విజయవాడ: ఎన్నికల కౌంటింగ్ సరళిని మైక్రో లెవెల్లో అబ్జర్వేషన్ చేసేందుకు ఏపీ బీజేపీ ఎన్నికల సహ ఇన్చార్జ్ సిద్దార్థ్నాథ్ సింగ్ సోమవారం విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారా యణరాజు, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, బీజేపీ నేతలు కిలారు దిలీప్, పియూష్లు స్వాగతం పలికారు. రాష్ట్ర ఎన్డీఏ కూటమి సమన్వయం, జాతీయ నాయకుల పర్యటనలు ఆయన స్వీయ పర్యవేక్షణలోనే జరిగాయి. […]
Read Moreఆసియాలో అత్యంత ధనవంతుడు అదానీ
ఆసియాలో అత్యంత ధనవంతుడు గా అదానీ గ్రూప్ ఛైర్మన్ అదానీ ఎదిగారు. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ఆసియా లోనే అత్యంత ధనవంతుడిగా మళ్లీ నిలిచారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సీఎండీ ముకేశ్ అంబానీని ఆయన వెనక్కి నెట్టారు. అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పుంజుకోవడం తో అదానీ సంపద భారీగా పెరిగింది. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం 111 బిలియన్ […]
Read Moreతెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు?
హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో మరోసారి వాస్తు మార్పులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సెక్రటేరియట్ ప్రధాన ద్వారం నుంచి సీఎం కాన్వాయి సెక్రటేరియట్ లోకి వచ్చేది. కానీ, ఇకపై వెస్ట్ గేట్ నుంచి లోపలికి వచ్చి నార్త్ ఈస్ట్ గేట్ నుంచి బయటకు వెళ్లి పోనున్నట్లు సమాచారం.. ఇక సౌత్ ఈస్ట్ ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారుల రాకపోకలు జరగనున్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు […]
Read Moreపరిపూర్ణానందుల వారి.. జగన్ ‘హరికథ’
– ఛ.. నిజమా.. ఊరుకోండి సామీ? -జగన్ మళ్లీ సీఎం అవుతారని పరిపూర్ణానంద స్వామి – 123 సీట్లు వస్తాయని జోస్యం – ఇంతకూ తన గెలుపు సంగతి చెప్పని వైనం – వైసీపీ గెలుస్తుందన్న పరిపూర్ణానందస్వామి – విశాఖ స్వామికి పోటీ అంటూ నెటిజన్ల వ్యంగ్యాస్త్రాలు ( మార్తి సుబ్రహ్మణ్యం) ఆయనో రాజకీయ స్వామి. పేరు పరిపూర్ణానంద స్వామి. గెటప్ కూడా అదే. కేరాఫ్ కాకినాడ శ్రీపీఠం. ఆయనకో […]
Read Moreసీఎం రేవంత్ను కలిసిన సివిల్స్ ర్యాంకర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని సోమవారం సివిల్స్-2023 ఆల్ ఇండియా 27వ ర్యాంకర్ సాయికిరణ్ నందాల మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అభినందించారు. సాయికిరణ్ ది కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెల్చాల గ్రామం.
Read Moreఎన్టీఆర్ ఫౌండేషన్ కు మన్నవ మోహన్ కృష్ణ విరాళం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు చెక్కు అందజేత అమరావతి :- ఎన్టీఆర్ ట్రస్ట్ అనుబంధ విభాగమైన ఎన్టీఆర్ ఫౌండేషన్ కు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహన్ కృష్ణ రూ.2 కోట్లను విరాళంగా అందించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును సోమవారం ఉండవల్లి నివాసంలో కలిసి చెక్కు అందించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ఎంతో మంది పేద విద్యార్థులను ట్రస్టు ద్వారా చదివిస్తున్నారన్నారని […]
Read Moreకౌంటింగ్పై ఎంపీ అభ్యర్థులకు రేవంత్రెడ్డి సూచనలు
-నిర్లక్ష్యం వద్దు…అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి -నిబద్ధత ఉన్న వారినే ఏజెంట్గా పంపాలి -ఈవీఎం, 17సీ ఓట్లకు తేడా వస్తే ఫిర్యాదు చేయాలి హైదరాబాద్: పార్లమెంట్ అభ్యర్థులు, ఇన్చార్జ్ మంత్రులు, ఏఐసీసీ సెక్రటరీలతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం జూమ్ సమావేశంలో సమీక్షించారు. ఏఐసీసీ ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్కుమార్ గౌడ్, మంత్రులు, ఏఐసీసీ సెక్రటరీలు, ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా […]
Read More93 ఏళ్ల వయసులో ఐదో వివాహం
ఆస్ట్రేలియన్- అమెరికన్ బిలియనీర్, మీడియా టైకూన్గా పేరు తెచ్చుకున్న దిగ్గజ వ్యాపారవేత్త రూపర్ట్ మర్దోక్ 93 ఏళ్ల వయసులో ఐదో పెళ్లి చేసుకుని ఆశ్చర్య పరిచాడు. తనకంటే వయసులో 26 ఏళ్ల్ల చిన్న అయిన రిటైర్డ్ జీవ శాస్త్రవేత్త ఎలీనా జుకోవాను (67) వివాహమాడారు. కాలిఫోర్నియాలోని సొంత ఎస్టేట్లో వీరి వివాహం సాంప్రదాయబద్ధంగా జరిగింది. గత ఏడాదిగా వీరు డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తుంది.
Read Moreకేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు
-రేవంత్ పాలనలో తెలంగాణ పదం మాయమైంది -ప్రకటనల్లో ఎక్కడా జై తెలంగాణ నినాదం లేదు -సీఎం కావొచ్చు… కానీ ఉద్యమకారుడు కాలేడు -ప్రజల కలలను నిజం చేసిన పార్టీ బీఆర్ఎస్ -తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో మాజీ మంత్రి హరీష్రావు సిద్దిపేట: బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే […]
Read Moreకాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు, అప్పులను ఆపండి
-సీఈసీకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ -సీఎఫ్ఎంఎస్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదు అమరావతి: తమ అనుంగ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు ఇష్టానుసారం అప్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సోమవారం సీఈసీకి లేఖ రాశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరించారు. అప్పులపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఎఫ్ఆర్బీఎం పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1వ తేదీకే దాటివేసింది. […]
Read More