– గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: పశ్చిమ నియోజకవర్గం 33వ డివిజన్ పరిధిలోని బ్రాడిపేట 6/20లో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని, వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే గళ్ళ మాధవి హెచ్చరించారు. మంగళవారం ఘటన జరిగిన ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఎన్టీఆర్ విగ్రహాన్ని కొంతమంది ఆకతాయిలు […]
Read Moreవరద ముంపు బాధితులకు అండగా ప్రభుత్వం
-మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి – 1000 మంది బాధితులకు ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున బియ్యం కిట్ల పంపిణీ అమరావతి: బుడమేరు వరద బీభత్సంతో తీవ్రంగా నష్టపోయిన వరద ముంపు బాధితులు అందరినీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ, న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి అన్నారు. మంగళవారం పంజా సెంటర్ ప్రాంతంలో […]
Read Moreఅక్టోబర్ 1 నుంచి నూతన మద్య విధానం అమలు
గతంలో మద్యం దుకాణాల్లో సొంత బ్రాండ్లు ప్రవేశపెట్టారు మద్యపాన నిషేధం చేస్తామని మాయమాటలు చెప్పారు ప్రభుత్వ ఆదాయం గత పాలకుల జేబుల్లోకి వెళ్ళింది ఎక్సైజ్ వ్యవస్థను భ్రష్టు పట్టించారు మల్టీ నేషనల్ కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయాయి నాసిరకం బ్రాండ్లు తెచ్చి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడారు క్షేత్రస్థాయిలో సంఘాల నుంచి నివేదికలు తెప్పించుకున్నాం 6 రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలను పరిశీలించాం గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపులు ప్రజారోగ్యం దృష్ట్యా […]
Read Moreటీడీపీ ఆఫీసుపై దాడి కేసులో 110 మంది గుర్తింపు
-గుంటూరు ఎస్పీ సతీష్కుమార్ గుంటూరు, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఆఫీసుపై దాడి కేసులో 110 మందిని గుర్తించినట్టు ఎస్పీ సతీష్కుమార్ తెలిపారు. అయితే, చాలా మంది అరెస్ట్ చేయొద్దంటూ కోర్టుకు వెళ్ళారని తెలిపారు. మినహాయింపు పొందినవారిని త్వరలో విచారణకు పిలుస్తామని మీడియాకు తెలిపారు. పోలీస్ విచారణలో నందిగం సురేష్ సహకరించారు… సురేష్ చెప్పిన సమాధానాలు క్రాస్ చెక్ చేసుకుంటాం.. కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై.. శాఖాపరమైన చర్యలు తీసుకున్నామని ఎస్పీ […]
Read Moreకేజ్రీవాల్ రాజీనామా
– శాసన సభా పక్ష నేతగా అతిశీ ఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేశారు. కాబోయే ముఖ్యమంత్రి అతిశీ, ఇతర కేబినెట్ మంత్రులతో కలిసి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఆయన తన రాజీనామా పత్రాన్ని అందించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నూతన శాసన సభా పక్ష నేతగా అతిశీ ఎంపికైనట్లు తెలిపారు. మరో వారం రోజుల్లో ఢిల్లీ నూతన సీఎంగా అతిశీ ప్రమాణ […]
Read Moreడయల్ యువర్ ఎమ్మెల్యేకి వచ్చే ఫిర్యాదులపై తక్షణ స్పందన
– ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పెదకూరపాడు, మహానాడు: ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులపై క్షణాల్లో స్పందించి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పరిష్కరిస్తున్నారు. అచ్చంపేట మండలం, జడపల్లి తండా ప్రజలు మంచినీరు లేక ఇబ్బందులు పడడం పై స్పందించి వెంటనే గ్రామానికి మంచి నీటి సదుపాయం కల్పించారు. అమరావతి మండలం అత్తలూరు ఎస్సీ కాలనీ పెద్దపల్లిలోని అంగన్వాడీ స్కూల్ లోకి నీరు రావడం పై తక్షణమే స్పందించి సమస్య పరిష్కారం చూపారు. […]
Read Moreవావిలాల సంస్థకు అండగా ఉంటాం
– ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు – సీఎంను కలిసిన వావిలాల కుటుంబం – వరద బాధితులకు రూ. లక్ష విరాళం – 500 మందికి సరిపడా దుస్తుల పంపిణీ – వావిలాల ఆశయ సాధనకు కృషి చేయాలని సూచించిన ముఖ్యమంత్రి – మీరు అదేశించండి, సిద్ధంగా ఉన్నామన్న వావిలాల వారసుడు సోడెకర్ సత్తెనపల్లి, మహానాడు: స్వాతంత్య్ర సమరయోధుడు, పద్మభూషణ్ వావిలాల గోపాలకృష్ణయ్య ఆశయ సాధనకు కృషి చేయాలని వావిలాల స్థాపించిన […]
Read Moreపొన్నూరు వైన్ షాప్ లోని నగదు దొరికింది..
– ఎస్పీ సతీష్ కుమార్ పొన్నూరు, మహానాడు: పట్టణంలో బాపట్ల బస్టాండ్ వద్ద ఉన్న ప్రభుత్వ వైన్స్ షాపులో చోరీకి గురైన నగదు దొరికిందని ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిందితుడు వైన్స్ షాపులో కార్మికుడిగా పనిచేసే సందీప్పై అనుమానం ఉండడంతో విచారించామని తెలిపారు. నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడని తెలిపారు. దుకాణంలోని వెనుక వైపు షట్టర్ను మాత్రమే మూసివేశారని, అయితే తాళం వేయలేదని […]
Read Moreట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడండి
– ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: పశ్చిమ నియోజకవర్గంలో రోజు రోజుకి ట్రాఫిక్ సమస్య పెరిగిపోతోందని, దీనిని క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకోవాలని గుంటూరు పశ్చిమ ట్రాఫిక్ సీఐ సింగయ్యను ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదేశించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సిఐతో సమావేశం నిర్వహించి, అరండల్ పేట, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంటుందని, ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగ్గా పనిచేయడం లేదని సీఐ దృష్టికి ఎమ్మెల్యే […]
Read Moreవైసీపీకి ఓటు వేయలేదని మహిళపై రేప్!
– గ్రీవెన్స్ కు బాధితురాలు ఫిర్యాదు – ఆస్తులు కొట్టేసి కన్నతల్లికి కూడుపెట్టని కొడుకులు – గ్రీవెన్స్ లో కన్నీటి పర్యంతమైన పండుటాకు మంగళగిరి, మహానాడు: కడుపున పుట్టిన కొడుకులే కనికరంలేని కాలాంతకులుగా మారారని.. తనకు అన్నం పెట్టడం లేదని.. తన పేరు మీద ఉన్న పొలాన్ని ఫోర్జరీ సంతకాలతో కాజేసి.. తననే కొట్టడానికి వస్తున్నారని.. అన్నా క్యాంటీన్ లో అన్నం తిని బతుకుతున్నానని… తనకు న్యాయం చేయాలని పల్నాడు […]
Read More