-బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.డి.విల్సన్ విజయవాడ: దేశంలో దళితులకు ఎవరూ చేయనంత ద్రోహం జగన్ చేశారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.డి.విల్సన్ అన్నారు. ఎన్నికల ఫలితాలపై విల్సన్ స్పందిస్తూ దళితులకు, గిరిజనులకు, బీసీలకు జగన్ చేసిన ద్రోహం వల్లే ఓటమి పాలయ్యారని అన్నారు. వైసీపీలో మగ్గే దళిత నేతలు ఆ పార్టీని వీడి పక్కకు రావాలని పిలుపు ఇచ్చారు. జగన్ రద్దు చేసిన 27 పథకాలను చంద్రబాబు […]
Read Moreబీజేపీ కార్యాలయంలో సంబరాలు
-కేక్ కట్ చేసిన సిద్దార్థ్నాథ్ సింగ్ -పోలవరం వేగవంతం చేస్తామని వెల్లడి విజయవాడ: కూటమి విజయంతో బీజేపీ కార్యాలయం ముందు నేతలు, కార్యకర్తలు బాణసంచా పేల్చి సంబరాల్లో మునిగితేలారు. బీజేపీ రాష్ట్ర ఎన్నికల సహా ఇన్చార్జ్ సిదార్థ్నాథ్ సింగ్ 2024 విక్టరీ పేరుతో కేక్ కట్ చేసి సంబరాలు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం చేస్తామన్నారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన సంకల్ప పత్రం, బీజేపీ జాతీయ […]
Read Moreగుంటూరు పశ్చిమలో గల్లా మాధవి ఘనవిజయం
గుంటూరు: పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి సార్వత్రిక ఎన్నికల్లో 51,160 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పోలైన 1,88,519 ఓట్లలో గల్లా మాధవికి 1,16,067, వైసీపీ అభ్యర్థి విడదల రజినికి 64,917 ఓట్లు పడ్డాయి. రిటర్నింగ్ అధికారి నుంచి ఆమె డిక్లరేషన్ పత్రాన్ని అందుకున్నారు. డిక్లరేషన్ పత్రాలు అందుకున్న జీవీ వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు 30267 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. తన సహచర నాయకులు, కార్యకర్తలు, […]
Read Moreధర్మారెడ్డి నీకు కౌంట్డౌన్ మొదలైంది…
-బట్టలూడదీసి కొట్టేరోజులు దగ్గరపడ్డాయి -బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి హెచ్చరిక తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానానికి ధర్మారెడ్డి లాంటి నీచుడిని మూడో సారి తీసుకొచ్చి జగన్ తన నెత్తిన తానే భస్మాసుర హస్తం పెట్టుకున్నాడని బీజేపీ నేత నవీన్కుమార్ రెడ్డి హెచ్చరించారు. టీటీడీలో ధర్మారెడ్డి దుర్మార్గాలకు అంతులేకుండా పోయింది. జగన్ అండతో ధర్మారెడ్డి చేసిన అక్రమాలను దుర్మార్గాలను అవినీతిని భగవంతుడు కూడా భరించలేకపోయాడు. మీ పాపం పండింది వెంకన్న […]
Read Moreఫ్యాన్ తునాతునకలు
– హలో ఏపీ.. బైబై వైసీపీ – టీడీపీ విజయతాండవం – వికసించిన ‘కమలం’ – మెరిసిన ‘గ్లాసు’ – టీడీపీకి ఒంటరిగానే 136 సీట్లు 16 లోక్సభ స్థానాల్లో గెలుపు – 10తో సరిపెట్టుకున్న వైకాపా – 4 లోక్సభ స్ధానాల్లో గెలుపు – 21కి 21 సీట్లు గెలిచేసిన జనసేన – 2 లోక్సభ స్థానాల్లో విజయం – బీజేపీకి 8 అసెంబ్లీ, 3 లోక్సభ ( […]
Read Moreకూటమి విజయం ప్రజల గెలుపు
-రాష్ట్రంలో బీజేపీ నిర్మాణాత్మక పాత్ర -బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విజయవాడ: రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి భారీ విజయానికి మద్దతు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి 90 శాతం అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు గెలిపించి ప్రజలు ప్రజాస్వామ్య స్ఫూర్తి చాటారు. దేశంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ […]
Read Moreఫలితాలు నిరాశపరిచాయి
-ఫీనిక్స్ పక్షి లెక్క తిరిగి పుంజుకుంటాం -బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందన హైదరాబాద్: లోక్సభ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పార్టీ స్థాపించి 24 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో అన్ని రకాల ఎత్తుపల్లాలను చూశాం. అద్భుతమైన విజయాలతో పాటు అనేక ఎదురుదెబ్బ లు ఎదుర్కొన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే మాకు అతి పెద్ద గౌరవం. ఒక ప్రాంతీయ పార్టీగా వరుసగా రెండుసార్లు అద్భుతమైన మెజార్టీలతో […]
Read Moreభారీ మెజారిటీతో పెమ్మసాని జయకేతనం
-తొలి అడుగుతోనే 3.44 లక్షలకు పైగా మెజారిటీ – రిటర్నింగ్ అధికారి చేతులమీదుగా డిక్లరేషన్ గుంటూరు: ప్రజాభిమానం పెల్లుబికితే ప్రజాతీర్పు ఇలానే ఉంటుందని గుంటూరు పార్లమెంట్ సభ్యుడు పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు పార్లమెంటుకు సంబంధించిన ఓట్ల కౌంటింగ్ నాగార్జున యూనివర్సిటీలో మంగళవారం నిర్వహించారు. వైసీపీ తరపున పోటీ చేసిన తన ప్రత్యర్థి కిలారు వెంకట రోశయ్యపై పెమ్మసాని చంద్రశేఖర్ 3,44,695 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. కౌంటింగ్ […]
Read Moreచరిత్ర సృష్టించాలన్నా…దాన్ని తిరగరాయాలన్నా కాంగ్రెస్సే..
-ఖమ్మంలో రికార్డు మెజారిటీ అందించిన ప్రజలకు కృతజ్ఞతలు -మీ వాణిని ఆర్ఆర్ఆర్ ఢిల్లీలో వినిపిస్తారు -తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చరిత్ర సృష్టించాలన్నా…. దాన్ని తిరగ రాయాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం పార్లమెంట్ నియోజక అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డి విజయం సాధించడం పట్ల […]
Read Moreనన్ను ఓడించాలని కుట్ర చేస్తే…కేసీఆర్ అడ్రస్ గల్లంతైంది
-కరీంనగర్ ప్రజలు దమ్మేందో చూపారు -గ్యారంటీల కోసం కాంగ్రెస్ అంతు చూస్తాం -కరీంనగర్ ప్రజలకు రుణపడి ఉంటా… -మోదీహవాతోనే ఇంతటి మెజారిటీ దక్కింది -కాంగ్రెస్ విష ప్రచారంతోనే బీజేపీ మెజారిటీ తగ్గింది -ఫలితాల అనంతరం బండి సంజయ్ వ్యాఖ్యలు కరీంనగర్: ’’బండి సంజయ్ గలీజోడు… ముస్లింలంతా ఏకమై ఆయనను ఓడించాలని కేసీఆర్ పిలుపునిచ్చిండు… ఏమైంది.. అందరూ ఏకమై నన్ను భారీ మెజారిటీతో గెలిపించారు. కేసీఆర్ అడ్రస్సే గల్లంతు చేశారు’’అని బీజేపీ […]
Read More