– ఎఐ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకారం అందించాల్సిందిగా విజ్ఞప్తి ముంబాయి: ప్రపంచ ప్రఖ్యాత ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కంప్యూటింగ్ సంస్థ ఎన్ విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ గురువారం ముంబాయిలో భేటీ అయ్యారు. ఏపీ పాలనావ్యవహారాల్లో వేగవంతమైన, మెరుగైన సేవలకు ఏఐ టెక్నాలజీని వినియోగించాలన్నది మా అభిమతం. అమరావతిలో ఏర్పాటుచేయబోయే ఏఐ యూనివర్సిటీకి సలహాలు, సూచనలు ఇచ్చి సహకరించాల్సిందిగా […]
Read Moreబ్రాహ్మణుల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ధ్యేయం
– మంత్రి సవిత గుంటూరు, మహానాడు: కొత్తపేటలో ఉన్న యడవల్లి వారి బ్రాహ్మణ సత్రాన్ని మంత్రి సవిత గురువారం సందర్శించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయంలో బ్రాహ్మణ సంఘ నేతలతో, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. బ్రాహ్మణ కుటుంబాలకు వైసీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని, దీనికి ఉన్న మూడు ఎకరాల స్థలాన్ని పరిశీలించి రాబోయే రోజుల్లో బ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్ధి కోసం మాత్రమే దీన్ని వినియోగిస్తామని హామీ […]
Read Moreనేరాలు, ఘోరాలకు రాజు జగన్!
– బూతుల తిట్లంటే మాజీ సీఎంకు ఇష్టం! – లోకేష్ కి, జగన్కు పోలిక లేదు – దిశా చట్టం లేదు అది కేవలం బిల్లు మాత్రమే.. – దానిని కేంద్రం ఆమోదించలేదు – దీనిపై లోకేష్ సవాల్ చేస్తే ఉలుకుపలుకు లేదు – మీరు పెంచిన గంజాయి మూలాలు పెకిలిస్తున్నాం… – ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మంగళగిరి, మహానాడు: ఈ భూమి మీద ఏ మనిషి చేయనన్ని నేరాలు, […]
Read Moreనేను సిద్ధం… మరి మీరు?
– ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు, మహానాడు: ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్ర ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగానికి నేను సిద్ధం.. మరి మీరు సిద్ధమా..? పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేయించుకుని ఓటు వినియోగించుకోవడం సామాజిక బాధ్యత అని మరువద్దు అని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పట్టభద్రులకు పిలుపునిచ్చారు. ఓటు నమోదుకు సమయం ఉంది కదా అని అశ్రద్ధ చేయొద్దు. ఈరోజే ఫారం 18 పూర్తి […]
Read Moreఅమరావతి మీదుగా రూ. 2, 245 కోట్లతో రైల్వే లైన్!
– కేంద్రం ఆమోదం తెలపడం శుభపరిణామం – 3 పోర్టులకు కనెక్టివిటీ – మంత్రి నారాయణ వెల్లడి అమరావతి, మహానాడు: అమరావతి రాజధాని రైల్వే ప్రాజెక్ట్ కు కేంద్రం ఆమోదం తెలపడం శుభపరిణామం… 2017 నవంబరు 13న ఈ ప్రాజెక్టు కేంద్రానికి ఇచ్చాం.. గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడి ఈ ప్రాజెక్ట్ ను పక్కన పడేసిందని పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఈ మేరకు […]
Read Moreపెద్దిరెడ్డి అండ.. భూములు కొట్టేసిన కజిన్ బ్రదర్!
• తమ స్థలాలు వైసీపీ నేతలు కొట్టేసి వ్యభిచారాలు నడుపుతున్నారంటూ దివ్యాంగుల ఫిర్యాదు • వైసీపీలో చేరలేదని టీడీపీ కార్యకర్త ఇంటికి దారిలేకుండా గోడ కట్టిన వైసీపీ మూకలు • వైసీపీ నేతల అరాచకాలకు సహకరించిన అధికారులపై చర్యలకు బాధితుల ఫిర్యాదు మంగళగిరి, మహానాడు: దివ్యాంగులకు కేటాయించిన స్థలాలను వైసీపీ నేతలు అక్రమంగా కబ్జా చేసి వ్యభిచారం నిర్వహిస్తుంటే.. దానిపై కేసులు పెట్టినా నాడు పోలీసు అధికారులు పట్టించుకోకపోగా తిరిగి […]
Read Moreలేని దిశ చట్టాన్ని ఉన్నట్టు చూపుతూ జగన్ అసత్యాలు!
– తండ్రి పేరును నిలబెట్టే వ్యక్తి లోకేష్.. చెడగొట్టే వ్యక్తి జగన్ రెడ్డి – మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శ విజయవాడ, మహానాడు: అసలు లేనే లేని దిశ చట్టాన్ని ప్రజలకు ఉన్నట్టు చూపుతూ మాజీ సీఎం జగన్ అసత్యాలు పలుకుతూ తండ్రి పేరును నిలబెడుతున్న మంత్రి నారా లోకేష్ను విమర్శించడం సిగ్గుచేటని, తండ్రి పేరు చెడగొట్టే వ్యక్తి జగన్ అని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఈ మేరకు […]
Read Moreమలేషియాలో విత్తన కేంద్రాన్ని సందర్శించిన మంత్రి తుమ్మల
మలేషియా: తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు FGV కంపెనీ సీడ్ గార్డెను, నర్సరీలను, అధునాతన సాంకేతిక పద్దతులతో నడపబడుతున్న విత్తన కేంద్రాన్ని సందర్శించి, కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. FGV కంపెనీ నుండి తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే Seedlings ను చాలా వరకు తెప్పించడం జరిగిందని, భవిష్యత్తులో రాష్ట్రంలోనే స్వంతముగా సీడ్ గార్డెన్ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నామని, దానికి FGV కంపెనీ వారి సహాయ సహకారాలు అందజేయాలని కోరగా, దానికి […]
Read More25 అక్టోబర్ 2024 నుండి 28 ఫిబ్రవరి 2025 వరకు పశు గణన
– పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ ల కార్యదర్శి యమ్. యమ్. నాయక్ విజయవాడ: దేశవ్యాప్తంగా 25 అక్టోబర్ 2024 నుండి 28 ఫిబ్రవరి 2025 వరకు 21 వ అఖిల భారత పశు గణన చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖ ల కార్యదర్శి యమ్. యమ్. నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. పశుసంవర్ధక శాఖ ఆఫీసు నుండి గురువారం […]
Read Moreఅమరావతి రైల్వే ప్రాజెక్టుకు పచ్చజెండా
– కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల మేర భారీవంతెన నిర్మాణం – కేంద్ర ప్రభుత్వ ఆమోదముద్ర అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్రంలోని ఎన్డీయే కూటమి శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటనలకు ఫలితం దక్కనుంది. అమరావతి రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. అదే సమయంలో కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల మేర భారీవంతెన నిర్మాణానికి లైన్క్లియర్ చేసింది. అమరావతి నిర్మాణంలో మరో మైలురాయికి తెరలేచింది. అమరావతి రైల్వే కనెక్టివిటీ ప్రాజెక్టుకు […]
Read More