పిన్నెల్లిపై ఈసీకి నిమ్మగడ్డ ఫిర్యాదు

అమరావతి: మాచర్ల నియోజకవర్గం పాల్వాయిలో ఈవీఎం ధ్వంసానికి పాల్పడిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ప్రతినిధి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఫిర్యాదు చేశారు. భవిష్యత్తులో ఎవరూ అలాంటి సాహసం చేయకుండా చర్యలు ఉండాలని కోరారు. ఇందుకు సంబంధించి పోలింగ్‌ బూత్‌ వీడియోను అందజేశారు.

Read More

నేడు ఛలో మాచర్లకు టీడీపీ పిలుపు

బాధితుల పరామర్శకు నిర్ణయం మాచర్ల, మహానాడు ఎన్నికల సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలో దాడులకు గురైన బాధితులను పరామర్శించేందుకు గురువారం ఉదయం 9 గంటలకు గుంటూరులోని మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి నివాసం నుంచి ఛలో మాచర్ల కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, నక్కా ఆనంద్‌బాబు, వర్ల రామయ్య, బోండా ఉమ, కొమ్మాలపాటి శ్రీధర్‌, జి.వి.ఆంజనేయులు, జూలకంటి బ్రహ్మానంద రెడ్డి […]

Read More

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

-జిల్లాలో రౌడీషీటర్లు, పాతనేరస్తులపై నిఘా -సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్‌ మార్చ్‌ -కార్డన్‌ సెర్చ్‌తో విస్తృత తనిఖీలు -ఎస్పీ తుషార్‌ డూండి ఆదేశం గుంటూరు: జిల్లాలో రౌడీషీటర్లు, పాత నేరస్తులు, అనుమానితుల ఇళ్లల్లో విస్తృత తనిఖీలు, కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించాలని అధికారులను జిల్లా ఎస్పీ తుషార్‌ డూండి ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహిస్తూ ఎలాం టి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలని సూచించారు. జిల్లాలో ఎన్నికల పోలింగ్‌ కౌంటింగ్‌ […]

Read More

స్ట్రాంగ్‌ రూమ్‌ ను పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ

-ఏఎన్‌యూలో కంట్రోల్‌ రూమ్‌, సీసీ కెమెరాల తనిఖీ -మీడియా సెంటర్‌, పార్కింగ్‌కు సూచనలు గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం, ఏడు శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎం లు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూములను కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎం.వేణుగోపాల్‌ రెడ్డి, జిల్లా ఎస్పీ తుషార్‌ డూండి, సంయుక్త కలెక్టర్‌ జి.రాజకుమారి, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ కీర్తి చేకూరి, తెనాలి సబ్‌ కలెక్టర్‌ ప్రఖార్‌ జైన్‌, […]

Read More

ఈవీఎం ధ్వంసంపై డీజీపీకి ఫిర్యాదు

-ఫుటేజ్‌ను అందజేసిన టీడీపీ బృందం -పిన్నెల్లిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ నరసరావుపేట, మహానాడు: పల్నాడు జిల్లాలో ఈవీఎం ధ్వంసం ఘటనపై టీడీపీ నేతలు వర్ల రామయ్య, దేవి నేని ఉమ, జూలకంటి బ్రహ్మారెడ్డి, ఏ.ఎస్‌.రామకృష్ణ డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన ఫుటేజ్‌ను డీజీపీకి అందజేశా రు. ఎమ్మెల్యే పిన్నెల్లిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు […]

Read More

అవును.. ఆంధ్రా పోలీసులు సిగ్గుపడాల్సిందే!

– పిన్నెల్లిని పట్టుకోలేరా?.. హవ్వ! వీళ్లేం పోలీసులు? – సోషల్‌మీడియాలో పోస్టింగులు పెట్టిన వారిని వేరే రాష్ట్రానికి వెళ్లి మరీ పట్టుకొచ్చారే? – ఎంపి రఘురామకృష్ణంరాజును అర్ధరాత్రి అరెస్టు చేశారే? – జగన్‌పై రాయి వేసిన వారిని గుర్తించారే? – మరి పిన్నెల్లిని మాత్రం పట్టుకోలేరా? – ఆయన ఫోన్లపై ఇంటలిజన్స్ నిఘా ఉండదా? – ఆరోజే పోలింగ్ ఆఫీసర్ ఎందుకు ఫిర్యాదు చేయలేదు? – ఈవీఎం ధ్వంసంపై సీఈఓ […]

Read More

పిన్నెల్లిపై పోలీసు కేసు

అజ్ఞాతంలోకి గాయపడ్డ శేషగిరిరావు మాచర్ల : పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలంలోని పాల్వాయ్ గేట్ లో ఎన్నికల రోజున పోలింగ్ కేంద్రం లో ఈవిఎం ను ధ్వంసం చేసిన మాచర్ల ఎమ్యెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై పోలిసులు కేసు నమోదు చేశారు ఈ నెల 13 న ఎమ్యెల్యే పిన్నెల్లి తన అనుచరులతో పోలింగ్ బూత్ నెంబరు 202 ను ధ్వంసం చేయగా అక్కడే ఉన్న టీడీపీ […]

Read More

చంద్రబాబును ఓడించడం వైసిపి తరం కాదు

* ఎనిమిదవ సారి గెలుపు ఖాయం * సిఎం పదవి చేపట్టడం తథ్యం – టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్ బి సుధాకర్ రెడ్డి ధీమా చిత్తూరు, మే 22 : కుప్పంలో చంద్రబాబును ఓడించడం వైసిపి నేతల తరం కాదని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి సవాలు విసిరారు. ఆ మేరకు ఆయన చిత్తూరులో మీడియాకు వీడియో విడుదల చేసారు. […]

Read More

జన్మభూమికి బ్రేక్‌ పడింది

ప్రయాణీకులకు ఆ మూడుగంటలు నరకమే విశాఖపట్నం: ట్రైన్‌ బోగీ లింక్‌ కట్‌ అవ్వడంతో జన్మభూమి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ ప్రెస్‌ మూడుగంటలుగా నిలిచిపోయింది. విశాఖపట్టణం నుంచి విజయవాడ వైపు వెళ్లే జన్మభూమి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ బయలుదేరిన 2 నిమిషాలకే అవుట్‌ కట్స్‌ దగ్గర్ద ఏసీ బోగీ లింక్‌ తెగిపోయి ఆగింది. దీంతో అధికారులు ట్రైన్‌ను వెనక్కి తీసుకొచ్చి స్టేషన్‌లో నిలిపారు. ఉదయం 6:20 నుంచి ట్రైన్‌ నిలిచిపోవడంతో ప్రయాణికులు అక్కడే ఉండిపోయారు.

Read More

బీసీ డిక్లరేషన్‌ ఏమైంది రేవంత్‌?

-లక్ష కోట్ల బడ్జెట్‌ అమలు చేస్తున్నారా? -రిజర్వేషన్లను 55 శాతానికి పెంచుతారా? -సివిల్‌ కాంట్రాక్టులు, వైన్స్‌లో రిజర్వేషన్లు ఇస్తున్నారా? -బీఆర్‌ఎస్‌ నేత గట్టు రామచంద్రరావు ప్రశ్నలు హైదరాబాద్‌, మహానాడు: బీఆర్‌ఎస్‌ నేత గట్టు రామచంద్రరావు బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ బీసీల కిచ్చిన హామీలు తుంగలో తొక్కుతోందని మండిపడ్డారు. కామారెడ్డిలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్‌ పార్టీ మరచిపోయిందన్నారు. స్థానిక […]

Read More