కేసరపల్లి లో రైతులు తో ముఖాముఖి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ గన్నవరం మండలం కేశరపల్లి గ్రామంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పంటనష్టం పరిశీలించారు.అనంతరంజరిగిన రైతు సభలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రైతులతో ముఖాముఖి నిర్వహించారు.ఈ సందర్భంగా రైతుల సమస్యలను బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి హిందీ లో రైతుల సమస్యలు తర్జుమా చేసి వివరించారు. అదేవిధంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ […]
Read Moreమూడో గండి పూడ్చివేత పనులు ప్రారంభం
విజయవాడ, మహానాడు: బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు శరవేగంగా సాగుతున్నాయి. మంత్రులు లోకేష్, నిమ్మల రామానాయుడు సారథ్యంలో రెండు గండ్లు పూడ్చివేత పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. మూడో గండి పనులు ప్రారంభమయ్యాయి. మంత్రి లోకేష్ డ్రోన్ లైవ్ ద్వారా సూచనలు ఇస్తూ పనులను పర్యవేక్షిస్తున్నారు. గండ్ల పూడ్చివేత పురోగతిపై మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ లతో కలిసి కమాండ్ కంట్రోల్ నుంచి లోకేష్ సమీక్షిస్తున్నారు. విరాళాలు […]
Read Moreవాటీస్ దిస్ వెంకటలక్ష్మీ?
మహిళా కమిషన్లో ఇంకా ‘గజ్జల’ మోత హోదా లేకపోయినా వెంకటలక్ష్మి హడావిడి మహిళా ‘చైరు’ పట్టుకుని వేళ్లాడుతున్న ‘పర్సన్’ గత నెల లోనే ముగిసిన ఏపీ మహిళా కమీషన్ ఛైర్పర్సన్ పదవీకాలం అయినా ఛైర్పర్సన్ హోదాలోనే కొనసాగుతూ ఉత్తర్వులు ఇస్తున్న గజ్జల వెంకట లక్ష్మి (సుబ్బు) ఏపీ మహిళా కమిషన్ చట్టం ప్రకారం మెంబర్ / ఛైర్పర్సన్ నియామకం అయిన తర్వాత, గరిష్టంగా ఐదు సంవత్సరాలు ఆ పదవిలో కొనసాగగలరు. […]
Read Moreబాబు ఇలా.. జగన్ అలా!
– లైంగిక ఆరోపణలొచ్చిన ఎమ్మెల్యే ఆదిమూలంపై టీడీపీ వేటు – బాధితురాలు ఆరోపించిన రోజునే ఎమ్మెల్యే సస్పెండ్ – నేరం రుజువైతే పార్టీ నుంచి బహిష్కరణ – బాబుకు భిన్నంగా జగన్ తీరు – అవంతి, అంబటి, మాధవ్, విజయసాయి, దువ్వాడపై ఆరోపణలు – వీడియోలకెక్కిన అవంతి, మాధవ్, విజయసాయి, దువ్వాడ రాసలీలల యవ్వారం – ఎమ్మెల్సీ అనంతబాబుపై హత్యారోపణలు – ముంబయి నటి జిత్వానీపైనా వైసీపీ నేతల లైంగిక […]
Read Moreకొల్లేటి లంక ప్రాంతాల్లో వరద ఉద్ధృతి
– ప్రజలను అప్రమత్తం చేసిన ఎమ్మెల్యే చింతమనేని ఏలూరు, మహానాడు: ఏలూరు రూరల్ మండలంలోని కొల్లేటి, పరిసర గ్రామాల్లో నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురువారం మరోసారి కొల్లేటి లంక గ్రామాల్లో పర్యటించారు. రహదారిపై వరద నీరు ప్రవహిస్తూ ఉండటం, క్రమేపీ నీటి ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక కూటమి నాయకులు, గ్రామస్తులు, అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం, చాటపర్రు […]
Read Moreజైనూర్ ఘటనను తీవ్రంగా ఖండించిన వీహెచ్పి
– బాధితురాలికి కార్పొరేట్ వైద్యం అందించాలి – నిందితులను కఠినంగా శిక్షించాలి – దోషులకు మద్దతు పలుకుతున్న స్థానిక డిఎస్పిని సస్పెండ్ చేయాలి – గిరిజన ప్రాంతంలో చట్ట వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ముస్లింలను ఖాళీ చేయించాలి – రాష్ట్ర ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి చెప్పాలి – గిరిజన మహిళలపై దాడిని ఖండిస్తూ.. మానవహక్కులు, మహిళా సంఘాలు స్పందించాలి హైదరాబాద్: సభ్య సమాజం విస్తు పోయేలా చోటు చేసుకున్న […]
Read Moreనిత్యావసర సరుకులు పంపిణీకి ఏర్పాట్లు
విజయవాడ: వరద బాధితులకు ఏవిధంగా ప్రభుత్వం సహాయం అందించాలన్న దానిపై ముఖ్యంగా నిత్యావసర సరుకుల పంపిణీపై మంత్రుల బృందం చర్చించింది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చం నాయుడు,గృహ నిర్మాణం,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి,పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ లతో కూడిన మంత్రుల బృందం అధికారులతో కలిసి గురువారం […]
Read Moreబుడమేరు ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన
– గండ్లుపడిన ప్రాంతాలను పరిశీలించిన సీఎం అమరావతి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఉదయం కలెక్టరేట్ లో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు సీఎంను కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చారు. వారి నుంచి విరాళాలు తీసుకున్న అనంతరం సిఎం ఎనికేపాడు వెళ్లారు. అక్కడ నుంచి పొలాల మీదుగా ప్రయాణించి రైవస్ కాలువ, ఏలూరు కాలువ దాటి వెళ్లి బుడమేరు […]
Read Moreమేమంతా బాగున్నామని చంద్రబాబుకు చెప్పండి
• మంత్రి సవితతో పాత రాజరాజేశ్వరి పేట వాసులు • మీ బాధ్యత మాది • వరద బాధితులతో మంత్రి సవిత • 56వ డివిజన్ లో పర్యటన • ఇంటింటికీ వెళ్లి మందులు, ఆహారం పంపిణీ చేసిన మంత్రి విజయవాడ : మా కోసం నడుంలోతు నీటిలో వస్తున్నారు. మేమంతా కోలుకున్నాం… బాగున్నాం… చంద్రబాబు బాగుండాలి…అని మంత్రి సవితతో పాత రాజరాజేశ్వరి పేట వాసులు తెలిపారు. ఇంటింటికీ వెళ్లిన […]
Read Moreబాధితులకు అండగా ఉంటాం
– కృష్ణలంకలోని 21,22 వ వార్డుల్లో పర్యటించిన గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి విజయవాడ: వరద ప్రాంతాల్లోని ప్రజలు పరిశుభ్రతను పాటించాలని, అంటు రోగాలు ప్రభల కుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి మంత్రి ఆదేశించారు. బాధితులకు అందుతున్న సహాయం గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు సహాయక చర్యలో ఎంత మాత్రం అలసత్వం వహించవద్దని మంత్రి […]
Read More