దాతృత్వం చాటుకుంటున్న దాతలు…వెల్లువలా విరాళాలు

విజయవాడ : సీఎం సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. వరద బాధితులకు సహాయం అందించేందుకు ముందుకు రావాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుతో దాతల నుండి స్పందన పెద్ద ఎత్తున లభిస్తోంది. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో సీఎం చంద్రబాబును రాజకీయ పార్టీల నేతలు, పలు వ్యాపార సంస్థల అధినేతలు, ఉద్యోగులు, ప్రముఖులు, కార్మిక సంఘాల నాయకులు కలిసి విరాళాలను చెక్కు, నగదు రూపంలో అందించారు. […]

Read More

భారీగా తగ్గనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

లీటర్‌కు 4 నుంచి 6 రూపాయలు తగ్గింపు? పెట్రోల్‌, డీజిల్‌ ధరలను దేశ వ్యాప్తంగా తగ్గించాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. కాగా, చమురు ధరలు ఈ ఏడాది జనవరి నుంచి కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీంతోనే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే, మార్కెట్‌లో ముడిచమురు ధరలు క్రమంగా తగ్గుతున్న సంగతి తెలిసిందే. గత 10 ఏళ్లలో జూన్‌ 2022లో గరిష్ఠంగా బ్యారెల్‌ ధర 115 డాలర్లుగా […]

Read More

వేసవి కాలంలోనే మరమ్మతు చేయకనే ఈ విపత్తు

( టి. లక్ష్మీనారాయణ) కృష్ణా డెల్టా వ్యవస్థలో అంతర్భాగమైన ఏలూరు కాలువను ఎనికేపాడు వద్ద బుడమేరు సొరంగ మార్గంలో దాటుతుంది. ఆ సొరంగ మార్గం సగానికి సగం మూసుకుపోయిందని, వరద ప్రవాహం ఏడెనిమిది వేల క్యూసెక్కులకు మించిలేదని ఒక ఇంజనీర్ నాకు చెప్పడంతో అక్కడికి వెళ్ళి చూడాలనుకొన్నాను. నేను, గోపాలకృష్ణగారు అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించాం. బోటులో బుడమేరు వరద నీటిలో ఒక గట్టు నుండి మరొక గట్టు వరకు వెళ్ళాం. […]

Read More

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి

-ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: గుంటూరు జిల్లాలో మొట్టమొదటి సారిగా జాబ్ మేళాను నిర్వహించబోతున్నామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. శుక్రవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మెగా జాబ్ మేళా బ్రోచర్ ను హెచ్ ఆర్ & కో ప్రతినిధులు, ఎన్డీయే కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు […]

Read More

బాలకృష్ణా రెడ్డి మృతి దిగ్భ్రాంతికరం

– కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, మహానాడు: ప్రముఖ తెలంగాణవాది, మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి మృతి దిగ్భ్రాంతికరం… వారు మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. చిన్నతనం నుంచి జాతీయవాద రాజకీయాలకు, బీజేపీతో సన్నిహితంగా ఉంటూ […]

Read More

గ్రామీణ రహదారుల పునరుద్ధరణ కోసం రూ.24 కోట్లు మంజూరు

– మంత్రి సీతక్క హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో చెరువులు, కుంటలు, వాగులు ఇతర జలాశయాలపై నిర్మించిన అక్రమ కట్టడాలను గుర్తించి, వాటి పూర్తి వివరాలతో వెంటనే నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటిసరఫరాల శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని గ్రామీణ రహదారుల పునరుద్ధరణ కోసం తక్షణావసరంగా రూ.24 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.  ఆమె సచివాలయంలో తమ శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్, కమిషనర్‌ అనితా రామచంద్రన్‌లతో […]

Read More

రైతన్నలారా.. రుణమాఫీ కాలేదనే కారణంతో ఆత్మహత్యలు చేసుకోకండి

– రుణమాఫీ కాలేదని ఆత్మహత్య చేసుకున్న రైతు మృతదేహాన్ని గాంధీలో సందర్శించిన హరీష్ రావు హైదరాబాద్: రుణమాఫీ కాలేదన్న కారణంతో మేడ్చల్ కు చెందిన రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. పంట పండించే రైతన్న ప్రాణం కోల్పోయి గాంధీ ఆసుపత్రి మార్చురీలో ఉండటం మనస్సును కలిచివేసింది. రైతన్నలారా.. రుణమాఫీ కాలేదనే కారణంతో దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి. ధైర్యాన్ని కోల్పోకండి.బిఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. ప్రతి రైతుకు […]

Read More

జిట్టా బాలకృష్ణ రెడ్డి మృతికి సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుడు  జిట్టా బాలకృష్ణారెడ్డి  అకాల మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మంచి మిత్రుడిని, సన్నిహితుడిని కోల్పోయానని  ఆవేదన చెందారు. యువతను ఐక్యం చేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు జిట్టా అని  సీఎం అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. […]

Read More

వరద బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం

– ఎమ్మెల్యే కన్నా లక్ష్మినారాయణ సత్తెనపల్లి, మహానాడు: వరద బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే కన్నా లక్ష్మినారాయణ భరోసా ఇచ్చారు. 15వ డివిజన్ గాంధీ కాలనీ లో యద్ద ప్రాతిపదికన జరుగుతున్న వరద సహాయక చర్యలు ఎమ్మెల్యే శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితుల వద్దకు వెళ్ళి నిత్యావసర సరుకులు సరఫరా చేసి, ధైర్యం చెప్పారు.

Read More

జిట్టా కన్నుమూత

భువనగిరి: బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. బ్రెయిన్‌ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయన గత కొంతకాలంగా సికింద్రాబాద్‌ యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు భువనగిరికి తరలించారు. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత జిట్టా బాలకృష్ణారెడ్డి పార్టీ యువజన సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. కానీ, 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ […]

Read More