కష్టపడిన కార్యకర్తలకు సముచిత స్థానం

-పదవిలో ఉన్నా లేకున్నా కలిసికట్టుగా పనిచేయాలి -బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడ: ప్రధాని మోదీ ఆధ్వర్యంలో భారతదేశం ఈ పది సంవత్సరాలలో ఐదవ ఆర్థిక శక్తిగా అవతరించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మోదీ ఆధ్వర్యంలోనే రానున్న కాలంలో మూడో ఆర్థిక శక్తిగా మారనుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లోనే 60 వేల […]

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా..

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు.

 కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద అమిత్ షాకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం శ్రీవారి ప్రసాదం, […]

Read More

ఏపీని ఏకిపారేస్తున్న ఎండలు

-వడగాల్పులతో అల్లాడుతున్న ప్రజలు -ఉదయం నుంచే ఉక్కపోత ఆంధ్రప్రదేశ్ ప్రజలను మండే ఎండలు అల్లాడిస్తున్నాయి. జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. 

దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా ఎండల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. ఉత్తర భారత దేశం వేడిగాలులతో అల్లాడుతోంది. ఆంధ్రప్రదేశ్ లోనూ రెండు రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో ప్రజలు ఉక్కపోతలకు గురవుతున్నారు. ఉదయం నుంచే వడగాల్పులు వీస్తుండటంతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. […]

Read More

విధుల్లో నిర్లక్ష్యం..

-ఏపీలో ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లపై బదిలీ వేటు ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బదిలీ వేటుకు గురైన డిప్యూటీ కలెక్టర్ల స్ధానంలో వేరే వారిని నియమిస్తూ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు.

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లపై బదిలీ వేటు ప‌డింది. ఈ మేరకు ఏపీ సీఎస్ కెఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గాల్లో […]

Read More

ఎట్టకేలకు దొరికాడు..!

-మాజీ ప్రధాని దేవెగౌడ మనవడ్ని ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసిన పోలీసులు మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను ఎట్టకేలకు బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. జర్మనీ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన వెంటనే అర్ధరాత్రి వేళ రేవణ్ణను అదుపులోకి తీసుకున్నారు. ఆయన వద్ద ఉన్న రెండు సూట్ కేసులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం భారీ భద్రత మధ్య ఆయన్ను విచారణ నిమిత్తం సీఐడీ […]

Read More

సజ్జలను ముందస్తు నిర్బంధంలో ఉంచాలి

-వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు వినుకొండ: బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తోన్న సజ్జల రామకృష్ణారెడ్డిని ఎన్నికల సంఘం తక్షణం ముందస్తు నిర్బంధంలోకి తీసుకోవాలని వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు డిమాండ్‌ చేశారు. ఏమాత్రం ఉపేక్షించినా పోలింగ్‌ రోజు వైకాపా మూకలు చెలరేగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలానే వైకాపాకు కొమ్ముకాస్తున్న రిటర్నింగ్‌ అధికారులపై కూడా ఈసీ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి తెలుగుదేశం […]

Read More

టీడీపీ శ్రేణులు పోలీసుశాఖకు సహకరించాలి

వైసీపీ వారు రెచ్చగొట్టినా సమన్వయం పాటించండి గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు గురజాల: నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖకు సహకరించాలని గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు కోరారు. ఐదేళ్ల వైసీపీ అరాచక ప్రభుత్వానికి జూన్‌ 4తో తెరపడుతుందన్నారు. అరాచకానికి అడ్డుకట్ట వేసి అభివృద్ధితో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన అందరి మనోభావాలను […]

Read More

సాయుధ బలగాలతో ఫ్లాగ్‌ మార్చ్‌

నరసరావుపేట: పట్టణంలో కౌంటింగ్‌ నేపథ్యంలో గురువారం 350 మంది సాయుధ బలగాలతో పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికాగార్గ్‌ ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట డీఎస్పీ సుధాకంరావు, వినుకొండ పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read More

రౌడీ అవుతారా..మంచి సిటిజన్‌ అవుతారా?

-చిన్న గొడవ జరిగినా జైలుకు పంపిస్తాం -సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు వద్దు -బెట్టింగ్‌తో జీవితాలు నాశనం చేసుకోవద్దు -కౌంటింగ్‌ నేపథ్యంలో ఎస్పీ మల్లికా గార్గ్‌ సూచనలు వినుకొండ : పట్టణంలో పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికాగార్గ్‌ గురువారం పట్టణ ప్రజలతో సమావేశమయ్యారు. ఎన్నికల సమయంలో అల్లర్లు జరిగాయి. ఎన్నికల సంఘం రిపోర్టు తీసుకుంది. ఐరన్‌ రాడ్‌తో తిరుగుతారు ఆంటే ఇది మంచిది కాదు. కౌంటింగ్‌ సందర్భంగా ప్రశాంత వాతావరణానికి […]

Read More

సోషల్‌ మీడియా విద్వేషాలు రెచ్చగొడితే చర్యలు

-ఎస్పీ తుషార్‌ డూండి గుంటూరు: సోషల్‌ మీడియా లేదా వాట్సాప్‌లలో ఎగ్జిట్‌ పోల్స్‌ తరువాత ఎటు వంటి విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టరాదని ఎస్పీ తుషార్‌ డూండి తెలిపారు. ఎవరైనా అటువంటి సందేశాలు, ఫొటోలు పంపితే గ్రూప్‌ అడ్మిన్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అటువంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Read More