దేశవ్యాప్తంగా వైద్యులకు భద్రత కల్పించాలి

కలకత్తాలో వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా వైద్యులపై ఇలాంటి ఘటనలు జరగడం అత్యంత బాధాకరం, విచారకరం నిందితులు ఎంతటి వారైనా అత్యంత కఠినంగా శిక్షించాలి ఈ పాశవిక ఘటనకు బాధ్యులైన దోషులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సందేశం ఇవ్వాలి ఐఎంఏ ప్రకటించిన వైద్య సేవల బంద్ కు ఎంపీ సంఘీభావం వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య […]

Read More

సమస్యలు పరిష్కరించడమే టీడీపీ లక్ష్యం

– అర్జీలు పారదర్శకంగా ఉంటే వెంటనే న్యాయం – గ్రీవెన్స్‌లో పార్టీ నేతలు అర్జీల స్వీకరణ మంగళగిరి, మహానాడు: ప్రజల సమస్యలు పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోందని.. వినతులతో వస్తున్న అర్జీదారులను సాదరంగా ఆహ్వానించి వారి నుండి వినతులు స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని.. పారదర్శకంగా ఉన్న అర్జీలకు వెంటనే న్యాయం జరుగుతోందని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నేతలు పేర్కొన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన […]

Read More

వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆళ్ళ నాని రాజీనామా!

ఏలూరు, మహానాడు: మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ నాని వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ… తొలుత ఏలూరు జిల్లా అధ్యక్ష, ఇన్‌చార్జి పదవులకు ఇటీవల రాజీనామా చేశా.. అప్పుడు నేను పార్టీకి రాజీనామా చేయలేదు.. నా వ్యక్తిగత కారణాల వల్ల ఇప్పుడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా […]

Read More

స్కూల్‌ ఆటోను ఢీకొన్న టిప్పర్‌

– విద్యార్థిని మృతి, ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అప్సిగూడ చౌరస్తా, మహానాడు: స్కూల్‌ ఆటోను టిప్పర్‌ ఢీకొన్న దుర్ఘటనలో విద్యార్థిని మృతి చెందగా, ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అప్సిగూడ చౌరస్తా వద్ద శనివారం ఉదయం ఏడు గంటల 50 నిమిషాలకు ఈ సంఘటన సంభవించింది. ఆర్టీసీ బస్సు వెనకాల ఉన్న ఆటోని… ఆటో వెనకాల నుండి టిప్పర్ లారీ ఢీకొట్టింది. దీంతో ఆటో.. ఆర్టీసీ బస్సు కిందికు […]

Read More

రేవంత్ రెడ్డిది నోరా మోరా?

వస్తవా? పోదామా… రేవంత్ రెడ్డి? ప్లేసు, డేటు, టైము నువ్వే చెప్పు ఏ జిల్లాకు పోదాం, ఏ నియోజకవర్గానికి పోదాం పరిపాలనలో ఫ్లాప్. తొండి చేయడంలో తోపు.. బూతులు మాట్లాడంలో టాపు తప్పు అయ్యింది అని క్షమాపణ అడుగు దమ్ముంటే రుణమాఫీ మీద శ్వేత పత్రం విడుదల చేయండి. తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు దొంగతనం చేసిన దొంగనే […]

Read More

ఈ పురుగు ధర.. అక్షరాలా 75 లక్షలట

(జానకీదేవి, తణుకు) నమ్మలేకపోయినా ఇది నమ్మాల్సిన నిజం. అసలు ఒక కీటకమేమిటి? అన్నేసి లక్షల ధర పలకడమేమిటని కదా మీ అందరి ఆశ్చర్యం? అవును. మరదే ఆశ్చర్యం! వివరాలు తెలిస్తే నోరెళ్లబెట్టాలంతే. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకాలలో ‘స్టాగ్ బీటిల్’ ఒకటి. ఈ పురుగును ప్రమాదకర వ్యాధులకు సంబంధించిన మందుల తయారీ కోసం పెద్ద ఎత్తున ఫార్మా కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. దానివల్ల అంతరించిపోయే కీటకాల జాతుల జాబితాలో స్టాగ్ […]

Read More

హత్యాచార ఘటన లో పరిహారం వద్దన్న తండ్రి

కోల్‌కతా: హత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్ తండ్రి ప్రభుత్వ పరిహారాన్ని నిరాకరించారు.’నా కుమార్తె మరణానికి పరిహారంగా డబ్బు తీసుకుంటే అది ఆమెను బాధిస్తుంది.అందుకే వద్దని చెప్పా. నా కూతురికోసం లక్షలాది మంది పోరాటం చేస్తున్నారు.వారంతా నా కూతుళ్లు, కొడుకులే.కేసు విచారణలో ఉన్నందున CBIకి ఇచ్చిన వివరాలను బయట చెప్పలేను. నిందితులను కఠినంగా శిక్షిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.’ అని తెలిపారు.

Read More

మానవత్వం చాటుకున్న మంత్రి కొల్లు రవీంద్ర

అత్యంత బిజీ షెడ్యూల్లోనూ గుంటూరు వరకు వెళ్లి పరామర్శ క్యాన్సర్ చికిత్స పొందుతున్న వ్యక్తిగత గన్ మెన్ తండ్రి వైద్యానికి భరోసా గుంటూరు: బిజీ షెడ్యూల్ మధ్య కూడా తన మానవతా దృక్పథాన్ని చాటుకుని మనసున్న మనిషి అనిపించుకున్నారు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లురవీంద్ర. తన వ్యక్తిగత గన్ మెన్ వినోద్ తండ్రి క్యాన్సర్‌తో బాధపడుతూ గుంటూరు ఒమేగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం […]

Read More

బాబాయ్ పవన్ కోసం పిఠాపురంలో అబ్బాయ్ అపోలో ఆసుపత్రి

పవన్ కల్యాణ్‌కు రామ్ చరణ్ గిఫ్ట్ పిఠాపురాన్ని ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన రాంచరణ్ ,వరుణ్ తేజ్ ఆసుపత్రి నిర్మాణం కోసం ఇప్పటికే అక్కడ 10 ఎకరాలు కొనుగోలు పిఠాపురం ప్రజలకు చేరువకానున్న అత్యంత అధునాతన వైద్య సేవలు (రమణ) పిఠాపురం : జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు టాలీవుడ్ ప్రముఖ నటుడు రామ్‌చరణ్ అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నట్టు […]

Read More

కేంద్ర మంత్రి పాటిల్ ని కలిసిన సీఎం చంద్రబాబు నాయుడు

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జల శక్తి మంత్రివర్యులు సి ఆర్ పాటిల్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు భారీ ఎత్తున నిధులు కేటాయింపునకు తోడ్పడినందుకుగాను అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలు పాల్గొన్నారు. […]

Read More