ఘనంగా హర్ ఘర్ తిరంగ ర్యాలీ

గుంటూరు, మహానాడు: భారతీయ జనతా యువమోర్చా గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో స్థానిక గుంటూరు హిందూ కాలేజ్ సెంటర్ వద్ద గాంధీ విగ్రహాన్ని శుభ్రం చేసి పూలమాల వేసి అక్కడ నుంచి ర్యాలీని మొదలు పెట్టింది. యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి తుంగ యశ్వంత్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగ యాత్ర లో భాగంగా సమాజంలో జాతీయ భావాల్ని పెంపొందించే దిశగా మంగళవారం జాతీయ జండా లతో పెద్ద ఎత్తున బైక్ […]

Read More

ఆదాని మోదీ బినామీ

– ఏపీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిలా రెడ్డి ఢిల్లీ: ఆదాని మోదీ బినామీ అని ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిలా రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం పై ఇక్కడ చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆమె విలేఖర్లకు వివరాలు అందించారు. దేశ వ్యాప్త కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ ల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ఇటీవల పార్లమెంట్ లో బిజెపి అనుసరించిన వైఖరి మీద […]

Read More

అక్రమ కేసులు… భూ కబ్జాలపై అధిక అర్జీలు

– విడదల రజినీ, కేకేరాజు అనుచరులపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు మంగళగిరి, మహానాడు: గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు పల్నాడులో ఒక్కోక్కటిగా బయటికి వస్తున్నాయి. పిడుగురాళ్లలో తనకు ఉన్న 2.14 ఎకరాల పొలాన్ని వైసీపీ నేతలు కబ్జా చేయడానికి కుట్ర పన్నితే… కోర్టులో కేసు వేయగా కోర్టు తనకే అనుకూలంగా తీర్పు ఇచ్చినా మళ్లీ ఆ భూమిలో 60 సెంట్లకు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి వైసీపీ నేత తరుక కిషోర్ […]

Read More

విపక్షం గొంతు నొక్కడమే పనిగా ప్రభుత్వం

– జోగి రాజీవ్‌ను విజయవాడలో ఏసీబీ అధికారులు అరెస్టు చేయడంపై మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ రాజమహేంద్రవరం: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలేవీ అమలు చేయకుండా, అన్నీ మర్చిపోయిన టీడీపీ కూటమి ప్రభుత్వం, విపక్షం గొంతు నొక్కడం, కక్ష సాధింపు లక్ష్యంగా పని చేస్తోందని మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆక్షేపించారు. మాజీ మంత్రి జోగి రమేష్‌పై కక్ష తీర్చుకోవడానికి అతడి కుమారుణ్ని టార్గెట్‌ చేయడం దారుణం అని […]

Read More

ప్ర‌భుత్వ డాక్ట‌ర్లు, సిబ్బంది వైఖ‌రిలో మార్పు రావాలి

వైద్య సేవ‌ల కోసం ప్ర‌భుత్వాసుప‌త్రులు ప్ర‌జ‌ల మొద‌టి ఎంపిక‌గా మారాలి ఆసుప‌త్రుల నిర్వ‌హ‌ణ, సేవ‌ల నాణ్య‌త మెరుగుప‌డాలి మార్పు కోసం స్వ‌ల్ప‌,మ‌ధ్య‌,దీర్ఘ‌కాలిక ప్ర‌ణాళిక‌ల్ని ప‌టిష్టంగా అమ‌లు చేయాలి ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త‌, స‌మ‌య పాల‌న, జ‌వాబుదారీ త‌నంతో ప్ర‌జ‌ల మెప్పు పొందవ‌చ్చు గ‌త ఐదేళ్లుగా వైసిపి ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యంతో గాడిత‌ప్పిన ప్ర‌భుత్వాసుప‌త్రులు రెండేళ్ల‌లో స‌మ‌గ్ర మార్పులు తెస్తామ‌న్న ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ప్ర‌భుత్వాసుప‌త్రులు, వైద్య క‌ళాశాల‌ల‌కు ఇక‌నుండి రేటింగ్ […]

Read More

మల బురద సమస్యను అధికమించేలా మొబైల్ సెప్టిక్ ట్రీట్‌మెంట్ యూనిట్

స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గంధం చంద్రుడు గంటకు 6000 లీటర్లను శుధ్ది చేయగల అత్యాధునిక సాంకేతికత మల బురద శుద్ది సమస్యను పరిష్కరించే క్రమంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. పారిశుద్ధ్య రంగంలో వినూత్న మార్పులు, సరికొత్త పరిష్కారాలను అన్వేషిస్తూ మల బురదను శుద్ది చేయగలిగిన మొబైల్ సెప్టిక్ ట్రీట్‌మెంట్ యూనిట్ లను […]

Read More

పేదోడి సొంతింటి కలను సాకారం చేద్దాం

మోదీ ప్రయత్నానికి సహకరించండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి లేఖ తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లులేని పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) ఫలాలను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి,కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఆ లేఖ యథాతథంగా.. గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ […]

Read More

నా భార్య‌పై నాకు పూర్తి న‌మ్మ‌కం ఉంది

అమెరికాలో ఉంటున్న మాధురి భ‌ర్త మ‌హేశ్ స్పంద‌న‌ ఆమె రాజ‌కీయంగా ఎదుగుతుంద‌నే కార‌ణంతో ఆరోప‌ణ‌లంటూ వ్యాఖ్య‌ ( శివశంకర్ చలువాది) వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి, దువ్వాడ వాణిల వ్య‌వ‌హారం రాష్ట్రవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. సినిమా క‌థ‌ల‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ట్విస్టింగ్‌ ఎపిసోడ్స్ ఈ వ్య‌వ‌హారంలో చోటు చేసుకున్నాయి. ఈ క్ర‌మంలో త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేసుకుని త‌న‌పై ట్రోలింగ్ చేస్తున్నారనే మ‌న‌స్థాపంతో… […]

Read More

సెప్టెంబర్ మొదటి వారం నుండి రెవిన్యూ సదస్సులు

ఉద్యోగుల బదిలీల కారణంగా వాయిదా నిజమైన అసైనీలకు న్యాయం చేసేందుకే భూముల రిజిస్ర్టేషన్లు నిలిపివేత రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ అమరావతి, ఆగస్టు 13: గతంలో నిర్ణయించినట్లుగా రెవిన్యూ సదస్సులను ఈ నెల 16 నుండి కాకుండా వాయిదా వేస్తూ సెప్టెంబరు మొదటి వారంలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. […]

Read More

టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో జగన్ ప్రభుత్వం భారీ స్కాం

– సుమారు రూ.700 కోట్ల టీడీఆర్ బాండ్ల అవినీతి – జగనే ప్రధాన సూత్రదారి – సిఐడి విచారణ జరుగుతుంది – మాజీ మంత్రి కారుమూరి, బాధ్యలైన అధికారులకు శిక్ష తప్పదు – ఎమ్మెల్సీ దువ్వాడ రాజీనామా చేస్తారా? జగనే సాగనంపుతారా? – అగ్రిగోల్డ్ ఆస్తుల మేతలో మాజీమంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ఎ2. – వైసీపీలో చాలామంది 420 లు ఉన్నారు – నాడు శాసనమండలి […]

Read More