– భద్రతా లోపాలు ఉన్న ప్లాంట్లను మూసేయండి – ఏపీ సీసీ చీఫ్ షర్మిలా రెడ్డి డిమాండ్ విజయవాడ, మహానాడు: అచ్యుతాపురం మృత్యుఘోషకు, దారుణ ఘటనకు బాధ్యులు, అటు లాభాల కోసం మాత్రమే నడిచే వ్యాపారాలు, వారితో కలిసిపోయి జనాల బతుకులను బుగ్గిపాలు చేస్తున్న ప్రభుత్వాలు. పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా..? బాధిత కుటుంబాల కన్నీళ్లు ఆగుతాయా..? అని ఏపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి అన్నారు. గత ఏడాడి చివరిలోనే ‘ఎసెన్షియా […]
Read More2019-24 మధ్య రాష్ట్రంలో చీకటి యుగం!
– రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోనసీమ జిల్లా, మహానాడు: రాష్ట్రంలో 2014- 19 మధ్య కాలం స్వర్ణ యుగమైతే 2019-24 మధ్య చీకటి యుగం నడిచిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కోనసీమ జిల్లాలోని స్వర్ణ వానపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన గ్రామ సభలో పాల్గొని, మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13, 226 అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి […]
Read Moreగ్రామ పంచాయతీలను మళ్లీ అభివృద్ధి బాట పట్టిస్తాం
గత ప్రభుత్వం సర్పంచులను ఉత్సవ విగ్రహాల్లా మార్చింది. నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎంత ముఖ్యమో…గ్రామాభివృద్ధికి సర్పంచి అంతే ముఖ్యం ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి, ప్రతి ప్రాంతానికి మౌలిక వసతులు కల్పిస్తాం మా ప్రభుత్వం రాగానే రూ.998 కోట్లు పంచాయతీలకు విడుదల చేశాం…మరో రూ.1,100 కోట్లు విడుదల చేయబోతున్నాం. ఉపాధి హామీ పని దినాలు 15 కోట్ల నుండి 21.50 కోట్లకు పెంపు సమాజానికి చేటు చేసే వ్యక్తులకు ప్రజలు దూరంగా […]
Read Moreనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ
– చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత బాపట్ల, మహానాడు: చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను అమలు చేయనుందని చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత వెల్లడించారు. బాపట్ల జిల్లా ఐలవరం గ్రామంలోని ఖాదీ గ్రామోద్యోగ సంఘం ఆవరణలో ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన […]
Read Moreక్రీడలకు తెలంగాణలో సౌకర్యాలున్నాయ్…
– కేంద్ర మంత్రి మాండవీయకు తెలిపిన సీఎం రేవంత్ న్యూఢిల్లీ: జాతీయ, అంతర్జాతీయ క్రీడలు నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు తెలంగాణలో ఉన్నాయని కేంద్ర మంత్రి మాండవీయకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సీఎం కేంద్ర క్రీడా, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్ ఎల్ మాండవీయతో శుక్రవారం భేటీ అయ్యారు. సీఎంతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి […]
Read Moreకూటమి పాలనలో గ్రామీణాభివృద్ధి చిగురులు తొడుగుతోంది..
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే కన్నా సత్తెనపల్లి, మహానాడు: రాష్ట్రంలో కూటమి పాలనలో గ్రామీణాభివృద్ధి నేడు చిగురులు తొడుగుతోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సత్తెనపల్లి రూరల్ మండలం, నందిగామలో శుక్రవారం జరిగిన గ్రామ సభలో కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని, మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామీణ స్వరాజ్యానికి పెద్ద పీట వేశారు. జీవం కోల్పోయిన పంచాయతీ వ్యవస్థకు చంద్రబాబు ఊపిరి ఊది బతికిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లపాటు […]
Read Moreమాజీ స్పీకర్ కు ఝలక్!
– మరికొద్ది రోజుల్లో తేలనున్న నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ బాగోతం అమరావతి, మహానాడు: మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం బండారం బయటపడనుంది. సీతారాం నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ పై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ కి గురువారం ఎమ్మెల్యే కూన రవికుమార్, శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సాధికార కమిటీ కన్వీనర్ పల్లి సురేష్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులోని వివరాలివి. సీతారాం… హైదరాబాదు, ఎల్బీనగర్ లో గల […]
Read More‘వారధి’లో విదేశీ మహిళ వినతి
– సమస్యలు పరిష్కారమే మాధ్యేయం – రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ విజయవాడ, మహానాడు: యుకే కు చెందిన స్టార్ట్ ప్ సిఇఒ నాటలీ భారతీయ జనతాపార్టీ(బీజేపీ) రాష్ట్ర కార్యాలయం లో వారధి కార్యక్రమం లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్య కుమార్ యాదవ్ ని కలిసి పలు సమస్యలు పై చర్చించారు. నాటలీ సాంకేతిక రంగాల్లో ను ఎడ్యుకేషన్ రంగం లో […]
Read Moreతమ్ముళ్లు దందాలు చేసుకోవచ్చు..సెబీ చైర్పర్సన్ ఆదాని సంస్థలో షేర్స్ కొనుక్కోవద్దా?
రాహుల్ గాంధీ కి భార్య ఉందని, పిల్లలు ఉన్నారని ఫొటోలతో సహా వార్త రాశారు ఆ ఫోటో లో ఉంది రాహుల్ గాంధీ సతీమణా కాదా? బ్లిట్జ్ మ్యాగజైన్ లో వచ్చిన వార్తపై రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదు? అదానీని రాష్ట్రం లో పెట్టుబడులు పెట్టాలని రేవంత్ రెడ్డి ఎందుకు ఆహ్వానించినట్టు? – భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందన్ […]
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న చిరంజీవి- ఆనం కుటుంబం
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని ప్రముఖ హీరో చిరంజీవి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుటుంబ సమేతంగా కలిసి గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఆలయ లాంచనాలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలను నిర్వహించి స్వామి వారి ఆశీర్వాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కొండ్రెడ్డి రితేష్ కుమార్ రెడ్డి,ఆనం కైవల్యా రెడ్డి, […]
Read More