– ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట, మహానాడు: జనావాసాల్లో చోటుచేసుకున్న ఆక్రమణల తొలగింపు, డ్రెయినేజీల్లో పూడిక తీతతోనే భారీవర్షాల సమయంలో ముంపు సమస్యల నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుందని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేట పట్టణంలో సాధించిన ఫలితాలే అందుకు నిదర్శమన్నారు. గత నెల రోజులుగా ఆక్రమణలు తొలగిస్తుంటే అభ్యంతరాలు చెప్పిన వారే ఇప్పుడు ఫలితాలు చూసి అభినందిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారాయన. […]
Read Moreభారీ వర్షాలపై గంట గంటకూ మంత్రి లోకేష్ సమీక్ష
మంగళగిరి, మహానాడు: మంగళగిరి నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఎప్పటికపుడు అధికారులతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పార్టీ కార్యాలయ కంట్రోల్ రూమ్ ద్వారా గంటగంటకూ పరిస్థితులను వాకబు చేస్తూ సహాయ చర్యలపై అధికారులకు సూచనలు ఇస్తున్నారు. వరద ముంపునకు గురైన రత్నాల చెరువు ప్రాంత వాసులకు తక్షణమే సహాయం అందించాలనిఆదేశించారు. భారీవర్షం కారణంగా బ్లాక్ అయిన రోడ్లను […]
Read Moreఅధైర్యపడొద్దు – అండగా ఉంటాం!
– అవసరమైన ప్రాంతాల్లో రోడ్లు, డ్రెయిన్లు నిర్మిస్తాం – గుంటూరులోని నీట మునిగిన ప్రాంతాల్లో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని పర్యటన – మోకాళ్ల లోతు నీళ్లలో ఇంటింటికీ వెళ్ళి బాధితులకు పరామర్శ గుంటూరు, మహానాడు: కాలనీలు చూస్తుంటే బాధ కలుగుతోంది. 50 ఏళ్ళలో ఎన్నడూలేని విధంగా వర్షాలు కురిశాయి. ఇంటింటికీ వెళ్లి ప్రజల బాధలను విన్నాం. వారికి అవసరమైన పునరావాస ఏర్పాట్లు చేశాం. డ్రెయిన్లు, రోడ్లు సరిగా లేనందున […]
Read Moreప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు: తుపాను ప్రభావం ఇంకా ఉన్న నేపథ్యంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, రేషన్ సకాలంలో అందించాలని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ… ప్రజలను పునరావాస కేంద్రాలకు రావాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని శానిటైజేషన్ రేషన్ సకాలంలో అందించాలని అధికారులకు సూచించారు. ఈ […]
Read Moreశ్రీశైలానికి రాకపోకలు నిలిపివేత
శ్రీశైలం, మహానాడు: భారీ వర్షాల కారణంగా ఘాట్ రోడ్లో కొండచరియలు పడుతున్న నేపథ్యంలో మన్ననూరు చెక్ పోస్ట్ నుంచి శ్రీశైలానికి వాహన రాకపోకలు నిలిపివేశారు. ఈ మేరకు అచ్చంపేట డిఎస్పీ శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. ప్రస్తుతానికి శ్రీశైలం-హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులు వాయిదా వేసుకోవాలని సూచించారు. యాత్రికులు ఈ విషయాన్ని గమనించి పోలీస్ శాఖకు సహకరించాలన్నారు. కాగా, అల్ప పీడనం కారణంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలు చోట్ల […]
Read Moreలంక ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించండి
– అధికారులకు ఎమ్మెల్యే ఆనందబాబు ఆదేశం బాపట్ల, మహానాడు: వేమూరు నియోజకవర్గం కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లోని వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను, కొల్లూరు దగ్గర గల అరవింద్ వారధి వరద ప్రభావిత ప్రాంతాలను మాజీ మంత్రి, వేమూరు శాసనసభ్యుడు నక్కా ఆనందబాబు ఆదివారం పరిశీలించారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి 7 లక్షల క్యూసెక్కుల దాటి వరద ప్రవహిస్తూ ఉండటంతో కొల్లూరు మండలం, భట్టిప్రోలు మండలం లోని లంక గ్రామాల్లో పర్యటించారు. […]
Read Moreనాగరత్నమ్మ కుటుంబానికి రూ. 5లక్షల పరిహారం పంపిణీ
– ఘన నివాళులర్పించిన మంత్రి లోకేష్ గుంటూరు, మహానాడు: జిల్లాలో భారీ వర్షాల కారణంగా మంగళగిరి పట్టణం కొత్తపేటలో కొండచరియలు విరిగిపడి మృతి చెందిన నాగరత్నమ్మ(88) భౌతిక కాయానికి ఆదివారం ఉదయం రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఆర్టిజి శాఖల మంత్రి నారా లోకేష్ నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల పరిహారం అందించారు. అనంతరం శనివారం కొండ చరియలు […]
Read Moreగుంటూరులో గంజాయి మాట వినపడకూడదు
– పోలీసు అధికారులతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని గుంటూరు, మహానాడు: గుంటూరులో ఎక్కడా గంజాయి అనే మాట వినపడకూడదు. గంజాయిపై ఉక్కుపాదం మోపండి అని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నీట మునిగిన ప్రాంతాల్లో డాక్టర్ పెమ్మసాని ఆదివారం పర్యటించారు. ఈ క్రమంలో సుద్దపల్లి డొంక ప్రియాంక గార్డెన్స్ ప్రాంతంలో మహిళలు […]
Read Moreముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే గద్దె పర్యటన
విజయవాడ, మహానాడు: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ముంపు గురైన ప్రాంతాల్లో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ స్థానిక కార్పొరేటర్ జాస్తి సాంబశివరావుతో కలిసి శనివారం ఉదయం పర్యటించారు. 4వ డివిజన్ పరిధిలోని శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీ, భారతీనగర్, సి.టి.ఓ కాలనీ, వెంకటేశ్వరనగర్, అంబేద్కర్ నగర్, సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ, గుణదల హరిజన వాడలతో పాటు పలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడున్న పరిస్థితులపై స్థానిక నాయకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. […]
Read Moreఅధికార గణం 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి
– టెలి కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం హైదరాబాద్, మహానాడు: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష జరిపారు. సీనియర్ మంత్రులు భట్టి, ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల, దామోదర రాజనర్సింహ, జూపల్లి తదితరులతో ఫోన్లో రివ్యూ చేసి అప్రమత్తం చేశారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ… సీఎస్, డీజీపీ, మున్సిపల్, కరెంట్, పంచాయతీ రాజ్, హైడ్రా, […]
Read More