– జాతీయ సైవాగమ సదస్సు తీర్మానం – రంగరాజన్ కు అర్చక శిరోమణి బిరుదు హైదరాబాద్: చెరువుగట్టు లోని శ్రీసోమేశ్వర శివజ్ఞానపీఠం, తెలంగాణ ఆదిశైవబ్రాహ్మణ అర్చకసంఘం దేవాదాయ ధర్మాదాయశాఖ సంయుక్త ఆధ్వర్యంలో త్రి దినాత్మక శైవాగమ జాతీయ సదస్సు వైభవముగా జరుగుతున్నది. వందల మంది శైవాగమ విద్వాంసుల ప్రవచనములతో పండితుల విశిష్టమైన ఉపన్యాసములతో, అనేకమంది ప్రధాన దేవాలయముల ప్రధానార్చకుల అనుభవముల పాఠములతో శైవాగమ జిజ్ఞాసులు ఉపస్థితులు కాగా, దక్షిణాది రాష్ట్రములగు […]
Read Moreరెండోసారి శాసనసభ్యునిగా ఎన్నిక మరింత బాధ్యత పెంచింది
-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ – గుంటూరులో వైవి రావు మిత్రమండలి ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారం గుంటూరు: మైలవరం నియోజకవర్గం నుంచి రెండోసారి శాసనసభ్యునిగా ఎన్నికవ్వడం తనకు మరింత బాధ్యత పెంచిందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. గుంటూరులో వి కన్వెన్షన్ హాల్లో వైవి రావు మిత్రమండలి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారికి, ఆయన సతీమణి శిరీష కి, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కి, […]
Read Moreవిజయవాడ లో ఏ పి బి ఎస్ ఎస్ ఎస్ సమావేశం
విజయవాడ: నగరంలోని సత్యనారాయణపురం కౌతా వారి సత్రం లో ఆదివారం ఆపన్న ప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య (ఏ పి బి ఎస్ ఎస్ ఎస్) రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులు జ్వాలాపురం శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మడకశిర కు చెందిన […]
Read Moreసివిల్స్ కోచింగ్ విద్యార్థిని మృతిపై కిషన్రెడ్డి దిగ్భ్రాంతి
– మృతురాలు తండ్రికి కేంద్రమంత్రి ఫోన్ లో పరామర్శ ఢిల్లీ: రాజేంద్రనగర్ లోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్లో వరదల కారణంగా సికింద్రాబాద్కు చెందిన తానియా సోని అనే 25 ఏళ్ల యువతి మృతిచెందిన ఘటనపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తానియా సోని తండ్రి విజయ్ కుమార్ను కిషన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. కుటుంబసభ్యులకు […]
Read Moreఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కృషితో పంట కాలువ అభివృద్ధి
గత మూడేళ్లుగా పూడికతీతకు నోచుకోని కాలువ రైతుల విజ్ఞప్తితో పూడిక తీయించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ 2,500 ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం చల్లపల్లి : అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచనల మేరకు రైతులకు సాగునీరు సక్రమంగా సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఇరిగేషన్ శాఖ డీఈఈ రావెళ్ల రవికిరణ్ తెలిపారు. ఆదివారం చల్లపల్లి మండలం వక్కలగడ్డలో ఐదో నెంబర్ యార్లగడ్డ బ్రాంచ్ ఛానల్ పంట కాలువలో మట్టి పూడికతీత పనులు […]
Read Moreహిందువులేమైనా బిచ్చగాళ్లనుకుంటున్నరా?
కొడంగల్ వాళ్ల అయ్య జాగీరా? పంచుకోవడానికి? రంజాన్ కు కోట్ల నిధులిస్తూ… బోనాల ఉత్సవాలకు నిధులెందుకివ్వరు? పాతబస్తీలో 24 దేవాలయాలకు రూ. 5 లక్షల బిచ్చమేస్తరా? భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మార్చి తీరుతాం తబ్లిగీ జామేతకు రూ.2.4 కోట్ల నిధులివ్వడం సిగ్గు చేటు మజ్లిస్ పార్టీ గోడమీద పిల్లిలాంటి పార్టీ అక్బరుద్దీన్ ఒవైసీకి డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ రెండు పార్టీల అవకాశవాదానికి పరాకాష్ట కొడంగల్ నియోజకవర్గం […]
Read Moreఎన్టీపీసీ పవర్ తెలంగాణకు అక్కర్లేదా?
– ఎన్నిసార్లు లేఖలు రాసినా పట్టించుకోని తెలంగాణ సర్కారు – రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం – రామగుండంలో ప్రతిపాదిత మరో 2400 మెగావాట్ల పవర్ ప్లాంట్ల పీపీఏ పై అలసత్వం – ఈ ప్రాజెక్టు విద్యుత్ వేరే రాష్ట్రాలకు పోతే.. తెలంగాణకు తీవ్ర నష్టం – సర్కారు అలసత్వానికి.. ప్రజలెందుకు నష్టపోవాలి? – కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి న్యూఢిల్లీ: తెలంగాణలో […]
Read Moreఎమ్మెల్యే జీవీ ఇంటికి కార్మిక శాఖ మంత్రి
వినుకొండ, మహానాడు: ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శ్రీశైలం వెళ్ళి వస్తూ మార్గమధ్యంలో వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జునరావు, తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి పెమ్మసాని నాగేశ్వరావు, సీనియర్ టీడీపీ నాయకులు, లాయర్ రామకోటేశ్వరావు, టీడీపి నాయుకులు ఘనంగా స్వగతం పలికారు. బ్రేక్ ఫాస్ట్ అనంతరం మంత్రి అమరావతి బయలుదేరి వెళ్ళారు.
Read Moreఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి
ఆర్ఎంపీపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుల ఆందోళన బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని ఎమ్మెల్యే జీవీ భరోసా వినుకొండ, మహానాడు: ఆర్ఎంపీ చేసిన ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి చెందిన సంఘటన నూజెండ్ల మండలం బుర్రిపాలెంలో జరిగింది. గ్రామానికి చెందిన మేకలు కాసుకునే పేద రైతు కూలీ తాటి శ్రీను (32) కాలికి కురుపు (గడ్డ) రావడంతో శనివారం రవ్వారంలోని ఆర్.ఎం.పి వైద్యులు మల్లికార్జునరెడ్డి వద్దకు వెళ్లగా కాలిపై కురుపును తొలగించి […]
Read Moreమీ విజయం కోసం దేశం ఎదురుచూస్తోంది
* ఖేలో ఇండియా, టార్గెట్ ఒలింపిక్స్ పోడియం స్కీమ్ (TOPS) ద్వారా అద్భుతమైన, సమగ్రమైన క్రీడావాతావరణాన్ని దేశంలో సృష్టించాం. * మణిపూర్ లో రూ.634 కోట్లతో దేశంలోనే తొలి అత్యాధునిక క్రీడా విశ్వవిద్యాలయ నిర్మాణం. దీని ద్వారా ప్రపంచ క్రీడా వ్యవస్థలో భారతదేశాన్ని ఓ పవర్ హౌజ్ గా తీర్చిదిద్దే ప్రయత్నం * దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా ఖేలో ఇండియా సెంటర్లు, 30 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల ద్వారా […]
Read More