ప్రజాభవన్‌కు బాంబు బెదిరింపు

-పోలీసుల అప్రమత్తం…విస్తృతంగా తనిఖీలు -భట్టి విక్రమార్క నివాసంలో డాగ్‌స్క్వాడ్‌ బృందం -ఫోన్‌ చేసిన వ్యక్తి కోసం ఆరా హైదరాబాద్‌, మహానాడు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుటుంబం నివాసం ఉంటున్న ప్రజా భవన్‌లో బాంబు ఉన్నట్లు అజ్ఞాత వ్యక్తి డయల్‌ 100కు ఫోన్‌ చేసి చెప్పడంతో రాష్ట్ర పోలీస్‌ శాఖ వెంటనే అప్రమత్తమైంది. ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌, హైద రాబాద్‌ సిటీ సెక్యూరిటీ వింగ్‌ పోలీస్‌ అధికారులను రంగంలోకి దింపింది. […]

Read More

తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్‌

-దేశ రాజకీయాల్లోనే ఆయనొక సంచలనం -ఆనాడే సంక్షేమ పథకాలను ప్రారంభించారు -మహిళలకు ఆస్తిహక్కు, యూనివర్సిటీలు అన్న ఘనతే -పేదలకు జనతా వస్త్రాలు, పక్కా ఇళ్లు, పెన్షన్లు ఇచ్చారు -బీసీలకు ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహించారు -జయంతి వేడుకల్లో టీడీపీ నాయకుల నివాళి -మంగళగిరి ప్రధాన కార్యాలయంలో వేడుకలు మంగళగిరి: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎన్టీఆర్‌ 101వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం […]

Read More

గుంటూరులో ఘనంగా ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు

గుంటూరు: స్వర్గీయ నందమూరి తారక రామారావు 101 వ జయంతి సందర్భం గా గుంటూరు పార్లమెంటరీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ సతీమణి డాక్టర్‌ శ్రీ రత్న పాల్గొన్నా రు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమం లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నాయకులు కోవెలమూడి నాని(రవీంద్ర బాబు), ఆర్టీసీ మాజీ చైర్మన్‌ ఈడ్పుగంటి లోకేంద్రనాథ్‌, కార్పొరేటర్లు ఈరంటి […]

Read More

వినుకొండలో ఎన్టీఆర్‌కు ఘన నివాళి

వినుకొండ: పట్టణ టీడీపీ అధ్యక్షుడు పఠాన్‌ ఆయూబ్‌ఖాన్‌ ఆధ్వర్యంలో వినుకొండ టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ జయంతి కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు పాల్గొని నివాళులర్పించారు. ఈ కార్యక్ర మంలో తెలుగుదేశం పార్టీ వినుకొండ పట్టణ, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జి.వి.ఆంజనేయులు దంపతుల నివాళి వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు ఎన్టీఆర్‌ 101వ జయంతి సంద ర్భంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో సతీమణి లీలావతితో […]

Read More

దర్శిలో ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు

-నివాళులర్పించిన గొట్టిపాటి లక్ష్మి -కేక్‌ కట్‌ చేసి వృద్ధాశ్రమంలో అన్నదానం దర్శి: ఎన్టీఆర్‌ 101వ జయంతి సందర్భంగా ముండ్లమూరు, దర్శి టీడీపీ కార్యాలయాల్లో జరిగిన వేడుకల్లో దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి కేక్‌ కట్‌ చేసి నివాళులర్పించారు. వృద్దా శ్రమంలో అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, టీడీపీ నాయకులు గోరంట్ల రవికుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొట్టిపాటి […]

Read More

‘పాట’ లొల్లి!

-అందెశ్రీ పాటకు కీరవాణి సంగీతంపై వివాదం – కీరవాణికి ఆస్కార్ వచ్చినప్పుడు సన్మానించిన కేసీఆర్ – ఇంకా ఆంధ్రావాళ్ల పెత్తనమేంటన్న ఆర్ఎస్ ప్రవీణ్ – అంతకుముందు తెలంగాణ మ్యుజీషియన్ అసోసియేషన్ అభ్యంతరం – మేఘా కృష్ణారెడ్డి కాళేశ్వరం కట్టినప్పడు మాట్లాడలేదేం? -యాదాద్రి డిజైన్ ఆనంద్ సాయి చేసినప్పుడు గొంతు పెగలలేదేం? -అశోక్ తేజ అమరావతి గీతం రాసినప్పుడు అడ్డుకోలేదేం? – బీఆర్ఎస్ పై  సోషల్మీడియా వ్యంగ్యాస్త్రాలు ( మార్తి సుబ్రహ్మణ్యం) […]

Read More

ఎన్టీఆర్ లో ఇదో ‘పెద్దన్న’ కోణం

అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు సచివాలయంలో అయిదో దో.. ఆరవదో…అంతస్తులో ఉన్న ఆయన ఆఫీస్ కు వెళ్ళడానికి ప్రత్యేకం గా ఒక లిఫ్ట్ ఉండేది. ఆయన లిఫ్ట్ దగ్గరకు రాగానే భద్రతా కారణాల దృష్ట్యా మిగిలిన అన్ని లిఫ్టు లను ఆపేసే వారు. అన్న ఎన్టీఆర్ తన ఆఫీస్ లోపలకు వెళ్ళి కుర్చీలో కూర్చున్న తరువాతే లిఫ్టు లు మళ్ళీ పని చేసేవి.!! అన్నగారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ […]

Read More

ఎన్టీఆర్‌ స్ఫూర్తితో ప్రతి అడుగు ప్రజల కోసం

-టీడీపీ నాయకులు, కార్యకర్తలకు చంద్రబాబు సందేశం -101వ జయంతి సందర్భంగా స్మరించుకుంటూ నివాళి అమరావతి, మహానాడు: ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మంగళవా రం ఆయనను స్మరించుకుంటూ సందేశమిచ్చారు. తెలుగు వెలుగు, తెలుగుజాతికి స్ఫూర్తి, కీర్తి అన్న ఎన్టీఆర్‌. ఆ మహనీయుడి 101వ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ అన్నగారి సేవలను స్మరించుకుందాం. క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే తపనే ఒక సామాన్య రైతుబిడ్డ అయిన […]

Read More

చార్లెట్‌లో ఘనంగా ఎన్టీఆర్‌ జయంతి ఉత్సవాలు

మహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, అభిమానుల ఆరాధ్యరాముడు నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను చార్లెట్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ అభిమానులు, టీడీపీ సానుభూతిపరు లు హాజరై నివాళులర్పించారు. ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం చార్లెట్‌ నుంచి ఎంతోమంది ఎన్నారైలు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి వారివారి నియోజకవర్గాల్లో ప్రచారం చేసి వచ్చారు. వారంతా తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని, కూటమి […]

Read More

మండలి బుద్ధప్రసాద్‌ వివాహానికి ఎన్టీఆర్‌

-జ్ఞాపకాలను పంచుకున్న అవనిగడ్డ టీడీపీ అభ్యర్థి -తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రదాత ఎన్టీఆర్‌ ప్రశంస -జయంతి సందర్భంగా ఘన నివాళి అవనిగడ్డ, మహానాడు: తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రదాత ఎన్టీఆర్‌ అని అవనిగడ్డ టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌ కొనియాడారు. మంగళవారం ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా అవని గడ్డలో ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తన వివాహానికి ఎన్టీఆర్‌ స్వయంగా హాజరైన ఫొటోలను సోషల్‌ మీడియా వేదిక ద్వారా పంచుకున్నారు. […]

Read More