– గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మంగళగిరి, మహానాడు: వైసీపీలో అడుగడుగునా అవినీతిపరులే ఉన్నారని, తప్పు చేసి అడ్డంగా దొరికినా ప్రభుత్వంపై కావాలనే బురదజల్లే ప్రయత్నం జోగి రమేష్ చేస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మండిపడ్డారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గడిచిన 2 నెలల నుంచి ప్రజాక్షేమమే లక్ష్యంగా […]
Read Moreఅన్న క్యాంటీన్ ల కోసం పేదలంతా నిరీక్షణ
– సూపర్ సిక్స్ హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం – ప్రజల్లోనే ఉండాలనేది మా సీఎం అభిమతం – గుంటూరులో అన్న క్యాంటీన్ వద్ద ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ గుంటూరు, మహానాడు: అన్న క్యాంటీన్లు కోసం పేదలంతా ఎదురుచూస్తున్నారని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. మరికొద్ది గంటల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభానికి సిద్దమవుతుందటంతో బుధవారం గుంటూరులో అన్న క్యాంటీన్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి. […]
Read Moreమా పోటీ ఏపీ, కర్ణాటకతో కాదు.. ప్రపంచంతో!
10 ఏళ్లలో తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనేది మా సంకల్పం ఫోర్త్ సిటీ.. ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నాం రాష్ట్రంలోనే అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థ కాగ్నిజెంట్ ఫ్యూచర్ స్టేట్ తెలంగాణ కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్: అమెరికా, దక్షిణ కొరియా పది రోజుల పర్యటన తర్వాత ఈరోజే తిరిగి వచ్చాము. అమెరికా, కొరియాలో మేం కలిసిన […]
Read Moreరైతు లేకుంటే ఈ సమాజం లేదు.. మనం లేం
– అత్యాధునిక పరికరాల కొనుగోలుకు కూడా రుణం ఇచ్చే అవకాశం – కో ఆపరేటివ్ బ్యాంకుల్లో కూడా ముద్ర లోన్ అంటే ఏమిటో తెలియదు – ఆర్.యస్.యస్లో ఒక కొమ్మ సహకార భారతి – విజయవాడ బీజేపీ ఎమ్మెల్యే, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి విజయవాడ: పారిశ్రామికవేత్త ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే ఎన్నో లెక్కలు ఉంటాయ ని, రైతులు మాత్రమే ఎటువంటి లెక్కలు వేసుకోకుండా పని చేస్తారని […]
Read Moreఏపీలో కంపెనీల ఏర్పాటుకు సహకారం అందించండి
– పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ – మంత్రి టి.జి భరత్ ను కలిసిన ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కాన్సులేట్ జనరల్ సైలాయ్ జాకీ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు ఏర్పాటుచేసేందుకు సహకరించాలని ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కాన్సులేట్ జనరల్ సైలాయ్ జాకీ ను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ కోరారు. మంగళగిరిలో ఏపీఐఐసీ భవనంలో మంత్రి టి.జి భరత్ ను […]
Read Moreఎన్టీపీసీతో ఏపీ కీలక ఒప్పందం
– ప్రభుత్వ కార్యాలయాలపై 300మెగావాట్ల సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటు అమరావతి: ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలపై 300మెగావాట్ల సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఎన్టీపీసీ- ఆంధ్రప్రదేశ్ నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(ఏపీ నెడ్ క్యాప్) మధ్య ఒప్పందం జరిగినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్(ట్విటర్) […]
Read Moreరాజ్యసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ
హైదరాబాద్: తెలంగాణ నుంచి రాజ్యసభ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ ఉప ఎన్నికలో అభిషేక్ మను సింఘ్వీని బరిలో నిలపాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయించారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఎక్స్ వేదికగా కేసీ వేణుగోపాల్ ఈ విషయాన్ని […]
Read Moreప్రజాదర్బార్ లో విన్నపం… సీఎం చేతులమీదుగా ప్రోత్సాహకం
– రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం, ల్యాప్ ట్యాప్ ల అందజేత అమరావతి, మహానాడు: ప్రతిభకు పేదరికం అడ్డుకారాదన్నది రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ సిద్ధాంతం. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజాదర్బార్ ద్వారా తమవద్దకు వచ్చే ఎంతోమంది పేద విద్యార్థులకు మంత్రి లోకేష్ ఆపన్న హస్తం అందిస్తున్నారు. తాజాగా అగ్రదేశం అమెరికాలో యూత్ ఎక్స్చేంజి ప్రోగ్రామ్ కు ఎంపికైన ఇద్దరు ప్రతిభావంతులైన బాలికలకు లోకేష్ […]
Read Moreప్రతి ఇంటిపై మువ్వన్నెల జాతీయ జెండా
వాడవాడలా హర్ ఘర్ తిరంగా ర్యాలీలు స్వాతంత్ర్య సమరయోధులకు సత్కారం జిల్లాలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ ప్రతి ఇంటిపై మువ్వన్నెల జాతీయ పతాకను ఎగురవేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపు నిచ్చారు. హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమం […]
Read Moreఅదానీ విషయం లో రాహుల్ కరెక్టా.. రేవంత్ కరెక్టా.. కాంగ్రెస్ చెప్పాలి
అదానీ తో పోరాటానికి రాహుల్ ఓ వైపు పిలుపు నిస్తాడు.. రేవంత్ అదానీ తో దోస్తీ చేస్తాడు సీఎంఓ వెల్లడించిన వివరాల్లో 31 వేల 500 కోట్ల రూపాయల లెక్క తేలడం లేదు పది రోజుల ముందు ఆయన తమ్ముడు కంపెనీ ప్రారంభిస్తే దాంతో కూడా ఒప్పందం కుదుర్చుకుంటారా ? రేవంత్ తో ఒప్పందాలు కుదుర్చుకున్న వారిలో చంద్రబాబు దోస్తులు గోడీ ఫ్రాడ్ సంస్థగా తేలింది రేవంత్ కూడా రాజభోగాల […]
Read More