భూకబ్జాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి టీడీపీ సీనియర్ నేత, డొక్కా మాణిక్య వరప్రసాద్ గుంటూరు, మహానాడు: విద్యాశాఖలో అనేక పథకాల అమలుకు మంత్రి నారా లోకేష్ నూతన ఒరవడితో ముందుకెళ్తున్నారని టీడీపీ సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. అబ్దుల్ కలాం, డొక్కా సీతమ్మ, సర్వేపల్లి రాధాకృష్ణ పేర్లతో విద్యావిధానంలో పథకాల అమలుకు నాంది పలకడం శుభపరిణామన్నారు. ఈ సందర్బంగా డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ… గతంలో ప్రతి విద్యా […]
Read Moreఐటీ రంగంలో ముందున్నారంటే అది బాబు చలవే
వి.ఆర్.కె ట్రస్ట్ ఆధ్వర్యంలో 275 సైకిళ్ళ పంపిణీ మాజీమంత్రి, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు వేమూరు, మహానాడు: అన్ని దేశాల్లో తెలుగు ప్రజలు ఐటీ రంగంలో ముందున్నారంటే అది చంద్రబాబు నాయుడు గతంలో వేసిన పునాదులేనని మాజీమంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. కొల్లూరు మండలం జువ్వలపాలెంలో వి.ఆర్.కె ట్రస్ట్ తరఫున స్కూల్ పిల్లలకు 275 సైకిళ్ళు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. […]
Read Moreప్రజలు మెచ్చే పాలన ఆరంభమైంది
కూటమి పాలనలో విద్యా వ్యవస్థకు నూతనోత్తేజం భరతమాత ముద్దు బిడ్డల పేర్లతో నూతన పథకాలకు శ్రీకారం ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు నరసరావుపేట, మహానాడు: ప్రజలకు ఏం కావాలో, రాష్ట్రాభివృద్ధికి ఏం చేయాలో ఆ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు. ఈ మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు జగన్ రెడ్డి పెట్టిన పేర్లను తొలగించి భరతమాత ముద్దు బిడ్డల పేర్లతో […]
Read Moreపేదల ఆకలి తీర్చినపుడే అసలైన సంతృప్తి
అన్న క్యాంటీన్ల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే డా౹౹చదలవాడ నరసరావుపేట, మహానాడు: పేదల ఆకలి తీర్చినపుడే రాజకీయ నాయకునిగా అసలైన సంతృప్తి కలుగుతుందని నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవిందబాబు అన్నారు. నరసరావుపేట పట్టణంలో నిర్మిస్తున్న అన్న క్యాంటీన్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అదే సమయంలో పట్టణంలో ప్రారంభం కానున్న మిగిలిన అన్న క్యాంటీన్ల పనుల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల ఆకలి తీర్చడానికి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు. […]
Read Moreరేవంత్ రెడ్డి నీచమైన సీఎం
రాష్ట్రంలో మాఫియా నడుపుతున్నారా? విద్యుత్ వినియోగదారులను కసాయి వాళ్లకు అప్పగించడానికి రేవంత్ రెడ్డి కుట్ర ఎక్కడైనా రైతుల దగ్గర స్మార్ట్ మీటర్లు ఉన్నాయో రేవంత్ రెడ్డి చెప్పాలి రేవంత్ రెడ్డి అబద్ధానికి పర్యాయ పదం మేము మీటర్లు పెట్టడానికి ఒప్పుకోలేదు విద్యుత్ బిల్లుల వసూలు ప్రయివేటు కంపెనీలకు మాజీ మంత్రి జి .జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలు,అబద్దాలతో అధికారంలోకి వచ్చింది.ఇపుడు అదే అబద్దాలతో పాలన సాగిస్తోంది. రేవంత్ రెడ్డి […]
Read Moreఅవనిగడ్డ ఇళ్ల నిర్మాణాలకు అవినీతి సెగగడ్డ
పక్కదారిపట్టిన స్టీల్, సిమెంట్ ఎమ్మెల్యే ఏం చేస్తారో? (సుబ్బారావు) అవనిగడ్డ: గత ప్రభుత్వంలో జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాల పేరిట జరిగిన అనేక అవినీతి, అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా అవనిగడ్డ నియోజకవర్గంలో తవ్వే కొద్ది అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. కొందరు అధికారుల బాధ్యత రాహిత్యంతో లబ్ధిదారులు నిండా మునిగిపోయారు. నియోజవర్గంలోని కొన్ని జగనన్న కాలనీల్లో జరిగిన అవినీతి మరెక్కడా జరగలేదు. అధికారుల నిర్లక్ష్యంతో అనేక తప్పులు జరిగాయి. పలుచోట్ల […]
Read Moreపెద్దిరెడ్డి పీఏ శశికాంత్ నివాసంలో ముగిసిన సోదాలు
మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో పోలీసుల విచారణ వేగవంతం గత రాత్రి నుంచి హైదరాబాదులోని శశికాంత్ నివాసంలో సోదాలు శశికాంత్ నివాసంలో భారీగా ఫైళ్లను గుర్తించిన పోలీసులు! హైదరాబాద్: మదనపల్లె ఫైళ్ల దగ్ధం వ్యవహారంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. హైదరాబాదులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి పీఏ శశికాంత్ నివాసంలో సోదాలు ముగిశాయి. ఏపీ పోలీసులు నిన్న రాత్రి నుంచి హైదరాబాదులోని అయ్యప్ప సొసైటీలో ఉన్న శశికాంత్ ఇంట్లో సోదాలు […]
Read Moreమత్స్యకారులకు చిక్కిన 1500 కిలోల భారీ చేప
మచిలీపట్నం: కృష్ణా జిల్లా మచిలీపట్నం గిలకలదిండి వద్ద సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు 1500 కిలోల టేకు చేప చిక్కింది. క్రేన్ సాయంతో దీన్ని బయటకు తీశారు. చెన్నైకు చెందిన వ్యాపారులు ఈ టేకు చేపను కొనుగోలు చేశారు. భారీ చేప చిక్కడంతో చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు.
Read Moreరేవంత్ గారూ.. లా ఆర్డరులో ఉందా?
అసెంబ్లీలో అడిగిన మరుసటి రోజే రెండు హత్యలా? ఇలాగైతే పెట్టుబడులు ఎలా వస్తాయి? ఎక్స్ లో రేవంత్ సర్కారుపై మాజీ మంత్రి హరీష్ ఫైర్ హైదరాబాద్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతలు పూర్తిగా గాడి తప్పాయి. 8 నెలల్లో 500 హత్యలు జరిగాయని నేను అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మర్నాడే హైదరాబాద్లో రెండు హత్యలు జరగడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. హోం మంత్రిత్వ శాఖను కూడా నిర్వహిస్తున్న […]
Read Moreఏపీ లోనే వ్యవసాయ ఖర్చు ఎక్కువ
ఒక్కో రైతు కుటుంబం పై సగటు అప్పు 2.45 లక్షలు భారత్ లో 11 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోతే అందులో 915 మంది ఏపీ వారే వై.సి.పి ప్రభుత్వం ఆపిన రైతు రుణమాఫీ రెండు విడతల బకాయిలను విడుదల చేయాలి రైతుల సమస్యలు, వ్యవసాయ విధానంపై శ్వేతపత్రం విడుదల చేయాలి ( వి. ఎల్. ప్రసాద్) కేంద్రం నుండి రాష్ట్రాల వరకూ సంక్షేమ పథకాలకు వెచ్చించే […]
Read More