సీఎంఆర్‌ఎఫ్‌కు ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ ఏడు కోట్ల 70 లక్షల విరాళం

– ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ విజయవాడ: ఇటీవల కురిసిన అధిక వర్షాల కారణంగా విజయవాడ నగరంలో సంభవించిన వరద ముప్పు కారణంగా ఇబ్బందులు పడుతున్న ఆ ప్రాంత ప్రజలకు అండగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన అత్యవసరంగా జూమ్ మీటింగ్ లో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్ర ప్రదేశ్ సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీలు మానవతా […]

Read More

పల్లె పక్కలో ‘షిర్డిసాయి’ బాంబు

– పల్లెగుండె పగులుతోంది – క్వార్ట్‌జైట్ గనుల పేలుళ్ల భయంతో బీతిల్లుతున్న ఓర్వకల్లు – 2022లో 150 ఎకరాల లీజు తీసుకున్న షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ – పేరుకు గ్రామానికి దూరంగా గనుల పేరుతో అనుమతి – కానీ పల్లెజనం మధ్యలోనే షిర్డిసాయి గనుల బాంబు – 200 మీటర్లలోపు తవ్వకాలకు ఎలా అనుమతిస్తారన్న జనం – వ్యతిరేకిస్తున్న ఓర్లకల్లు గ్రామం – జగన్ జమానాలో ఇచ్చిన లీజును ఎందుకు రద్దు […]

Read More

టీపీసీసీ ‘బొమ్మ’పడింది!

– పీసీసీ చీఫ్‌గా బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ – ఖరారు చేసిన ఏఐసీసీ – నెగ్గిన రేవంత్ మాట – నిజమైన ‘మహానాడు’ కథనం – ముందే చెప్పిన ‘మహానాడు’ ( సుబ్బు) నాలుగవ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సీనియర్ నేత బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. […]

Read More

నందిగం సరే.. మిగిలిన వారెక్కడ?

– సురేష్‌ది అరెస్టా? లొంగుబాటా? – పోలీసులు వచ్చేవరకూ ఇంట్లోనే ఉన్న నందిగం – మందుకొట్టే వరకూ పోలీసులు బయటే ఉన్నారా? – దళితకార్డు కోసమే నందిగం దొరికిపోయారా? – సకలశాఖ మంత్రి బృందమే సలహా ఇచ్చిందా? – అప్పిరెడ్డికి టీడీపీ నేతలే సహకరిస్తున్నారా? – ఆయనకు ఓ గుంటూరు రూరల్ పోలీసు అధికారి ఉప్పందిస్తున్నారా? – అప్పిరెడ్డితో గుంటూరు టీడీపీ నేతలకు వ్యాపార సంబంధాలు – దేవినేని అవినాష్, […]

Read More

కొల్లిపర, తెనాలి మండలాల్లో పెమ్మసాని విస్తృత పర్యటన

-నీటి మునిగిన పంటలు, దెబ్బతిన్న ఇళ్ళ పరిశీలన – కేంద్ర ప్రభుత్వ సహకారంతో బాధితులను ఆదుకుంటామని భరోసా తెనాలి, మహానాడు: నీట మునిగిన పంటల నష్టాన్ని పూడ్చేందుకు ప్రభుత్వపరంగా అండగా నిలుస్తాం… బీమా, సబ్సిడీ, ప్రభుత్వ పథకాల ద్వారా ఆదుకుంటాం… అన్నవరం – అన్నవరపు లంక మధ్యన వంతెన నిర్మాణానికి గల సాధ్యాసాధ్యాలపై మా వంతు ప్రయత్నం చేస్తాం… అని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ […]

Read More

యో.. చూసుకోబళ్ళా?

బాబూ.. నువ్వేంటీ? నీ వయసేంటీ? డైమండ్ జూబిలీకి వచ్చేశావు బాబాయ్ హార్డ్ వర్క్ తగ్గించు బాబాయ్ సీతయ్యకి తాతయ్యలాగా తయారయ్యావ్ నువ్వు జీవిస్తున్నది నీ జీవితం కాదు.. మా జీవితం మాకోసమైనా రిస్కులు చేయకయ్యా నువ్వు మాకు అపూర్వం.. నువ్వు మాకు అపురూపం ఇంటికి కూడా వెళ్ళకుండా తిరుగుతున్నావ్. నీ ఆలోచన ఎప్పుడూ జనం క్షేమం గురించే వుంటుందిలే గానీ, కాస్త నీ గురించి కూడా కాస్త పట్టించుకోవయ్యా బాబూ! […]

Read More

వైసీపీ నేతలారా… చేతనైతే సాయం చేయండి.. విమర్శలొద్దు!

– మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి విజయవాడ, మహానాడు: వైసీపీ నేతలకు వరదల గురించి మాట్లాడే అర్హత లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. విజయవాడ జక్కంపూడిలో శుక్రవారం మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధితులకు వైద్యం అందిస్తున్న మెడికల్ క్యాంపులు పరిశీలించారు. ఫిట్స్ వచ్చిన మహిళకు దగ్గరుండి వైద్యం చేయించారు. ఈ సందర్భంగా […]

Read More

బెజవాడలో జగన్ బురద రాజకీయం!

– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విజయవాడ, మహానాడు: మాజీ ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి లండన్‌ పారిపోయే దారిలేక వరదల్లో విలవిల్లాడుతున్న బెజవాడ నగరంలో బురద రాజకీయం చేయడం దారుణమని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. నాయకుడంటే ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవాలి… ఆ స్ఫూర్తి ని కూడా మరిచిపోయి లండన్ విహార యాత్రకు ఏర్పాట్లు చేసుకున్న వ్యక్తి జగన్ అని ఆయన దుయ్యబట్టారు. ఈ […]

Read More

అధికార మదంతోనే టీడీపీ ఆఫీసుపై దాడి!

• లక్షలాది కార్యకర్తలకు ఇది ఒక దేవాలయం • జగన్ రెడ్డికి, సజ్జలకు తెలియకుండానే దాడి జరిగిందా..? • టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సూటి ప్రశ్న మంగళగిరి, మహానాడు: అధికార మదంతోనే మంగళగిరి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. […]

Read More

రైతులు ఆత్మ స్థైర్యం కోల్పోవద్దు

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అండగా ఉంటాయి * జరిగిన పంట నష్టాన్ని ప్రత్యక్షంగా చూశాను – కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ * కేంద్ర మంత్రి ముందు తమ గోడును వెళ్ళబోసుకున్న రైతులు కేసరపల్లి: రైతులు ఆత్మ స్థైర్యం కోల్పోవద్దని, ధైర్యంగా ఉండాలని, జరిగిన పంట నష్టం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అండగా ఉంటాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ […]

Read More