ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొట్టిన ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాం

– విచారణలో ఒక్కో అంశం బయటకు వస్తోంది – అందరికీ అన్నం పెట్టే అన్నదాతలకు నష్టం కలిగించాలనుకునే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు.. – మా ప్రభుత్వం నిర్మాణం పరంగా దృష్టిసారిస్తుంటే ప్రతిపక్షం విధ్వంసం దిశగా ముందుకెళ్తోంది – ఘటనపై గౌరవ ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా ఉన్నారు – కౌంటర్ వెయిట్ల పునరుద్ధరణ పనులను రెండు రోజుల్లో పూర్తిచేస్తాం – మీడియాతో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు […]

Read More

నష్టపోయిన ప్రతి ఇంటికీ నష్టపరిహారం

• వరద నష్టం అంచనా వేయటానికి మొత్తం 1,700 ఎన్యుమరేషన్ బృందాల ఏర్పాటు • నష్టం అంచనా నమోదుకు ప్రత్యేక యాప్‌ • త్వరితగతిన శానిటేషన్ ప్రక్రియ పూర్తికి చర్యలు • ప్రజలు, పంట దెబ్బతిన్న రైతులు ఎవరూ అధైర్యపడవద్దు, ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుంది • ప్రజలకు భరోసా కల్పించే లక్ష్యంతో పని చేస్తున్నాం • విపత్కర పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు నాయుడు అవలంభిస్తున్న విధానాలు, వ్యవహరిస్తున్న తీరుపై […]

Read More

బుడమేరు ప్రవాహిక ప్రాంతాలలో రెడ్ అలెర్ట్

-లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలి రావాలి -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు బుడమేరు ప్రవాహిక ప్రాంతాల్లో లోతట్టు ప్రదేశాలలో నివసిస్తున్న ప్రజలు వరద ముంపు ఉండటం వలన వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలిరావాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం ఆదేశాలు జారీ చేశారు. పరీవాహక ప్రాంతంలో నిరంతరంయంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో, భారీ వర్షపాతం అంచనా వేసినందున, […]

Read More

ఏలేరు పరివాహక ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

– ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ – అధికారులతో పాటు ఇర్రిపాక ఏలేరు నది తీరాన వాటర్ అవుట్ ఫ్లో ప్రతిక్షణం పరిశీలన జగ్గంపేట: అధిక వర్షాలతో ఏలేరు నది నిండు కుండ మారడంతో ఏలేరు నదిలో నీటిని విడుదల చేయడం జరిగింది. 8వ తేదీ ఆదివారం అర్ధరాత్రి వరకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధికారులతో కలిసి, ఎప్పటికప్పుడు నీటి ఉధృతిని పర్యవేక్షించారు ఇర్రిపాక గ్రామంలోకి నీరు రాకుండా జెసిబి లతో […]

Read More

ఎమ్మెల్యే బోనెలకు బాధితుల కోసం విరాళాలు

సీతానగరం: కాసాపేట గ్రామానికి చెందిన మాజీ జడ్పిటిసి, టీడీపినేత తెంటు వెంకటప్పలనాయుడు తుఫాన్ బాధితుల కోసం 25 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రకు అందజేశారు. నియోజకవర్గంలోని టిడిపి బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున విరాళాలు అందజేయాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర విజ్ఞప్తి చేశారు.

Read More

54, 55,56 డివిజన్ లో పర్యటించిన మంత్రి సవిత

విజయవాడ: పంజా సెంటర్ మహబూబ్ సుభానీ స్ట్రీట్, గుల్లాం అబ్బాస్ స్ట్రీట్ , వించిపేటలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇస్లాం పేట సెంటర్ లో పారిశుద్ధ్య పనులు పరిశీలించి అనంతరం,వించిపేట ఉర్దూ ప్రాథమిక పాఠశాలను పరిశీలించిన మంత్రి సవిత. పాఠశాల శుభ్రం చేసి తరగతులు ప్రారంభించడం పై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. వరద సాయం, వైద్య శిబిరాల నిర్వహణ,మంచి నీటి సరఫరా , […]

Read More

వినుకొండలో ఇండియన్ ఆర్మీ ర్యాలీ

– ప్రారంభించిన ఎమ్మెల్యే జీవీ వినుకొండ, మహానాడు: టెరిటోరియల్ ఆర్మీ 75 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సైనిక సిబ్బంది దేశవ్యాప్త సైకిల్ ర్యాలీ చేపట్టారు. కాశ్మీర్ లోని సియాచిన్ బేస్ నుంచి మొదలైన ఆర్మీ సైకిల్ యాత్ర ఆదివారం వినుకొండకు చేరుకుంది. సోమవారం ఉదయం వెన్నెల మార్కెట్ వద్ద నుండి మొదలైన ఆర్మీ ర్యాలీని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వారి సతీమణి శివశక్తి లీల అంజన్ ఫౌండేషన్ చైర్మన్ […]

Read More

కానిస్టేబుల్ సస్పెన్షన్‌

గుంటూరు, మహానాడు: ఓ ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ హనుమంతురావు కోర్టులో పనిచేసే ఉద్యోగినికి అసభ్యకర పోస్టులు పెడుతూ వేధించేవాడు. ఆమె పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన అనంతరం, నిర్ధారణ కావడంతో సస్పెండ్ చేశారు.

Read More

నాలుగువారాల్లో చర్యలు తీసుకోండి

– లేకపోతే మేమే సుమోటోగా విచారణ చేస్తాం – పార్టీ మారిన ఎమ్మెల్యేలకు హైకోర్టు షాక్ – తెలంగాణ స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్: పార్టీ మారి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చే తీర్పునిచ్చింది . సదరు ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. తాము చెప్పినట్లుగా నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే.. సుమోటోగా కేసు […]

Read More

కర్మ ఎవరినీ వదిలిపెట్టదు

– బుడమేరు నుండి ఓ చిన్ని పాఠం “బుడమేరు” ఇది నది కాదు చిన్న ఏరు. దీనికి బెజవాడ దుఃఖదాయిని అని మరో పేరు కూడా. మైలవరం కొండల్లో పుట్టి బెజవాడ మీదుగా కొల్లేరు లో కలిసే ఏరు. ఏరు పుట్టిన చోటుకి బెజవాడకి మధ్య దూరం కేవలం నలభై కిలోమీటర్లు కంటే తక్కువే ఉంటుంది. మరి ఇంత చిన్న ఏరు, ఇంత తక్కువ దూరం మాత్రమే ప్రయాణించే ఏరు […]

Read More