నెల్లూరు, మహానాడు: నెల్లూరులోని మాగుంట స్వగృహంలో దివంగత మాగుంట పార్వతమ్మ భౌతిక కాయానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్, మార్కాపురం శాసన సభ్యుడు కందుల నారాయణ రెడ్డి, సంతనూతలపాడు శాసన సభ్యుడు బీఎన్ విజయకుమార్, కనిగిరి శాసన సభ్యుడు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యుడు పనబాక […]
Read Moreతిరుమల లడ్డూ దోషులను కఠినంగా శిక్షించాలి
– పాదయాత్రలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నుండి కూరగాయల మార్కెట్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు పాదయాత్ర కార్యక్రమం ప్రారంభించి, అనంతరం సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడారు. వెంకటేశ్వర స్వామి వారి మహాలడ్డు ప్రసాదంలో వినియోగించిన నేతిలో జంతువులు కొవ్వు పదార్థాలు వాడి హిందువులు మనోభావాలు దెబ్బతీసిన దోషులను కఠినంగా […]
Read Moreజర్నలిస్ట్ ఆదినారాయణ ఇకలేరు!
– తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం హైదరాబాద్, మహానాడు: సీనియర్ జర్నలిస్ట్, ఈటీవీ హైదరాబాద్ బ్యూరో చీఫ్ టి.ఆదినారాయణ కన్నుమూశారు. అపార్ట్మెంట్పై వాకింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడ్డారు. దీంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సహా ప్రముఖులు సంతాపం తెలిపారు. నారాయణ ఆకస్మిక మృతి బాధాకరమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి […]
Read Moreముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం
– చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సత్యానందరావు ఆత్రేయపురం, మహానాడు: ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకున్న ఆత్రేయపురం మండలం మెర్లపాలెం గ్రామానికి చెందిన మెర్ల చంద్రావతికి 40 వేల రూపాయల చెక్కును కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అందజేశారు. గతంలో ప్రమాదవశాత్తూ గాయపడి వైద్యం చేయించుకున్న ఖర్చులు తిరిగి రావడంతో చంద్రావతి ముఖ్యమంత్రి చంద్రబాబుకు, సత్యానందరావుకు ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గానికి సంబంధించి దరఖాస్తు […]
Read Moreకేంద్ర ప్రాయోజిత పధకాల అమలుపై సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్ష
అమరావతి,26 సెప్టెంబరు:రాష్ట్రంలో అమలు జరుగుతున్న వివిధ కేంద్ర ప్రాయోజిత పధకాలపై గురువారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి,హోం,నైపుణ్య అభివృద్ధి,సాంఘిక,బిసి,గిరిజన మహిళా శిశు సంక్షేమం విభిన్న ప్రతిభా వంతుల శాఖలతో పాటు,గృహ నిర్మాణ,వ్యవసాయ,వైద్య ఆరోగ్య,మత్స్య శాఖలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమలు జరుగుతున్న వివిధ కేంద్ర ప్రాయోజిత పధకాల అమలు తీరును,ఆయా పధకాల ప్రగతిని […]
Read Moreజగన్ కిరికిరి – చలో అలిపిరి..
-జగన్ కు భక్తి, విశ్వాసాలు ఉంటే గుండు చేయించుకోవాలి -తిరుమల (విశ్వాస) డిక్లరేషన్ రిజిస్టర్లో జగన్ సంతకం పెడతానని ప్రకటిస్తేనే దర్శనానికి అనుమతినివ్వాలి -రెచ్చగొడుతున్న జగన్ ను అలిపిరి నడక మార్గం వద్ద భారీ స్థాయిలో భక్త బృందాలు,హిందూ సంఘాలు, స్వామీజీలు సంయుక్తంగా కలసి కచ్చితంగా అడ్డుకొని తీరుతాం -జగన్ హిందు ధర్మ విశ్వాసాలను రెచ్చగొట్టేందు కోసమే తిరుమల దర్శనం -ఒక రకంగా హిందూ ధర్మం పై దాడి చేసేందుకోసమే […]
Read Moreప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం
ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు పేర్కొన్నారు. బాపట్ల పట్టణం 20వ వార్డు భీమవారి పాలెంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ మాట్లాడుతూ… 27,768 ఓట్ల మెజారిటీలో గెలిపించిన నా బాపట్ల నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంక్షోభంలోనూ సంక్షేమం అందిస్తూ ప్రజల చేత ఇది మంచి […]
Read Moreకోరుకొండ సైనిక స్కూల్ విద్యార్ధులతో ముచ్చటించిన పూర్వ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
విజయనగరం: ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కోరుకొండలో రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న సైనిక్ స్కూల్ ను గురువారం నేను సందర్శించాను. పచ్చటి పరిసరాల మధ్య, ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువుతీరిన ఈ పాఠశాలలో విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధే లక్ష్యంగా బోధన అందించడం సంతోషకరం. కెప్టెన్ ఎస్ ఎస్ శాస్త్రి గారి తో కలిసి పాఠశాలలోని అన్ని విభాగాలను సందర్శించాను. విద్యార్థులతో ముచ్చటించటం ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడి విద్యార్థుల్లో ప్రస్ఫుటమవుతున్న దేశభక్తి, […]
Read Moreతీరప్రాంత అభివృద్దికి,పర్యావరణ రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
-పారిశ్రామిక కారిడార్ లు,పోర్టులతో రాష్ట్రంలో తీరప్రాంతంలో అభివృద్ది వేగవంతం -వాతావరణ మార్పులు,ప్రకృతి వైపరీత్యాలతో తీరప్రాంతం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది -పర్యావరణ ప్రభావిత అంశాలకు ఆర్కిటెక్ట్ లు,ప్లానర్ లు పరిష్కారం చూపించాలి -స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిర్వహించిన జాతీయ సదస్సులో మంత్రి పొంగూరు నారాయణ రాష్ట్రంలో తీరప్రాంత అభివృద్ది,పర్యావరణ రక్షణ అంశంలో ప్రభుత్వం నిబద్దతతో పనిచేస్తుందని పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు.ఇండియన్ ఇన్ […]
Read Moreసింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మంత్రి లోకేష్
విశాఖపట్నం, మహానాడు: సింహాచలంలో వేంచేసి ఉన్న శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు ఆలయ అధికారులు ఆలయ సాంప్రదాయ ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం లోకేష్ స్వామివారికి పూజలు నిర్వహించారు. వేద పండితులు లోకేష్ కు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Read More