గుంటూరు, మహానాడు: గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని దర్శి తెలుగుదేశం కూటమి నేత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ లు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గుంటూరులోని డిఐజి క్యాంపు కార్యాలయంలో గురువారం ఐజీతో భేటీ అయ్యారు. దర్శి నియోజకవర్గంలో శాంతిభద్రతలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఎన్నికల సమయంలో ఆ తర్వాత వైసీపీ దాడులపై పోలీసు శాఖ సీరియస్ గా తీసుకొని పనిచేయాలని కోరారు. ప్రజలు స్వేచ్ఛగా ప్రశాంతంగా […]
Read Moreకన్నాను పరామర్శించిన కొమ్మాలపాటి
గుంటూరు, మహానాడు: ఇటీవల చేతికి శస్త్ర చికిత్స చేయించుకుని గుంటూరులోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణను గురువారం పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ కలిసి కన్నాను పరామర్శించారు.
Read Moreఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు ఊరట
-టీడీపీ కార్యాలయంపై దాడికేసులో వైసీపీ నేతలకు బెయిల్ ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు ఊరట లభించింది. టీడీపీ కార్యాలయంపై దాడికేసులో వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021 అక్టోబర్ 19న దాడి జరిగింది. ఆ కేసుకు సంబంధించిన విచారణ ఇప్పుడు వేగంగా జరుగుతోంది. లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, ఆర్కే, సజ్జల రామకృష్ణా రెడ్డి, దేవినేని […]
Read Moreతెలంగాణ నూతన డీజీపీగా జితేందర్
హైదరాబాద్ : రాష్ట్ర డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ ను సీఎం రేవంత్ ఖరారు చేశారు. ప్రస్తుతం జితేందర్ హోం శాఖ ముఖ్య కార్యదర్శి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పంజాబ్లోని జలంధర్ జన్మించిన ఆయన 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. వచ్చే ఏడాది సెప్టెంబరుతో ఆయన సర్వీస్ కాలం ముగుస్తోంది. కాగా తనను డీజీపీగా నియమించిన సీఎం రేవంత్రెడ్డికి జితేందర్ కృతజ్ఞతలు […]
Read Moreపురుషుడిగా మారిన లేడీ ఐఆర్ఎస్ ఆఫీసర్
హైదరాబాద్: భారతదేశ చరిత్రలో మొదటిసారిగా ఓ లేడీ ఐఆర్ఎస్ ఆఫీసర్ తన జెండర్ మార్చుకుని లేడీ నుంచి పురుషుడిగా మారాడు. తన జెండర్ తో పాటు పేరును కూడా మార్చాలని ఐఆర్ఎస్ ఆఫీసర్ అయిన అనసూయ కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసుకుంది. కాగా కేంద్రం రూల్స్ ను క్షుణ్నంగా పరిశీలించి ఆతని జెండర్ తో పాటు పేరు ను అను కతిర్ సూర్యగా, పురుషుడిగా మారుస్తు ఆమోదం తెలిపింది. దీంతో […]
Read Moreతిరుమలలో మరో కొత్త మోసం
తిరుమల: తిరుమలలో మరో కొత్త మోసం వెలుగు చూసింది. భక్తుల ఆధార్ కార్డులతో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును మోసం చేస్తున్న ఇద్దరు దళారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భక్తుల ఆధార్ కార్డుల సాయంతో గదులు తీసుకుంటూ టీటీడీని మోసం చేస్తున్నట్లు గుర్తించారు. ఈ రకంగా రెండు నెలల్లో 45 గదులు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తరుచుగా గదులు తీసుకుంటున్న వైనాన్ని గుర్తించిన టీటీడీ సిబ్బంది.. […]
Read Moreఆగస్టు 15 నుంచి ఎన్టీఆర్ క్యాంటీన్లు?
అమరావతి: ఆగస్టు 15న అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం కాబట్టి.. ఆరోజు కొన్ని క్యాంటీన్లను పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చే విషయాన్ని పరిశీలిస్తోంది. అయితే అధికారికంగా ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. తొలి దశలో 183 క్యాంటీన్లు ప్రారంభించాలని టార్గెట్గా పెట్టుకుంది.. ఈ మేరకు ఏర్పాట్లు చేపట్టారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన క్యాంటీన్ భవనాలను అన్ని సౌకర్యాలతో సిద్ధం చేసే పనిలో ఉన్నారు […]
Read Moreపల్నాడు జిల్లాలో పులి సంచారం
వెల్దుర్తి, మహానాడు: పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం దావుపల్లి అటవీ ప్రాంతంలో పులి సంచారం వెలుగుచూసింది. బొటుకులపాయ బేస్ క్యాంపు వద్ద పులి తిరుగుతున్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. అటవీ ప్రాంతంలో నీరులేక జంతువులు సాసర్ పిట్ల వద్దకు వస్తున్నాయని విజయపురి సౌత్ రేంజర్ సత్యనారాయణరెడ్డి అన్నారు. అయితే నాలుగు రోజుల కిందట ఈ పులి సంచరించినట్లు తెలిపారు. నల్లమల అటవీ ప్రాంతం కావడంతో పులుల సంచారం ఇక్కడ ఉంటుందని […]
Read Moreరాష్ట్ర వనరులు, సంపదను ప్రజలకే పంచుతాం
-ప్రతి పైసలు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా పంపిణీ చేయడమే మా ప్రభుత్వ ఉద్దేశం -రైతు భరోసా పై విధివిధానాలు రూపొందించడానికే ప్రజాభిప్రాయ సేకరణ -పది జిల్లాల రైతుల నుంచి వచ్చిన అభిప్రాయాలను చట్టసభలో పెట్టి చర్చిస్తాం -చట్టసభలు చర్చ జరిగిన తర్వాత రైతు భరోసా పై విధివిధానాల రూపకల్పన -ఉమ్మడి ఖమ్మం జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో వెల్లడించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క -సమావేశానికి హాజరైన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, […]
Read Moreఅంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి
తెనాలి, మహానాడు: జాతీయ కోర్కెల దినోత్సవం సందర్భంగా చినరావూరు పార్క్ సమీపంలో సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ, ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ యూనియన్ నాయకులు మాట్లాడుతూ… కార్మకులందరికి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. స్కీమ్ వర్కర్లను వర్కర్లుగా గుర్తించి కనీస వేతనం, పెన్షన్, సామాజిక భద్రత కల్పించాలన్నారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్స్ కార్మికులకు కనీస వేతనం, సమాన […]
Read More