బాలికపై సీఐ అత్యాచారయత్నం!

హనుమకొండ, మహానాడు: వడ్డేపల్లిలో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో బాలికపై కాజీపేట సీఐ రవికుమార్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. సీఐ చెర నుంచి తప్పించుకుని బాధితురాలు తల్లిదండ్రులకు ఈ సంఘటనను చెప్పింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు సీఐపై ఫోక్సో కేసు నమోదు చేశారు.

Read More

సీఎంను కలిసిన ముస్లిం సంఘాల ప్రతినిధులు, ఎమ్మెల్యేలు

– వక్ఫ్ యాక్ట్ అమెండ్మెంట్ పై అభ్యంతరాలు తెలిపిన ప్రతినిధులు అమరావతి, మహానాడు: ఆలిండియా ముస్లిం లా బోర్డు సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పలు ముస్లిం సంఘాల ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఎమ్మెల్యేలు, మంత్రి ఎన్ఎండి ఫరూఖ్, మండలి మాజీ చైర్మన్ షరీఫ్ సహా పార్టీ మైనారిటీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సచివాలయంలో కలిశారు. వక్ఫ్ యాక్ట్ సవరణపై కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై తమ […]

Read More

కేంద్రమంత్రి బండి సంజయ్ కి కేటీఆర్ లీగల్ నోటీసు!

– తన పరువుకు నష్టం కలిగేంచేలా వ్యాఖ్యలు చేశారని నోటీసులో పేర్కొన్న కేటీఆర్ – వారం రోజుల్లో బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే లీగల్ యాక్షన్ తప్పదని హెచ్చరిక హైదరాబాద్‌, మహానాడు: కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎంపీ బండి సంజయ్ తనపై నిరాధారమైన, తన పరువుకు నష్టం కలిగేంచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆయనకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. తనపై చేసిన నిరాధారమైన వ్యాఖ్యలకు వారం రోజుల్లోగా బేషరతుగా […]

Read More

టౌన్ ప్లానింగ్ లో పెండింగ్ ద‌ర‌ఖాస్తుల ప‌రిష్కారానికి ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ‌

– భ‌వ‌న నిర్మాణాలు, లేఅవుట్లు, ఆక్యుపెన్సీ స‌ర్టిఫికెట్ల జారీలో జాప్యం నివారణ – మంత్రి నారాయ‌ణ ఆదేశాల‌తో వాట్స‌ప్ నెంబ‌ర్, ఈమెయిల్ ఏర్పాటు – రాష్ట్రస్థాయిలో అధికారులతో ద‌రఖాస్తుల పరిష్కారంపై ఫోకస్ పెట్టిన మంత్రి నారాయణ అమ‌రావ‌తి, మహానాడు: రాష్ట్రంలో లేఅవుట్లు, భ‌వ‌న నిర్మాణాల అనుమ‌తుల్లో జాప్యం లేకుండా చూసేలా ప్ర‌భుత్వం ముందుకెళ్తుంది…ఇప్ప‌టికే కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మున్సిప‌ల్ శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ ఈ అంశంపై […]

Read More

‘దానా’ తుపాను… 41 రైళ్ల రద్దు!

సికింద్రాబాద్‌, మహానాడు: ‘దానా’ తుపాను ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. మొత్తం 41 రైళ్లను రద్దు చేసింది. ఈ నెల 23, 24, 25, 27 తేదీల్లో సర్వీసులందించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు ద.మ.రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. రద్దు చేసిన రైళ్ల వివరాలను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. రద్దయిన రైళ్లలో ఎక్కువగా హావ్‌డా, భువనేశ్వర్‌, ఖరగ్‌పుర్‌, పూరీ తదితర చోట్ల నుంచి ఇతర […]

Read More

మంత్రి లోకేష్ ను కలిసిన మహానాడు మీడియా టీమ్

ఉండవల్లి, మహానాడు: ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ ను బుధవారం మహానాడు మీడియా అధినేత బోడేపూడి వెంకటసుబ్బారావు, చీఫ్ ఎడిటర్ మార్తి సుబ్రహ్మణ్యం, కో ఆర్డినేటర్ వాసిరెడ్డి రవిచంద్ర, గోరంట్ల సాంబశివరావు, గోనుగుంట్ల హనుమంతరావులు మర్యాదపూర్వకంగా కలిశారు. నాలుగు నెలల కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న సంతృప్తి, ప్రభుత్వ విధానాలు, రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు.

Read More

సొంత అవసరాలకైతే పేర్లు నమోదు చేసుకోవాలి

– ఉచిత ఇసుక విధానంపై సీఎం చంద్రబాబు అమరావతి, మహానాడు: ఉచిత ఇసుకపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉచిత ఇసుకపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇసుకను ఉచితంగా అందించడమే లక్ష్యంగా సీనరేజీ రద్దు చేశామన్నారు. సొంత అవసరాలకు గ్రామ పంచాయతీల పరిధిలో మాత్రమే ట్రాక్టర్లతో ఇసుక తరలింపునకు అనుమతి ఇచ్చామన్నారు. సొంత అవసరాలకు ఇసుక తీసుకెళ్లేవారు గ్రామ, వార్డు సచివాలయాలో తప్పకుండా నమోదు […]

Read More

మంత్రి కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో

కేటీఆర్ వాంగ్మూలం! – ఆమె వ్యాఖ్యలు నాతో పాటు పార్టీకి నష్టం కలిగించాయి – పబ్లిసిటీ కోసమే దిగజారుడు ఆరోపణలు – 30న మిగతా సాక్షుల వాంగ్మూలం రికార్డ్ హైదరాబాద్‌, మహానాడు: మంత్రి కొండా సురేఖ పై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టులో బుధవారం కేటీఆర్ వాంగ్మూలం ఇచ్చారు. కొండా సురేఖ వ్యాఖ్యలు తనతో పాటు పార్టీకి కూడా తీవ్రంగా నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయని […]

Read More

మెరుగైన పౌరసేవల కోసం మెటాతో ఒప్పందం!

– నవంబర్ 30నుంచి వాట్సాప్ బిజినెస్ ద్వారా 100 రకాల పౌరసేవలు – పాలనారంగంలో విప్లవాత్మక మార్పులకు కూటమి సర్కారు శ్రీకారం అమరావతి, మహానాడు: పౌరసేవల డెలివరీ మెకానిజంను సులభతరం చేయడానికి మెటా, ఏపీ ఐటి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖల నడుమ అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం వల్ల వాట్సాప్ బిజినెస్ సర్వీస్ డెలివరీ ప్లాట్ ఫాంగా పలురకాల పౌరసేవలను ప్రజలకు అందిస్తుంది. వాట్సాప్ మూడు ప్రాథమిక […]

Read More

గూడులేని పేదలందరికీ పక్కా ఇళ్లు!

– ఏపీ టిడ్కో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అజయ్ కుమార్ విజయవాడ, మహానాడు: ఏపీ పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీ టిడ్కో) చైర్మన్ గా వేములపాటి అజయ్ కుమార్ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లోని టిడ్కో ఆఫీసులో బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పట్టణ, నగర ప్రాంతాల్లోని గూడులేని పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి కృషి చేస్తానన్నారు. నా […]

Read More