తొలి తెలుగు ఆది కవయిత్రి మొల్ల

• తెలుగుజాతి గర్వించే రచయిత్రి మొల్ల • మొల్లను ఆదర్శంగా తీసుకుని బాలికలు ఉన్నత చదువులు చదవాలి • నన్నయ్య ఆది కవి అయితే మొల్ల ఆది కవయిత్రి • తెలుగు సాహిత్య చరిత్రలో మొల్లకు ప్రత్యేక స్థానం • అచ్చ తెలుగు పదాలతో రామాయణం రచించిన మొదటి కవయిత్రి మొల్ల • ప్రతి ఒక్కరూ మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలి • చేతివృత్తులు, కులవృత్తులను కాపాడుకోవాలి – రాష్ట్ర ఎక్సైజ్, […]

Read More

అది ముమ్మాటికీ జగన్ మేడ్ మిస్టేక్

ఏలేరు వరద నష్టం..మాన్ మేడ్ మిస్టేక్..యస్..జగన్ మేడ్ మిస్టేక్ రివర్స్ టెండరింగ్ పేరుతో ఏలేరు ఆధునికీకరణను అటకెక్కించిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం, అధికారుల అప్రమత్తత, నిరంతర పర్యవేక్షణతోనే భారీ నష్టం తప్పింది నిరంతరం వరద బాధితుల మధ్యే ఉన్న సీఎం చంద్రబాబు నాయుడిని ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించడం హాస్యాస్పదం జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన చూస్తుంటే…పిచ్చి ముదిరి పాకాన పడినట్టోంది నెల్లూరులో మీడియాతో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో […]

Read More

కవితను సురక్షితంగా తీసుకొచ్చిన బాబు సర్కారు

-కువైట్ లో ఉపాధి కోసం వెళ్లి ఇబ్బందులు పడుతున్న తిరుపతి కవితను స్వదేశానికి సురక్షితంగా తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమరావతి: ఉపాధి కోసం కువైట్ వెళ్లి పనిప్రదేశంలో ఇబ్బందులు పడుతున్న అన్నమయ్య జిల్లా తంబేపల్లి మండలం నారాయణ రెడ్డి పల్లి గ్రామానికి చెందిన తిరుపతి కవిత అనే మహిళను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సూచనల మేరకు స్పందించిన ప్రవాసాంధ్రుల సాధికారత, […]

Read More

డ్రైన్ల మీద ఆక్రమణల తొలగింపు

గుంటూరు, మహానాడు: నగరంలో వర్షం నీరు డ్రైన్లలోకి మాత్రమే వెళ్ళాలని, డ్రైన్ల మీద ఆక్రమణల తొలగింపు ప్రారంభించామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం కొత్తపేట ఓల్డ్ క్లబ్ రోడ్, రైలు పేట, పొత్తూరి వారి తోట, గుంటూరువారి తోట తదితర ప్రాంతాల్లో పర్యటించి, డ్రైన్ల ఆక్రమణలు గమనించి, తొలగింపు పనులపై క్షేత్ర స్థాయి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.

Read More

ఉప ఖజానా కార్యాలయ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

పెదకూరపాడు, మహానాడు: పట్టణంలో నూతనంగా నిర్మించనున్న ఉప ఖజానా(సబ్ ట్రెజరీ) కార్యాలయ పనులకు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ శంకుస్థాపన చేశారు. కోటి ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఉప ఖజానా కార్యాలయ నూతన భవనాన్ని నిర్మించనున్నారు. ఈ భవనానికి ఎమ్మెల్యే… అధికారులు, స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉద్యోగులు ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న నూతన భవన […]

Read More

అతి భయంకర బాడీ బిల్డర్ 36 ఏళ్ళ వయసులో మృతి!

బెలారస్: ప్రతీ రోజూ 2.5 కిలోల మాంసం ఆరగించి, ప్రపంచంలోనే అతి భయంకరమైన బాడీ బిల్డర్ గా పేరుపొందిన ఇల్లియా యెఫిమ్ చిక్ 36 ఏళ్ల వయసులోనే ఈ లోకాన్ని వీడాడు. గుండెపోటుకు గురైన అతను, ఆపై కోమాలోకి వెళ్ళి కొద్ది రోజులకు మృతి చెందినట్టు సమాచారం. రోజుకు 16,500 కేలరీల ఆహారం తీసుకుంటానని, ఇందులో 2.5 కిలోల మాంసం కూడా ఉంటుందని గతంలో ఇల్లియా వెల్లడించాడు. రోజుకు ఏడు […]

Read More

కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం

– బైక్ మెకానిక్‌లకు టూల్ కిట్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే జీవీ వినుకొండ, మహానాడు: మెకానిక్‌లు, నిర్మాణరంగ కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉండి వారికి గౌరవప్రదమై జీవితం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. కష్టపడి పనిచేసే ప్రతికుటుంబం సంతోషంగా ఉండాలని…., అందులో తమవంతు సాయం ఉండడం ఎంతో సంతృప్తినిచ్చే విషయంగా భావిస్తానన్నారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం పెద్దసంఖ్యలో బైక్ మెకానిక్‌లకు […]

Read More

పోర్ట్ బ్లెయిర్ పేరు ఇకపై “శ్రీ విజయపురం”

అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును “శ్రీ విజయపురం”గా కేంద్ర ప్రభుత్వం మార్చింది. అండమాన్ రాజధానిగా “శ్రీ విజయపురం”ని మారుస్తున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.

Read More

115 జీవోను రద్దు చేయాలి

సత్తెనపల్లి, మహానాడు: 115 జీవోను రద్దు చేయాలని కోరుతూ సత్తెనపల్లి ఏరియా వైద్యశాలలోని స్టాఫ్ నర్సులు శనివారం ఏరియా వైద్యశాలలో ఆందోళన చేశారు. ఎన్నో ఏళ్ళుగా కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న స్టాప్ నర్సులను కాదని ఏఎన్ఎం లకు పదోన్నతులు కల్పిస్తూ విడుదల చేసిన జీవోను రద్దు చేయాలన్నారు. జీవో వల్ల తమ భవిష్యత్తులో రెగ్యులర్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో ప్రభుత్వం […]

Read More

3 నెలల్లో 400 కొత్త బస్సులు కొన్న ఘనత కూటమి సర్కారుది

– భవిష్యత్తులో వినుకొండలో అతిపెద్ద మోడ్రన్ బస్టాండ్ – రెండు కొత్త బస్సులు ప్రారంభించిన ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వినుకొండ, మహానాడు: అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఆర్టీసీకి 400 కొత్తబస్సులు కొన్ని ఘనత కూటమి ప్రభుత్వానిదేనని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. కొత్తబస్సులతో పాటు బస్టాండ్‌ల ఆధునీకరణపై కూడా దృష్టి పెట్టి ప్రజారవాణకు కొత్తరూపు కల్పిస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే […]

Read More