– ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విజయవాడ, మహానాడు: మోడీ పై ప్రజలకు ఉన్న నమ్మకమే ఎన్డీఏ కూటమి మూడోసారి విజయానికి నాంది అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో దగ్గుబాటి పురందేశ్వరి ఆధ్వర్యంలో నాలుగు జిల్లాలకు చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కాషాయం కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి […]
Read Moreకోడికత్తి కేసు డుమ్మా కోసమే వినుకొండకు?
– శుక్రవారం ఎన్ఐఏ వాయిదాకు వెళ్లని జగన్ – దానికి డుమ్మా కొట్టి వినుకొండకు పయనం – జగనుకు కోర్టుల మినహాయింపుల మేళా – సీఎంగా లేకపోయినా కోర్టుకు వెళ్లరా? – కోర్టుల దొడ్డమనసుపై విమర్శలు ( మార్తి సుబ్రహ్మణ్యం) జగన్కు రాజకీయాల్లో పెద్దగా పూర్వానుభవం లేకపోయినా.. ‘ఇతర’ విషయాల్లో మహా ముదురన్న కితాబు ఉంది. అంటే వ్యాపారాలు, కోర్టు వ్యవహారాలూ వంటివన్నమాట. అందుకే ఆయన దేశంలోని అందరి సీఎంలకంటే […]
Read Moreరైతు బాంధవుడు సీఎం రేవంత్
– ఎంపి మల్లు రవి హైదరాబాద్, మహానాడు: రుణమాఫీ అమలు చేసి రైతు బాంధవుడిగా సీఎం రేవంత్ రెడ్డి నిలిచారని ఎంపీ మల్లు రవి అన్నారు. రైతు రుణమాఫీకి సంబంధించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని గాంధీ భవన్ వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు దఫాలు వారీగా.. లక్ష.. లక్షన్నర.. రెండు లక్షల రుణాలను మాఫీ చేస్తాం. దేశంలో ఏ రాష్ట్రానికి ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేసిన చరిత్ర లేదు. యూపీఏ […]
Read Moreతెలంగాణలో రైతు రుణమాఫీ చరిత్ర గర్వించే రోజు
-ఆంధ్రప్రదేశ్ లో రైతు రుణమాఫీ ఎందుకు చేయరు? – ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి అమరావతి , మహానాడు: 15 ఏళ్ళ క్రితం, ఒకే దఫాలో దేశవ్యాప్తంగా రుణమాఫీ చేసి అన్నదాత పట్ల ప్రేమ, వ్యవసాయం పట్ల నిబద్ధత చూపింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ నిన్న తెలంగాణలోని రేవంత్ రెడ్డి సారథ్యంలో, సోనియా, రాహుల్ గాంధీ ఆలోచన, ఆదర్శాలకు అనుగుణంగా, ఇంకెప్పుడు అని వెక్కిరించే నోళ్లు మూస్తూ, కాంగ్రెస్ […]
Read Moreరేపు హైదరాబాద్ లో మినరల్ ఎక్స్ప్లొరేషన్ రోడ్ షో
-మైనింగ్ రంగంలో మరింత అభివృద్ధి సాధనే లక్ష్యం -మినరల్ ఈ-ఆక్షన్ బిడ్డర్స్ ను వెల్లడించనున్న కేంద్రమంత్రి -డీఎంఎఫ్ పోర్టల్ ను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, మహానాడు: ఖనిజ వనరులను సద్వినియోగం చేసుకునేందుకు సృజనాత్మక విధానంలో ముందుకెళ్లడం, అంతర్జాతీయంగా అమలవుతున్న ఉత్తమ పద్ధతులను అలవర్చుకోవడం తదితర అంశాల ద్వారా మైనింగ్ రంగంలో మరింత అభివృద్ధి సాధించే లక్ష్యంతో కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ లోని […]
Read Moreఫేక్ వార్తలు, ఫేక్ ప్రచారాలతో ప్రజల్లో విద్వేషాలు
-జగన్ రెడ్డి రోజుకొక కుట్ర – ఎమ్మెల్యే నసీర్ గుంటూరు, మహానాడు: ఫేక్ వార్తలు ఫేక్ ప్రచారాలతో రాష్ట్ర ప్రజల్లో విద్వేషాలు సృష్టించేందుకు జగన్ రెడ్డి రోజుకొక కుట్ర చేస్తున్నాడని గుంటూరు నగరం తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నసీర్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం మీద అబద్ధాలు అసత్య ఆరోపణలు చేయడం వైసీపీకి అజెండాగా మారిందన్నారు. గిరిజన మహిళను వైసీపీ నేత విజయసాయిరెడ్డి వంచించిన […]
Read Moreషేమ్ టు షేమ్…. అచ్చం అప్పటి లాగానే!
(భోగాది వేంకట రాయుడు ) నిరంకుశత్వం గా ప్రభుత్వం….. పోలీసుల ప్రేక్షక పాత్ర…. మా కార్యకర్తల పై దాడులు…… పోలీసుల చూస్తున్నారు… కబడ్దార్…. తేలుస్తా మీ సంగతి…. చెడిపోయిన కారు ఇచ్చారు…. మీ పోలీసులు మమ్ముల్ని ఏమీ చెయ్యలేరు….. ప్రజలు చూస్తున్నారు…. ఏమిటీ…., ఈ డైలాగులు ఎక్కడో విన్నట్టు ఉన్నాయా? అవును.వినీ వినీ బాగా అరిగిపోయినయ్. రాష్ట్రం లో ప్రభుత్వానికి సారధ్యం వహించే వారు మారారు కానీ, ప్రతిపక్షాలు వాడే […]
Read Moreవిజయ‘శాంతి’ కథ పుట్టింది.. తాడేపల్లిలోనేనా?
– విజయసాయిపై సొంత పార్టీలోనే కుట్ర జరుగుతోందా? – తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతోనే విజయసాయిపై కుట్రకు ప్రాణం? – ఎంపీలను బీజేపీలో చేర్పించే ప్రయత్నాలకు చెక్ పెట్టేందుకేనంటూ సోషల్మీడియాలో కథనాలు – విజయసాయిపై ఆరోపణలను ఖండించని వైవి సుబ్బారెడ్డి, మిథున్రెడ్డి, సజ్జల – జగన్ సహా అధికార ప్రతినిధుల మౌనవ్రతం వెనక వ్యూహమేమిటి? – స్క్రీన్ప్లే స‘కళా’వల్లభుడిదేనా? – ఐదేళ్ల నుంచీ వారిద్దరి మధ్య కోల్డ్వార్ – మీడియాకు పోటీలు […]
Read Moreమా ఇంటిని కాపాడారు…. మీకు శతకోటి వందనాలయ్యా
లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపిన బాధితురాలు అమరావతి, మహానాడు: అయ్యా, మా ఇంటిని కాపాడారు… మీకు శతకోటి వందనాలయ్యా… అంటూ ఏలూరుకు చెందిన ఓ బాధితురాలు మంత్రి, యువనేత లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపింది. వివరాల్లోకి వెళితే.. తన ఇంటిని వైకాపా నేతలు కబ్జా చేశారంటూ బాధితురాలు శాంతి ఏలూరు యువగళంలో మంత్రి లోకేష్ కు సమస్య విన్నవించింది. అధికారంలోకి రాగానే ఇంటిని కబ్జా నుంచి విడిపిస్తానంటూ లోకేష్ ఆ బాధితురాలికి హామీ […]
Read Moreమున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే గళ్ళా మాధవి సమీక్ష
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిస్థితి పై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఛాంబర్ లో ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భముగా నియోజకవర్గములోని సమస్యల వినతిపత్రాలను మరియు సమస్యల ఫోటోలను కమిషనర్ చేకూరి కీర్తికి నివేదిక రూపంలో అందజేసి, అత్యవసరంగా వీటిని పరిశీలించి, పరిష్కారానికి కృషి చేయాలని కోరి, అధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రతి సమస్య పరిష్కారానికి ఒక నిర్దేశిత […]
Read More