేసులు నమోదు చేయాల్సి వస్తే ఏ 1 నుండి చివరి నిందితుడి వరకు జగన్ రెడ్డే ఉంటారని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు అన్నారు. ఈ మేరకు 45వ డివిజన్లో వరద సహాయక చర్యల్లో మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావులతో పాల్గొన్నారు. సితార కూడలి, జోజినగర్, కబేళా […]

Read More

కొత్త నిర్మాణాలను మాత్రమే కూలుస్తున్నాం

– హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ హైదరాబాద్: నగరంలో అక్రమకట్టడాల కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. ఎన్టీఎల్, బఫర్లోజోన్లో వచ్చే కొత్త నిర్మాణాలను మాత్రమే కూలుస్తున్నామన్నారు. “ఎన్టీఎల్, బఫరోజోన్లో ఇప్పటికే నిర్మించి ఉన్న ఇళ్లను కూల్చివేయం. మల్లంపేట చెరువులో కూల్చివేస్తున్న భవనాలు నిర్మాణదశలో ఉన్నాయి. బఫర్ జోన్లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారు. సున్నం చెరువులో నిర్మించిన కొన్ని షెడ్లు వాణిజ్య పరంగా వినియోగిస్తున్నారు. అందుకే వాటిని కూల్చివేస్తున్నాం” […]

Read More

14న జమ్మూలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మోదీ

2019లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 18న తొలి విడత, 25న రెండో విడత, అక్టోబర్ 1న మూడో విడత పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 14న జమ్మూలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ ప్రాంతానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రధాని ప్రస్తావించే అవకాశం ఉంది. ఇక, మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, […]

Read More

అయ్యో.. జేసీ!

( సుబ్బు) మాజీ మంత్రి, రాజకీయ భీష్ముడైన జెసి దివాకర్‌రెడ్డి గురించి తెలియని వారుండరు. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే. ఏది మాట్లాడినా చర్చనీయాంశమే. తాడిపత్రి కేంద్రంగా దశాబ్దాలపాటు రాజకీయాలు చేసిన జెసి దివాకర్‌రెడ్డంటే అందరికీ గౌరవమే. ఒకప్పుడు.. ‘‘జగన్ అసలు ఒరిజినల్ రెడ్డి కాదు. మీరంతా మావాడిని రెడ్డి అనుకుంటున్నారు. మా రెడ్లు వీడి లె క్క చేయర’’ంటూ వ్యాఖ్యానించిన అదే జెసి.. టీడీపీ అధినేత చంద్రబాబునుద్దేశించి ‘‘ఇక […]

Read More

కాలువల్లో మురుగు, రోడ్లపై చెత్త తొలగించాలి

– ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ విజయవాడ, మహానాడు: విజయవాడ 15వ డివిజన్ పరిధిలో సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యుడు కన్నా లక్ష్మి నారాయణ పర్యటించారు. వరద నీటిని మోటార్ల సహాయంతో దగ్గరుండి తోడిస్తున్నారు. అలాగే అక్కడ జరుగుతున్న పారిశుద్ధ్య పనులు పర్యవేక్షిస్తున్నారు. కాలువల్లో మురుగు, రోడ్లపై చెత్త తొలగించాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. బ్లీచింగ్ చల్లాలని, ఫాగింగ్ నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలో […]

Read More

సాయం కోసం కొత్తూరు తాడేపల్లి వాసుల ఎదురుచూపులు

విజయవాడ: రూరల్ కొత్తూరు తాడేపల్లి లో వరద బాధితులు, బుడమేరు వరదతో వందలాది మంది నిరాశ్రయులయ్యారు. St. బెనెడిక్ట్ స్కూల్లో కొత్తూరు టీడీపీ నాయకులు వారం రోజులుగా ఆహారం అందిస్తున్నారు. వారి వద్ద నిల్వలు లేవని ప్రభుత్వం సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వాహనాలు, ట్రాక్టర్లు తమ వద్ద ఉన్నాయని, రెవిన్యూ అధికారులు ఇంత వరకు గ్రామాలకు రాలేదని చెబుతున్నారు.

Read More

జగన్ మేడ్ డిజాస్టర్

– మంత్రి లోకేష్‌ ఘాటు విమర్శ అమరావతి, మహానాడు: బుడమేరు పొంగడానికి ప్రధాన కారణం జగన్.. ఇది జగన్ మేడ్ డిజాస్టర్ అని విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఘాటుగా విమర్శించారు. ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తున్న మీకు ఆ హుందాతనం ఉందా జగన్? బురద రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారి అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి దుమ్మెత్తిపోశారు. ఈ మేరకు ఆయన […]

Read More

రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాలు కల్పిస్తాం

– జాతీయ రహదారి వాహనాల ట్రాఫిక్ మోరంపూడి పై వంతెన అనుమతిస్తున్నాం – మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి రాజమహేంద్రవరం: రహదారిపై ఉన్న రద్దీని తగ్గించే విధంగా జాతీయ రహదారిపై ఉన్న మోరంపూడి ఫ్లై ఓవర్ పై ట్రాఫిక్ ను అనుమతిస్తూ నేడు ప్రారంభించు కుంటున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందులు దుర్గేష్, పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. ఆదివారం […]

Read More

శవాల కోసం జగన్ వెతుకులాట

– అబద్ధాన్ని నిర్భయంగా చెప్పే వ్యక్తి జగన్ – ఆ తర్వాత స్థానం కాకాణిదే – సాయం చేయకుండా సిగ్గులేని మాటలు – జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర ఫైర్ నెల్లూరు : వైసీపీ హయాంలో ఐదేళ్లలో ఏ నీటి ప్రాజెక్టుల గేట్లనైనా జగన్, వైసీపీ నేతలు పరిశీలించారా? ఎక్కడ ఎవరు చనిపోతారో అని శవం కోసం జగన్ వెతుక్కుంటున్నారు అబద్దాన్ని నిర్భయంగా చెప్పగలిగే వ్యక్తి […]

Read More

వారం రోజుల పాటు ‘ప్రజా వేదిక’ రద్దు

మంగళగిరి, మహానాడు: ఇక్కడి ఎన్టీఆర్ భవన్ లో జరగాల్సిన ‘ప్రజా వేదిక’ కార్యక్రమాన్ని వారం రోజుల పాటు రద్దు అయింది. అకాల వర్షాలు, వరదలు కారణంగా అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు.. ఈ దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని నేటి నుంచి 15వ తేదీ వరకు రద్దు చేశాం.. ఆ రోజుల్లో ఎటువంటి గ్రీవెన్స్ ఉండదని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయం కార్యదర్శి, శాసనమండలి సభ్యుడు పర్చూరి […]

Read More