చిరు వ్యాపార‌స్తుల‌కి తోపుడు బండ్లు పంపిణీ

విజ‌య‌వాడ : ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో చిరు వ్యాపారం చేసుకునేందుకు ఇబ్బంది ప‌డుతున్న ఇద్ద‌రు చిరు వ్యాపారుల‌కి గురువారం గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్లమెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో విజ‌యవాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ తోపుడు బండ్ల అంద‌జేశారు. 54వ డివిజ‌న్ వించిపేట లో నివ‌సించే ఎమ్.తిరుప‌త‌మ్మ‌, 51వ డివిజ‌న్ శ్రీనివాస‌మ‌హ‌ల్ సెంట‌ర్ కి చెందిన మావూరి వెంక‌ట్రావు ల‌కు కూర‌గాయ‌ల వ్యాపారం చేసుకునేందుకు ఈ తోపుడు బండ్లను ఎన్టీఆర్ […]

Read More

ర‌త‌న్ టాటా నిష్క్ర‌మ‌ణ భార‌త జాతికి తీర‌ని లోటు

టాటా మృతికి ఎంపి కేశినేని శివ‌నాథ్ సంతాపం విజ‌య‌వాడ : దేశ పారిశ్రామిక, వాణిజ్య రంగ పురోగ‌తిలో కీల‌క‌పాత్ర పోషించిన అసాధార‌ణ మాన‌వ‌తావాది ర‌త‌న్ టాటా మృతి భాధాక‌రం. ఆయ‌న మ‌ర‌ణం పారిశ్రామిక రంగానికే కాకుండా సమాజ సంక్షేమాన్ని ప్రగతిని కాంక్షించే ప్రతి ఒక్కరికీ తీరని లోటని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. ర‌త‌న్ టాటా పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు […]

Read More

సీఎంఆర్ఎఫ్ కు రూ.3.50 లక్షల విరాళం

సీఎం చంద్రబాబుకు అందజేసిన మంత్రి సవిత అమరావతి : విజయవాడ వరద బాధితులకు ఆర్థిక సాయం నిమిత్తం పెనుకొండ నియోజక వర్గ దాతలు అందజేసిన రూ.3.50 లక్షలను సీఎంఆర్ఎఫ్ కు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత అందజేశారు. ఈ మేరకు గురువారం మంత్రిమండలి సమావేశం అనంతరం సీఎం చంద్రబాబునాయుడుకు మంత్రి చెక్ లను అందజేశారు. పెనుకొండ పట్టణానికి చెందిన ప్రగతి, రేవతి, బాబా […]

Read More

చంద్రబాబు డెడికేషన్, పవన్ డిక్లరేషన్ లపై హర్షం

-ఆలయాల్లో అర్చకులకే ప్రాధాన్యత..కూటమి ప్రభుత్వ జీవో.223 పై ఒకపక్క హర్షం, మరోపక్క అనుమానం… -దేవాదాయ శాఖ ఈవోలు, ఏసీలు, డీసీలు, కమిషనర్ తో సహా దేవాలయ అర్చకులపై, ఆగమ సాంప్రదాయాలపై నియంతృత్వ పాలన… -దేవాదాయ శాఖను ప్రక్షాళన చేసే వరకు అర్చకులకు,భక్తులకు అనుమానాలే,అవమానాలే… -గత ప్రభుత్వంలో పనిచేసిన ఎండోమెంట్ కమిషనర్ ని ఇంతవరకు తొలగించలేదు… -అధికారులుగా తప్పుడు దృవీకరణ పత్రాలతో ప్రమోషన్లు… -దేవాదాయ శాఖలో పనిచేస్తున్న అన్య మతస్తుల్ని తక్షణమే […]

Read More

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని భూస్థాపితం

– యువతకు ఎమ్మెల్యీ జీవీ పిలుపు వినుకొండ, మహానాడు: త్వరలో జరగబోతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత కొట్టే దెబ్బకు మళ్లీ వైసీపీ లేవకూడదని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నప్పుడే జగన్‌ లాంటి నియంత కొమ్ములు వంచిన యువతరం, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలతో ఆ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయాలని కోరారు. ఉద్యోగాల్లేకుండా, ఉపాధి లేకుండా అయిదేళ్ల పాటు సాగించిన విధ్వంసపు పాలనను […]

Read More

18 ఏళ్లకే ఎత్తైన శిఖరాలన్నీ ఎక్కేశాడు!

నేపాల్ కు చెందిన నిమా రింజీ షెర్పా చరిత్ర సృష్టించారు. ప్రపంచంలో 8వేల మీటర్లకంటే ఎత్తున్న 14 శిఖరాలనూ 18 ఏళ్లకే ఆయన అధిరోహించారు. బుధవారం ఉదయం టిబెట్ లోని 8027 మీటర్ల ఎత్తున్న శీష పంగ్మా పర్వత శిఖరాన్ని చేరుకోవడం ద్వారా ఆయన ఈ రికార్డును అందుకున్నారు. ఈ పర్వత శిఖరాలను సమీపించే కొద్దీ మనిషికి సరిపడా ఆక్సిజన్ ఉండదు. ఈ నేపథ్యంలో ఈ 14 శిఖరాలను అధిరోహించడాన్ని […]

Read More

రెడ్‌ బుక్‌ ఏమైనా పెద్ద విషయమా?

చంద్రబాబు ప్రభుత్వం దుష్ట సంప్రదాయానికి తెర లేపింది మేమైతే గుడ్‌ బుక్‌ రాస్తున్నాం పార్టీ కోసం కష్టపడే వారి వివరాలన్నీ అందులో రాస్తున్నాం.. వారికి తప్పకుండా మంచి అవకాశాలు, ప్రమోషన్లు కల్పిస్తాం  ఐదేళ్ల పాలనలో ప్రతి ఇంటికి మంచి చేశాం చేసిన మంచి ప్రతి ఇంట్లో బ్రతికే ఉంది మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చాం  మన పాలన సమయంలో అనేక సంక్షోభాలు కోవిడ్‌ లాంటి మహా సంక్షోభాన్ని ఎదుర్కొన్నాం […]

Read More

మహోన్నత వ్యక్తి రతన్ టాటా

– బీజేపీ ఘన నివాళి విజయవాడ, మహానాడు: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఇక లేరన్న విషయం దేశాన్ని శోకసంద్రంలో ముంచేసింది… దేశం సేవలో పరితపించిన మహోన్నత వ్యక్తి రతన్ టాటా అని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) పలువురు రాష్ట్ర నేతలు గుర్తు చేసుకున్నారు. పార్టీ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ రతన్ టాటా చిత్రపటానికి పూలమాల వేసి, ఘన నివాళులు అర్పించారు. రాష్ట్ర కార్యాలయంలో గురువారం […]

Read More

విద్యా శాఖా మంత్రి – పంచకట్టు పెద్దమనిషి!

-ఏకాగ్రతతో సమస్యను విని – పరిష్కరించారు! – ఏఐఎస్ఎఫ్‌ పూర్వ జాతీయ ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ ప్రజల చేత ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన పాలకులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరిగే ఆందోళనలను, ఉద్యమాలను ప్రజాస్వామ్య స్ఫూర్తితో పరిగణలోకి తీసుకోవాలి… సమస్యలను వినాలి… విజ్ఞతతో ఆలోచించాలి, పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్‌ పూర్వ జాతీయ ప్రధాన కార్యదర్శి టి.లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. లాఠీలతో అణచివేస్తామంటే, ప్రజలు కర్రుకాల్చి, వాతలు పెట్టి, పదవీ భ్రష్టులను చేస్తారు. సుపరిపాలన […]

Read More

రతన్ టాటా జీవితం మార్గదర్శకం

– మంత్రి జనార్దన్‌ రెడ్డి అమరావతి, మహానాడు: దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణంపై రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. రతన్ టాటా మరణం దేశానికి, పారిశ్రామిక రంగానికి తీరని లోటు. విలువలు, విశ్వసనీయత, మానవత్వం కలబోసిన మహానీయుడు రతన్ టాటా.. ఆదర్శప్రాయుడైన రతన్ టాటా జీవితం యువతకు మార్గదర్శకం, అనుసరణీయం.. ఆయన ఆత్మకు శాంతి […]

Read More