ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలులో మరోసారి ఫ్లెక్సీ రగడ నెలకొంది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో చేరిన నేపథ్యంలో పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే మూడోసారి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు కేవలం బాలినేని ఫోటోలను చించేశారు. దాంతో మళ్లీ ఫ్లెక్సీ వార్ మొదలైంది. మొదటిసారి టీడీపీ, రెండోసారి ఏర్పాటు చేసినప్పుడు మున్సిపల్ సిబ్బంది ఫ్లెక్సీలను తొలగించారు. కేవలం బాలినేని ఫోటోలు తొలగించడంపై పలు అనుమానాలు […]
Read Moreరథం దహనంపై లోతైన విచారణ జరగాలి
– ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు రాయదుర్గం: కనేకల్లు మండలం హనకనహల్ శ్రీ రాముడి రథం దహనం కేసులో 24 గంటల్లో పోలీసులు ఒక నిందితుడిని అరెస్టు చేయడం హర్షణీయమని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గంలో బుధవారం సాయంత్రం విలేకర్లతో మాట్లాడిన ఆయన.. రాముని రథాన్ని ఆ గ్రామ వైసిపి నాయకుడు బొడిమల్ల ఈశ్వరరెడ్డి మరికొందరు తగులబెట్టినట్లు స్పష్టమవుతోందని తెలిపారు. పోలీసులు ప్రధాన నిందితుడిని ఒకడిని మాత్రమే పట్టుకోగలిగారని […]
Read Moreటీటీడీ లడ్డూ నాణ్యతలో నిజాలు నిగ్గు తేల్చాలి
-సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి – మా పార్టీ ఎంపీ ఆర్.కృష్ణయ్య రాజీనామా ఆశ్చర్యకరం – ఆయన అంత అనైతికంగా వ్యవహరిస్తారని అనుకోలేదు – సంతలో పశువుల్లా చంద్రబాబు ఎంపీలను కొంటున్నారు – హెరిటేజ్ లో కూడా ఆవు నెయ్యి తక్కువ ధరకే అమ్ముతున్నారు – మరి దాంట్లో కూడా జంతువులు కొవ్వు కలిపారా? – మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ రాజమహేంద్రవరం: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం […]
Read Moreఅమరావతిలో రూ.250 కోట్లతో ఎంఎస్ఎంఈ టెక్ సెంటర్
– కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ – 20 ఎకరాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ – కడప జిల్లా కొప్పర్తిలో ఏర్పాటు చేయాలన్న జగన్ ప్రభుత్వం – ప్రభుత్వం మారడంతో రాజధాని ప్రాంతంలో ఏర్పాటుకు రెడీ (శివ శంకర్ చలువాది) రాజధాని అమరావతిలో రూ. 250 కోట్ల అంచనా వ్యయంతో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ కమ్ టెస్టింగ్ ఫెసిలిటీ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రాజధాని ప్రాంతంలోని 20 […]
Read Moreన్యూయార్కులో వివిధ సంస్థల ప్రతినిధులతో మంత్రి కొండపల్లి భేటీ
– రైతుల సంక్షేమం, వాతావరణ మార్పుల అంశాలపై విస్తృత చర్చ అమరావతి: ఏపీ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమెరికాలోని న్యూ యార్కులో పలుదేశాలకు చెందిన వాణిజ్య, ఎన్జీవో సంస్థలకు (యుకె, ఆస్ట్రేలియా, అమెజాన్ ఫారెస్ట్ మొదలైనవి) చెందిన ప్రతినిధులతో సమావేశమయ్యారు. జనరల్ అట్లాంటిక్ ఫౌండేషన్ ప్రతినిధి కారా బార్నెట్ , ములగో ఫౌండేషన్స్ […]
Read Moreరైతులను వ్యాపారవేత్తలుగా మారుస్తాం
– ఔత్సాహిక గ్రామీణ యువతకు అవగాహన కల్పించి అమలు – ప్రతి నియోజకవర్గంలో జాతీయ లైవ్ స్టాక్ మిషన్ పథకం – రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకు యూనిట్లు – గరిష్టంగా రూ.50 లక్షల రాయితీ – ఎన్డీయే ప్రభుత్వంలో సమర్థవంతంగా వినియోగిస్తాం – వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి: రాష్ట్రంలోని గ్రామీణ ఔత్సాహిక యువతను, రైతులను వ్యాపారవేత్తులగా మార్చేందుకు పక్కా ప్రణాళికతో పని […]
Read Moreఎన్నికల వాగ్దానాలన్నీ నెరవేరుస్తాం
– ఎంపీ వంశీకృష్ణ మంచిర్యాల, మహానాడు: బెల్లంపల్లి పట్టణం కాంటా చౌరస్తాలో 7 కోట్ల 58 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్, కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ ఏమన్నారంటే… ఎన్నికల్లో కూరగాయల మార్కెట్ కావాలని స్థానికులు అడిగారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్ని నెరవేరుస్తాం. గత బిఆర్ఎస్ పది యేండ్ల […]
Read Moreసమస్యల్లేని గ్రామాలే కూటమి ప్రభుత్వ లక్ష్యం
– గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి యాచవరం, మహానాడు: వైసీపీ పాలకులు ఐదేళ్ల పాటు గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలేశారని, చంద్రన్న కూటమి ప్రభుత్వం వచ్చే ఐదేళ్లు గ్రామాల్లో ఏమేం అభివృద్ధి పనులు కావాలో తెలుసుకుని తీర్మానం చేసేలా గ్రామ సభలకు శ్రీకారం చుట్టిందని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అర్ధవీడు మండలం, యాచవరం గ్రామంలో నిర్వహించిన […]
Read Moreవందరోజుల పాలనలో అనేక పథకాలు అమలు
– టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఉయ్యూరు, మహానాడు: కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఉయ్యూరు నగర పంచాయతీ పదమూడో వార్డులో నిర్వహించిన “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ పాల్గొని వందరోజుల కూటమి ప్రభుత్వ పాలన లో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ […]
Read Moreప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి
– డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తాళ్ళూరు, మహానాడు: రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని, పురుగుమందులు అధికంగా వాడకూడదని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సూచించారు. అన్నదాత కు మేలు చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ఇందులో భాగంగానే పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తోందని తెలిపారు. తాళ్లూరు మండలంలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. ప్రజారోగ్యం, […]
Read More