ఎమ్మెల్యే కామినేనికి త్రుటిలో తప్పిన ప్రమాదం

కైకలూరు, మహానాడు: ఎమ్మెల్యే కామినేనికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లా కైకలూరు మండలం, పందిరిపల్లి గూడెం వద్ద కామినేని శ్రీనివాస్ వాహనం కొల్లేరులోకి వెళ్ళిపోయింది. అయితే, అధికారులు, నాయకుల అప్రమత్తతో ప్రమాదం తప్పింది.

Read More

రూ. 13,35,450 విలువ గల పశుదాణా పంపిణీ

– సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ కొల్లూరు, మహానాడు: కృష్ణానది వరద నీరు బాగా పెరిగి కృష్ణా బ్యారేజి దిగువున ఉన్న లోతట్టు ప్రాంతాలైన కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె ప్రాంతాల్లోని గాజుల్లంక, పెసర్లంక, పెదలంక, చింతల్లంక, ఈపూర్లంక, సుగ్గుంలంక, చిలుముర్లంక, కనిగిర్లంక, అన్నవరపులంక, కొత్తూర్లంక పంట పొలాలు వరద ముంపునకు గురయ్యాయి. దీంతొ పశువులమేతకు బాగా ఇబ్బంది ఏర్పడింది. పశుగ్రాస కొరతను దృష్టిలో ఉంచుకొని సంగం డెయిరీ […]

Read More

వరద ప్రాంతాల్లో జోరుగా పారిశుద్ధ్య పనులు

– పరిశీలించిన మంత్రి నారాయణ విజయవాడ, మహానాడు: విజయవాడలోని వరద ప్రాంతాల్లో జోరుగా పారిశుద్ధ్య పనులు జరుగుతున్నాయి. పాయకపురంలో వరద ముంపు ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. రైతు బజార్ రోడ్డులో వరద నీరు ఉన్న ప్రాంతాల్లో బాధితులను పరామర్శించి, బాగోగులు తెలుసుకున్నారు. పారిశుద్ధ్య పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. శానిటేషన్ లో భాగంగా డ్రైనేజీ పై బ్లీచింగ్ చల్లారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ […]

Read More

అరాచక పాలన…. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌!

• సోమవారం బ్లాక్ డేగా ప్రకటించాం.. • జగన్ రెడ్డి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎవర్నీ వదలడు • నాడు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని చట్టాన్ని చుట్టంలా వాడుకున్నాడు • చంద్రబాబును అక్రమంగా 53 రోజులు జైల్లో పెట్టించాడు • స్కిల్ డెవలప్ మెంట్లో రూ.3000 కోట్ల మోసం అని.. 30 పైసలు కూడా బయట పెట్టలేకపోయారు • నేడు పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు బెంగళూరులో కూర్చుని పచ్చి […]

Read More

విరాళాల వెల్లువ

అమరావతి, మహానాడు: వరద బాధితులను ఆదుకునే నిమిత్తం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి లోకేష్‌కు సోమవారం పలువురు ప్రముఖులు విరాళాలు అందజేశారు. గూడురు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్, నియోజకవర్గ టీడీపీ నేతలు కలిసి రూ.34,47,442 లు, హైదరాబాద్ కు చెందిన ప్రకాశ్ ఆర్ట్స్ ఛైర్మన్ సీడీవీ సుబ్బారావు రూ.25 లక్షలు, చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన డాలర్స్ దివాకర్ రెడ్డి రూ.10 లక్షలు, విజయవాడకు చెందిన పీవీఎస్ లేబరేటరీస్ అధినేత పీవీ […]

Read More

మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సహాయక కార్యక్రమాల్లో ముందుకెళ్తాం

– కృష్ణలంకలో పర్యటించిన మంత్రి కొలుసు పార్థసారథి విజయవాడ: మాకేం కాదు.. ప్రస్తుతం మమ్మల్ని బాగా చూసుకునే ముఖ్యమంత్రి, మంత్రులు ఉన్నారు.. అంటూ మేము ఎక్కడికి వెళ్లినా ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.. ఆ విశ్వాసమే, ఆ నమ్మకమే సహాయక చర్యలను మరింత ముమ్మరంగా చేపట్టేందుకు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తోంది అని గృహ నిర్మాణం; సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. మంత్రి సోమవారం విజయవాడ, […]

Read More

వైద్య సిబ్బంది సైనికుల్లా ప‌నిచేయాలి

-వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ పెద్ద య‌జ్ఙాన్నే చేప‌ట్టింది -190 ఉచిత వైద్య శిబిరాల్ని ఏర్పాటు చేశాం -వెయ్యికి పైగా సిబ్బంది క్షేత్ర స్థాయిలో ప‌నిచేస్తున్నారు -ల‌క్ష‌ మందికి పైగా మెడిక‌ల్ క్యాంపుల్లో వైద్య సేవ‌ల్ని పొందారు -ఇంటింటికీ అత్య‌వ‌స‌ర మెడిక‌ల్ కిట్లు అంద‌జేశాం -వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో వైద్య సేవ‌లందించ‌డంలో వైద్య ఆరోగ్య శాఖ మందుంది -ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దిశానిర్దేశంతోనే తాము నిరంత‌ర‌మూ ప‌నిచేస్తున్నాం -వైద్య […]

Read More

వరద బాధితులకు యూబీఐ ఆపన్న హస్తం

– ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా 500 కుటుంబాలకు నిత్యవసర సరుకుల కిట్ల పంపిణీ విజయవాడ: వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు ఆపన్న హస్తం అందించేందుకు లీడ్ బ్యాంక్ యూబీఐ ముందుకు కదిలింది. సోమవారం సింగ్ నగర్, శాంతినగర్ కాలనీలో వరద ప్రభావిత ప్రజలకు బట్టలు, నిత్యవసర సరుకులతో కూడిన కిట్లను అందించింది. యూబీఐ విజయవాడ జోనల్ కార్యాలయం ఆధ్వర్యంలో ఎంపీ కేశినేని శివనాథ్ […]

Read More

ప్రణాళికలు అమలు…ఆందోళన వద్దు

వరద బాధితులకు మంత్రి సవిత భరోసా అమరావతి : వరద బాధితులను అన్ని విధాలా ఆదుకోడానికి సీఎం చంద్రబాబునాయుడు ప్రణాళికలు అమలు చేస్తున్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత భరోస ఇచ్చారు. సోమవారం విజయవాడ నగరం 54, 55, 56 డివిజన్లలో పర్యటించారు. ముందుగా 54 డివిజన్ లో ని పంజా సెంటర్ మహబూబ్ సుభానీ స్ట్రీట్, […]

Read More

మేము సైతం…వరద బాధితులకు సాయం కోసం

– సీఎం చంద్రబాబును కలిసి పెద్ద ఎత్తున విరాళాలు అందించిన పలువురు దాతలు – వరద బాధితుల కోసం తోచిన సాయంతో ముందుకు రావాలన్న సీఎం పిలుపునకు భారీ స్పందన అమరావతి: వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో స్థిరపడిన తెలుగువారు బాధితులను ఆదుకునేందుకు తమ వంతు చేయూతనిస్తున్నారు. వరద బాధితులను అందే […]

Read More