త్యాగాలకైనా వెనుకాడని నేత పవన్‌ కల్యాణ్‌!

– ప్రజల కోసం పవనుడు పుస్తకావిష్కరణలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: సమాజం పట్ల బాధ్యత, ప్రజల పట్ల ప్రేమ, దేశం పట్ల భక్తి ఉన్న పవన్‌ కల్యాణ్‌ లాంటి నాయకులు అరుదుగా ఉంటారని పశ్చిమ నియోజకవర్గం శాసన సభ్యుడు గళ్ళా మాధవి అన్నారు. తన సామాజిక, రాజకీయ ప్రయాణం అంతా పోరాటాలు, త్యాగాలు, గుప్త దానాలతో నిండి ఉంటుందని, గర్వించదగ్గ గొప్ప నాయకుడు పవన్‌ కల్యాణ్‌ అంటూ […]

Read More

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు అమృత ఆహారం

– నీతి ఆయోగ్ గౌరవ సభ్యుడు ప్రొఫెసర్ రమేష్ చంద్ – ప్రకృతి వ్యవసాయ విజ్ఞానాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలి ​గుంటూరు, మహానాడు: ప్రకృతి వ్యవసాయ విధానాల వల్ల రసాయనాల వినియోగం తగ్గిపోతుందని, ప్రభుత్వం ఎరువులపై ఇచ్చే సబ్సిడీ భారం తగ్గితే ఆ మొత్తాన్ని రైతుల ప్రయోజనాల కోసం వినియోగించవచ్చునని నీతి ఆయోగ్ గౌరవ సభ్యుడు ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ చంద్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడి ప్రకృతి వ్యవసాయాన్ని […]

Read More

టాటా ట్రస్ట్ ఛైర్మన్ గా నోయెల్ టాటా ఏకగ్రీవంగా ఎన్నిక

ముంబయి: టాటా ట్రస్టుల నూతన చైర్మన్ గా నోయెల్ టాటాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రతన్ టాటా అనారోగ్యంతో కన్నుమూసిన విషయం విదితమే. రతన్ టాటా స్థానంలో నూతన చైర్మన్ ఎంపిక విషయంపై శుక్రవారం ముంబైలో ట్రస్ట్ బోర్డు సభ్యుల సమావేశం జరిగింది. రతన్ టాటా సవతి తల్లి సిమోన్ కుమారుడు, రతన్ టాటా సోదరుడు నోయెల్ టాటా నూతన చైర్మన్ గా ఎంపికయ్యారు. బోర్డు సభ్యులు అతన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. […]

Read More

పోలీసులున్నది ప్రజల కోసమే అనే నమ్మకం పెంచాలి

– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వినుకొండ, మహానాడు: పోలీసులు ఉన్నది ప్రజల రక్షణ కోసమే అన్న నమ్మకాన్ని పెంచాలని, ఫ్రెండ్లీ, సమర్థ పోలీసింగ్‌కు వినుకొండను నమూనాగా తీర్చిదిద్దాలని, గంజాయి రవాణా, విక్రయం, వినియోగంపై సీరియస్‌గా దృష్టి సారించాలని, పాతనేరస్థులపై గట్టి నిఘా ఉంచాలని పోలీసు అధికారులకు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సూచించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య, సీసీ కెమెరాల ఏర్పాటు, శాంతిభద్రతల పరిరక్షణపై పట్టణ, గ్రామీణ సీఐలు శోభన్‌బాబు, ప్రభాకర్‌తో […]

Read More

కడుపు కాల్చిన నారాయణ

రైతుల హక్కుల సాధన – సంక్షేమమే ధ్యేయంగా పోరాడిన రైతాంగ ఉద్యమ నేత సి. నారాయణస్వామినాయుడు. ఆయన 1970 – 80 మధ్య కాలంలో నిర్వహించిన రైతాంగ ఉద్యమం తమిళనాడు సమాజాన్ని ఉర్రూతలూగించింది. వివిద రూపాలలో ఆందోళనలు, ప్రత్యేకించి వందలు, వేల ఎడ్ల బండ్లతో రాస్తా రోకోలు, “రైతుల గళం” పేరిట 1980 జూలై 5న మద్రాసు మహానగరంలో నిర్వహించిన ప్రదర్శన చారిత్రాత్మకమైనది. ఆయన కమ్యూనిస్టు కాదు. ఆయన వెనుక […]

Read More

‘ప్రజా దర్బార్’కు వస్తున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి

– ప్రతి 15 రోజులకొకసారి ప్రత్యేకంగా లోకేష్‌ భేటీ – వివిధ శాఖలకు సంబంధించి ఎన్ని వచ్చాయి – వాటిలో ఎంతమందికి న్యాయం చేశాం… – ఆ వివరాలపై స్వయంగా ఆరా తీస్తున్న మంత్రి – స్వయంగా తానే మంత్రులతో సంప్రదింపులు – త్వరగా ఆయా సమస్యలు పరిష్కరించాలని ఆదేశం – 41వ రోజు ప్రజల విన్నపాలు – అండగా ఉంటానని మంత్రి హామీ అమరావతి, మహానాడు: రాష్ట్రవ్యాప్తంగా వివిధ […]

Read More

రాష్ట్రానికి తుపాను ముప్పు!

– 14 ,16 తేదీల మధ్య భారీ వర్షాలు విజయవాడ, మహానాడు: దక్షిణ బంగాళాఖాతంలో శనివారం నాటికి ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముంది. తర్వాత పశ్చిమ దిశగా పయనించి, నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడనుంది. అది ఈనెల 13 నుంచి 15 మధ్య వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని కొన్ని వాతావరణ నమూనాలు (మోడల్స్) అంచనా వేస్తున్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు. తీవ్ర వాయుగుండంగా బలపడి, ఈ నెల 17 నాటికి […]

Read More

గుడివాడ అభివృద్ధికి నిధులు వస్తున్నాయి

గుడివాడ ప్రజల సమస్యల పరిష్కారానికి అంచనాలు రూపొందించండి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గుడివాడ పురపాలక సంఘ అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే ప్రత్యూమ్నాయ మార్గాల ద్వారా టీడ్కో కాలనీలో సమస్యల పరిష్కారానికి చర్యలు పనిచేసే అధికారులకు తన సంపూర్ణ మద్దతు ఉంటుంది గుడివాడ: గుడివాడ పట్టణ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు అంచనాలు రూపొందించాలని….. గుడివాడ అభివృద్ధికి అతి త్వరలో నిధులు వస్తున్నాయని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ప్రత్యామ్నాయ […]

Read More

ఉడుముల రంగా కుటుంబానికి అండగా ఉంటాం

-పరిటాల శ్రీరామ్ ధర్మవరం పట్టణం 39వ వార్డు రాంనగర్ లో నివసిస్తున్న చేనేత కార్మికుడు ఉడుముల రంగా చేనేత మగ్గంపై పెట్టిన పెట్టుబడి అప్పులను సకాలంలో చెల్లించలేక ఋణ ఒత్తిడితో ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని పరిటాల శ్రీరామ్ ఆవేదన వ్యక్తం చేశారు.ఆత్మహత్య చేసుకున్న రంగా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ఆత్మహత్య చేసుకున్న ఉడుముల రంగా కుటుంబాన్ని అన్ని విధాలుగా ఎన్డీఏ ప్రభుత్వం ఆదుకుంటుందని ఈ సందర్భంగా పరిటాల […]

Read More

రక్తదానం ఇచ్చి ప్రాణాలను కాపాడండి

ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలను కాపాడాలని ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు . శుక్రవారం స్థానిక రజక బజార్ లో అనింధ్య ఉత్సవ కమిటీ సహకారంతో దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన యువతకు పండ్లు, జ్యూస్, సర్టిఫికెట్లును ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అందజేశారు. ఈ సందర్భంగా […]

Read More