సీఎం చంద్రబాబు కలెక్టరేట్ లోనే ఉండి శ్రమించారు • బాధితులకు రూ. 139.75 కోట్ల వరద సాయం పంపిణీ • సివిల్ సప్లయిస్ ద్వారా ఆదనంగా 63.60 కోట్ల విలువైన బియ్యం, సరుకుల పంపిణీ • మొత్తంగా కలిపి రాష్ట్ర ప్రభుత్వం 203. 3 కోట్లు వరద సాయంగా వ్యయం • ఈ వాస్తవాలు చూడని జగన్ రోతపత్రిక – వరదసాయం పేరుతో 534 కోట్లు మింగేశారంటూ తప్పడు రాతలు […]
Read Moreరాష్ట్రం కోసం ఢిల్లీ నిధులు తెచ్చుకోలేని నేత జగన్!
– వైసీపీకి ప్రజా సంక్షేం పట్టదు – మాజీ సీఎంది పెద్ద క్రిమినల్ చరిత్ర – పోలవరం, అమరావతి పూర్తి చేస్తారని ప్రజలు ఊహించారు – సాక్షి వార్త పత్రిక కాదు… ఒక రోత పత్రిక, వైసీపీకి కరపత్రం – లైసెన్స్ ను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రద్దు చేయాలి – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ మంగళగిరి, మహానాడు: కటకటాల్లోకి వెళ్లకుండా చూసుకునేందుకు […]
Read Moreహర్యానాలో మూడోసారి విజయం గొప్ప విషయమే…
– బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు విజయవాడ, మహానాడు: హర్యానాలో మూడోసారి విజయం సాధించటం అంటే మాములు విషయం కాదు. భిన్నమైన పాలన చేయటం బీజేపీకే సాధ్యం అయ్యింది. మహారాష్ట్ర, జార్ఖండ్ లలో ఇదే విజయాన్ని కైవసం చేసుకుంటాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలనే గెలుపునకు బాటలు వేసిందని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు అన్నారు. ఇక్కడి పార్టీ రాష్ట్ర […]
Read Moreసచివాలయ వ్యవస్థ నిర్వీర్యానికి ప్లాన్!
– మజ్జి శ్రీనివాసరావు విమర్శ విజయనగరం, మహానాడు: సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అనేక విపత్కర పరిస్థితుల్లో సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలు అండగా నిలబడ్డాయి. నగరపాలక సంస్థ కమీషనర్ నల్లనయ్య సచివాలయ సిబ్బందిపై దుర్భాషలు ఆడుతున్నారని జెడ్పీ చైర్పర్సన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) అన్నారు. ఈ మేరకు ఆయన జెడ్పీ చాంబర్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగులు అనారోగ్యంతో […]
Read Moreబాలికపై అఘాయిత్యం అమానుషం
– ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆవేదన అమరావతి, మహానాడు: పిఠాపురం పట్టణానికి చెందిన బాలికపై మాధవపురం చెత్త డంపింగ్ వద్ద సోమవారం సాయంత్రం అఘాయిత్యం జరిగిందని తెలిసి చాలా బాధ కలిగింది… ఆ సమయంలో అప్రమత్తమైన స్థానికులు నిందితుణ్ణి పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో ఈ అఘాయిత్యం వెలుగులోకి వచ్చిందని, లేనిపక్షంలో నిందితుడు తప్పించుకోడానికి ఆస్కారం కలిగేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం […]
Read Moreఎస్సీ వర్గీకరణ అమలుకు ఏకవ్యక్తి న్యాయ కమిషన్
– కమిషన్ నియామకంలో అడ్వకేట్ జనరల్ సూచనలు పరిగణనలోకి తీసుకోవాలి – రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు – యుద్దప్రాతిపదికన బీసీ సామాజిక ఆర్థిక కుల గణన,బి.సి ఓటర్ల గణనకు తీర్మానం – పంజాబ్,తమిళనాడు లలో అధ్యయనం చేసిన అధికారుల బృందం -నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం భేటీ హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ అమలుకై ఏక వ్యక్తి […]
Read Moreఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి బాల్ తగిలి కాలు విరిగింది…
– ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి విమర్శ జమ్మలమడుగు, మహానాడు: నేను వేసిన బాల్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి తగిలి కాలు విరిగింది. ఆయన మాట్లాడిన మాటలకు నేను ఎక్కువగానే మాట్లాడగలను. సంస్కారం అడ్డు వస్తోందని ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇంకా ఏమన్నారంటే.. భయపెట్టి ఆయన రాజ్యాంగం అమలు చేస్తున్నారు. ఆదినారాయణ రెడ్డికి లోపల అంతా ఫ్యాక్షన్ బుద్ది. జమ్మలమడుగు […]
Read Moreబుడమేరు వరదలకు కారణం జగన్ కాదా?
– విలేఖర్ల సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యేల సూటిప్రశ్న విజయవాడ: కూటమి ప్రభుత్వం వరద బాధితులకు, రైతులకు పరిహారాన్ని శరవేగంతో వారి ఖాతాల్లో జమ అయ్యేలా చేసిందని, పరిహారంపై వైఎస్సార్సీపీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతోందని, జగన్లా ఉత్తుత్తి బటన్ నొక్కలేదని విజయవాడ ఆటోనగర్లోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, గద్దె రామమోహన్, బోడే ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావులు అన్నారు. […]
Read Moreఎఫ్ ఎస్ఎస్ ఎఐతో ఏపీ రూ.88 కోట్ల ఎంఓయూ
– మంత్రి సత్యకుమార్ యాదవ్ సమక్షలో ఒప్పంద పత్రాలపై సంతకాలు – 22 జిల్లాల్లో మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబుల ఏర్పాటు – తిరుమల, కర్నూలులో రూ.40 కోట్లతో సమగ్ర ఆహార పరీక్షల ప్రయోగశాలలు – ఏపీలో ఆహార భద్రతా ప్రమాణాల చట్టం అమలుకు పటిష్టమైన చర్యలు మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి: రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాల్ని మరింత పెంపొందించడానికి భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ తో […]
Read Moreరేపు కనకదుర్గ దేవాలయానికి సీఎం చంద్రబాబు
– కుటుంబ సమేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు – అందరికీ ఉచిత దర్శనాలే – ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష విజయవాడ: దసరా నవరాత్రి ఉత్సవాల్లో కీలకమైన మూలా నక్షత్రం ఉన్న పర్వదినం నాడు తెల్లవారుజామున మూడు గంటల నుంచి భక్తులు దర్శనం చేసుకుంటారని.. అసంఖ్యాకంగా భక్తులు తరలివచ్చే పరిస్థితుల్లో, రేపు అమ్మవారి దర్శనానికి అందరిని ఉచిత క్యూ లైన్ల లోనే పంపిస్తామని దేవాదాయ […]
Read More